• Home » International » USA News Updates

USA

ఇరాన్ సబ్‌మెరైన్ మరమ్మతుల కేంద్రంపై యూఎస్ దాడి

ఇరాన్ సబ్‌మెరైన్ మరమ్మతుల కేంద్రంపై యూఎస్ దాడి

ఇరాన్‌లోని సబ్‌మెరైన్, యుద్ధ నౌకల మరమ్మతుల కేంద్రంపై అమెరికా దాడి చేసింది. పలు సముద్రపు డ్రోన్‌లతో ఈ దాడి చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా తెలిపింది.

యూఎస్‌తో అవగాహన ఒప్పందాన్ని పక్కన పెట్టేసిన ఇరాన్

యూఎస్‌తో అవగాహన ఒప్పందాన్ని పక్కన పెట్టేసిన ఇరాన్

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ ముదురుతున్నాయి. గతంలో శాంతి స్థాపన కోసం అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమలు చేసేది లేదని ఇరాన్ తాజాగా తేల్చిచెప్పింది.

అమెరికాలో దారుణం.. భారత సంతతికి చెందిన మహిళ హత్య..

అమెరికాలో దారుణం.. భారత సంతతికి చెందిన మహిళ హత్య..

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన మహిళ భర్త చేతిలో హత్యకు గురైంది. భర్త ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

ఇరాన్‌పై వెయ్యి మిసైళ్లతో దాడి: డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్..

ఇరాన్‌పై వెయ్యి మిసైళ్లతో దాడి: డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్..

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తనపై హత్యాయత్నం చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశంపై క్షిపణుల వర్షం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..

ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే: యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే: యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

హెచ్-1బీ వీసా దుర్వినియోగం ఉదంతాలపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీసా ప్రోగ్రామ్‌ల దుర్వినియోగాన్ని అస్సలు సహించబోమని హెచ్చరించారు.

హెచ్-1బీ వీసాల మోసాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యం: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

హెచ్-1బీ వీసాల మోసాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యం: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో హెచ్-1బీ వీసాల దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వం భారీ స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. వీసా మోసాలకు పాల్పడిన వారిపై కార్మిక శాఖ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, విచారణ నిమిత్తం కొందరికి నోటీసులు కూడా పంపించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.

అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి.. ఆలయానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం..

అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి.. ఆలయానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం..

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రసన్న అట్లూరి (25) న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించింది.

ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ..  5 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశం..

ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ.. 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధిపుల కేసులో ట్రంప్‌ను అమెరికా ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది.

మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..

మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి