ఇరాన్పై యుద్ధంలో తొలి రోజున స్కూల్పై జరిగిన దాడిలో చిన్నారులు మరణించడంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఎవరూ కావాలని ఆ దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు.
అమెరికా అధ్యక్ష భవనంపై భారీ ఉగ్రదాడి చేసేందుకు పన్నిన కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భగ్నం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల కోసం నియమించిన ఐజీఎన్ కమిటీ కో-చైర్స్ తాజాగా విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్కు ఎలాంటి దబ్బులు చెల్లించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా వ్యవహారాల మంత్రి ఇతమార్ బెన్ గ్విర్ తాజాగా తేల్చి చెప్పారు.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ విద్యార్థుల నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇజ్రాయెల్తో గూగుల్ ఒప్పందానికి నిరసనగా విద్యార్థులు వాకౌట్ చేశారు.
కొన్ని నెలల పాటు ప్రపంచాన్ని కలవర పెట్టిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఇరాన్తో శాంతి ఒప్పందంపై నేడు (ఆదివారం) సంతకాలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ వెంటనే నౌకా రవాణా కోసం హోర్ముజ్ జలసంధి...
ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేయటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ నాయకులు తనకు నేరుగా ఫోన్ చేశారని ట్రంప్ తెలిపారు. ఇరాన్పై దాడులను ఆపాలని వారు కోరినట్లు వెల్లడించారు.
ఇరాన్పై దాడులు చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా దాడులకు దిగింది. టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుని యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు చేస్తోంది.