స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా–ఇరాన్ చర్చల సందర్భంగా అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యంత ఇష్టమైన భారతీయ, పాకిస్థానీ వ్యక్తుల గురించి మాట్లాడారు.
తన జీవితంలో భార్య ఉష వాన్స్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అత్యంత ముఖ్యులు అంటూ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
అమెరికాతో డీల్లోని అంశాలు తమకు అనుకూలమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. త్వరలో తాము సాధించిన విజయాలు అందరికీ తెలుస్తాయని చెప్పారు.
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఎలాంటి సుంకాలూ వసూలు చేయదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్తో చర్చలు విఫలమైతే మాత్రం అమెరికానే టోల్ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. జీ-7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు మెలోనీ పదేపదే ఆరాటపడ్డారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
ఇరాన్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్వీర్యం చేసే అవకాశముందని అమెరికా ఇంటెల్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ఆయనో యోధుడని ఇజ్రాయెల్ ప్రధాని మంత్రిని ప్రశంసించారు.
ఘర్షణల సమయంలో లైంగిక హింస నిర్మూలనపై దృష్టి కేంద్రీకరించాల్సిన ఐక్యరాజ్యసమితి కార్యక్రమం కాస్తా ఓ దౌత్యపరమైన వివాదానికి దారితీసింది. అంతర్జాతీయ వేదిక అనే విషయం మరచిన యూఎన్ ఉన్నతాధికారి, ఇజ్రాయెల్ రాయబారి ఒకరిపై మరొకరు నోరుపారేసుకున్నారు.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విశేషాలను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఒక పాడ్కాస్ట్లో పంచుకున్నారు. ఇది నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.
న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వయర్ వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పుల కలకలం చెలరేగింది. వరుసగా తుపాకి పేలిన శబ్దాలు వినపడగానే టూరిస్టులు, స్థానికులు ప్రాణ భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టారు.
అమెరికాలో పర్యటించడానికి వెళ్లిన ఓ భారతీయ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. న్యూయార్క్ సిటీలో చోటుచేసుకున్న గుర్రపు బగ్గీ ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.