ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినంత మాత్రాన ముప్పు పూర్తిగా తొలగిపోయినట్టు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్తో మళ్లీ ఘర్షణ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శాంతి చర్చల మధ్య సైనిక దాడులు చేయడం అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో దాడులకు పాల్పడటం శాంతి ఒప్పంద స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంది.
ఇరాన్కు ఆర్థిక సాయం అందించటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్కు తాము ఎలాంటి డబ్బూ ఇవ్వట్లేదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాలో శాశ్వత నివాస హక్కు కలిగిన గ్రీన్ కార్డ్ హోల్డర్లకు సంబంధించిన కీలక కేసులో ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
ఇరాన్కు నిధులు ఇవ్వటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఆంక్షల సడలింపు ద్వారా అన్ఫ్రీజ్ చేయబడిన లేదా యుఎస్ ట్రెజరీ ద్వారా విడుదల చేయబడిన నిధులు వాషింగ్టన్ నియంత్రణలో ఉండే ఎస్క్రో ఖాతాలోకి వెళ్తాయని తెలిపారు.
విద్యా బుద్ధులు నేర్పి పిల్లలను సక్రమ మార్గంలో పెట్టాల్సిన టీచర్ గాడితప్పింది. ఓ విద్యార్థితో తప్పుగా ప్రవర్తించింది. రెండు సార్లు అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
పౌరసత్వ దరఖాస్తు ఫీజును పెంచేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను విడుదల చేసింది. వీటిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది.
పాకిస్థాన్పై ప్రేమను వ్యక్తం చేస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, ఖతార్ దేశాలపై అమెరికాకు చెందిన ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ ఘాటుగా స్పందించారు.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అమెరికాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ డెట్రాయిట్లోని తన ప్రధాన విద్యుత్ వాహనాల కర్మాగారంలో 1,000 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.