అమెరికా, ఇరాన్ మధ్య మలివిడత చర్చల కోసం రంగం సిద్ధమైనా.. చివరి నిమిషంలో గందరగోళం నెలకొంది. కాల్పుల విరమణ గడువు ముగుస్తుండటం, ఇరాన్ నౌకను అమెరికా సేనలు స్వాధీనం చేసుకోవడంతో ......
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు దశకు చేరుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బుధవారంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియనుంది.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్కు చైనా సాయపడుతోందని ఆది నుంచీ పలు మీడియా కథనాల ద్వారా వెల్లడవుతూనే ఉంది. అయితే.. ఈ కథనాలను నిజంచేసేలా యూఎస్ రిపబ్లికన్ పార్టీ సభ్యులొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకెళితే...
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ నాయకత్వంతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా పేర్కొన్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలపై సందిగ్ధత కొనసాగతోంది. చర్చల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో తమ ప్రతినిధులు పాకిస్థాన్కు వెళ్లారని ట్రంప్ సోమవారం తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని వార్తలు వస్తున్నప్పటికీ, తాజా పరిణామాలు మాత్రం ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇరాన్ జెండాతో ఉన్న వాణిజ్య నౌక తౌస్కాను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
అమెరికా సైనిక స్థావరాల ఆవశ్యకతపై యూఏఈలో చర్చ మొదలైంది. తమ దేశానికి వాటి అవసరం ఇక లేదని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కంపెనీలకు సుంకాలను రీఫండ్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8.00 గంటల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చని దిగుమతిదారులకు సూచించింది.
వచ్చే ఏడాదికి గానీ యూఎస్లో పెట్రోల్ ధరలు తగ్గకపోవచ్చని అమెరికా మంత్రి తాజాగా తెలిపారు. ఇప్పటికే ధరలు చేరవల్సిన గరిష్ఠస్థాయికి చేరుకున్నందున ఇకపై తగ్గుతాయని అంచనా వేశారు.
తమ నౌకను యూఎస్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా పేర్కొంది. యూఎస్ తీరుపై ఇరాన్ అధ్యక్షుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వెల్లడించింది.