ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌కు ఎదురుదెబ్బ.. పార్టీ నుంచి బహిష్కరణ

ABN, Publish Date - Aug 29 , 2026 | 09:37 AM

ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ హై కమాండ్ ప్రకటించింది.

ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ హై కమాండ్ ప్రకటించింది. తక్షణమే పార్టీని వదిలివెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే ఆయనను రాజీనామా చేయాలని హుకుం జారీ చేసింది. ఆ రాజీనామాను శాసనమండలి చైర్మన్‌కు పంపాలని ఎంఐఎం హై కమాండ్ నిర్ణయించింది.


ఇవి కూడా చదవండి..

యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు: మంత్రి తుమ్మల

ఆ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ సీరియస్

సమగ్ర విశ్లేషణతోనే నేరాల కట్టడి: డీజీపీ సీవీ ఆనంద్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated at - Aug 29 , 2026 | 10:39 AM