విశాఖలో ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 20 , 2026 | 07:17 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న(శనివారం) విశాఖపట్నంలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆర్కే బీచ్లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న(శనివారం) విశాఖపట్నంలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆర్కే బీచ్లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సాగర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బీచ్లో స్వయంగా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్తో గెలుస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత సీరియస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Sep 20 , 2026 | 07:41 AM