Share News

ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ టెండర్లకు కసరత్తు

ABN , Publish Date - May 20 , 2026 | 12:55 PM

రంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌ శంకుస్థాపనకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) బృందం వేగంగా కసరత్తు చేస్తోంది.

ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ టెండర్లకు కసరత్తు
Warangal Airport

  • వచ్చే వారంలో పిలువనున్న ఏఏఐ

  • ఇప్పటికే పూర్తయిన రన్‌వే, సాయిల్‌, ఎన్విరాన్‌మెంట్‌ టెండర్లు

వరంగల్: వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌ శంకుస్థాపనకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) బృందం వేగంగా కసరత్తు చేస్తోంది. జూలైలో నిర్మాణ పనులు ప్రారంభించేలా అధికారులు కార్యాచరణ చేపట్టారు. అందుకోసం సాయిల్‌, రన్‌వే, టర్మినల్స్‌ టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌ టెస్టింగ్‌ పనులకు ఈ నెల 8న టెండర్లు ఆహ్వానించగా మంగళవారం పూర్తయ్యాయని,


zzz.jpgఈ నెల 21న వాటిని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. వారం రోజుల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు, టెక్నికల్‌ బిడ్స్‌, రన్‌వే ఆప్రాన్‌ ఇతర పనులకు టెండర్లను ఆహ్వానించేందుకు రూపకల్పన, డీపీఆర్‌ను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ

నిప్పుల గుండం..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 20 , 2026 | 12:55 PM