Share News

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

ABN , Publish Date - May 29 , 2026 | 06:59 AM

శ్రీవారి దర్శనానికి 14గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4గంటలవరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది.

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు
Tirumala Tirupati

తిరుమల: శ్రీవారి దర్శనానికి 14గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4గంటలవరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది.


bala2.jpgవైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు. మంగళవారం హుండీ ఆదాయం రూ.4.99 కోట్లు రాగా, బుధవారం శ్రీవారిని 87,691 మంది దర్శించుకున్నారు. 49,958మంది తలనీలాలు సమర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

4 రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు

జగన్‌ అధికారం అండతో పీఏ దోపిడీ పర్వం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 29 , 2026 | 06:59 AM