Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Sep 10 , 2026 | 06:36 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్‌ బాటగంగమ్మ ఆలయ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttt.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.5.59 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 71,297

తలనీలాలు సమర్పించినవారు: 32,783


ఈ వార్తలు కూడా చదవండి:

ఆల్చిప్పలతో గణనాథుడు

సాదిక్‌కు ‘సైనైడ్‌’ ఇచ్చాం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 06:36 AM