Share News

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

ABN , Publish Date - May 07 , 2026 | 06:42 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
Tirumala Tirupati

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 18 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.3.44 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 76,240

తలనీలాలు సమర్పించినవారు: 28,257


ఈ వార్తలు కూడా చదవండి:

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

ఆఫ్‌లైన్‌ ప్రక్రియలోనే బదిలీలు చేయండి

Read Latest Telangana News and National News

Updated Date - May 07 , 2026 | 06:42 AM