శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
ABN , Publish Date - Apr 24 , 2026 | 07:17 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో ఓ షెడ్లో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
మంగళవారం హుండీ ఆదాయం: రూ.4.43 కోట్లు
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 65,354
తలనీలాలు సమర్పించినవారు: 25,550
ఈ వార్తలు కూడా చదవండి:
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి, వెండి ధరలు మరింత పతనం
పోలవరం రెండో దశపై నివేదిక ఇవ్వండి
Read Latest Telangana News and National News