Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:27 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్ల సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ సమీపం వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.3.77 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 62,925

తలనీలాలు సమర్పించినవారు: 36,297


ఈ వార్తలు కూడా చదవండి:

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

మూసీ రివర్‌ బెడ్‌ నిర్వాసితులకు ‘డబుల్‌’ ఇళ్లు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 06:27 AM