Share News

ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:57 AM

ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్‌లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు.

ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం
AP CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (శుక్రవారం) ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్‌లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. రూ.40కోట్ల వ్యయంతో 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 25 ఫైర్ ఫైటింగ్, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలను వినియోగించనున్నారు.

Updated Date - Aug 14 , 2026 | 12:04 PM