• Home » Telangana » Warangal

వరంగల్

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ సతీమణి

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ సతీమణి

వరంగల్‌‌లో కొలువుదీరిన భద్రకాళి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా దర్శించుకున్నారు. మంగళవారం నాడు ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు.

మున్సిపల్ ఎన్నికల ఖర్చులపై నిశిత నిఘా

మున్సిపల్ ఎన్నికల ఖర్చులపై నిశిత నిఘా

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు వారం రోజులే. అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఖర్చు పరిమితి, ఎన్నికల అధికారుల లెక్కింపు ఎలా ఉంటుందో చూద్దాం.

మేడారం మహాజాతర విజయవంతం: మంత్రి సీతక్క

మేడారం మహాజాతర విజయవంతం: మంత్రి సీతక్క

మేడారం సమక్క - సారక్క అమ్మవార్ల మహాజాతర విజయవంతమైందని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని చెప్పుకొచ్చారు.

వాస్తవాలు రాస్తే దాడులు చేస్తారా.. బీఆర్‌ఎస్‌పై ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఫైర్

వాస్తవాలు రాస్తే దాడులు చేస్తారా.. బీఆర్‌ఎస్‌పై ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఫైర్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఖండించారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, సెంటిమెంట్‌ను రగిలించడం బీఆర్ఎస్ సిద్ధాంతమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేడే తల్లుల వన ప్రవేశం

నేడే తల్లుల వన ప్రవేశం

మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. బుధవారం నుంచి నాలుగురోజులపాటు జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. శనివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ప్రత్యేక పూజలతో సమ్మక్క-సారలమ్మలనే తిరిగి వన ప్రవేశం చేస్తారు.

మేడారానికి పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

మేడారానికి పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

వన దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మేడారం విచ్ఛేసి.. సమ్మక్క - సారలమ్మలను దర్శించుకోనున్నారు.

దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న మేడారం

దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న మేడారం

మేడారం మహాజాతర దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం ఆయన మేడారం మహాజాతరకు కుటుంబ సమేతంగా వచ్చి వన దేవతలను దర్శించుకున్నారు.

భద్రకాళి అమ్మవారికి 111 కిలోల వెండి అభరణాలు బహూకరణ

భద్రకాళి అమ్మవారికి 111 కిలోల వెండి అభరణాలు బహూకరణ

వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి పెన్నా సిమెంట్స్‌ అధినేత ఉత్తమ్‌రెడ్డి ప్రతా్‌పరెడ్డి అత్యంత విలువైన బంగారు, వెండి ఆభరణాలు బహూకరించారు. రూ.4 కోట్ల విలువైన 111 కిలోల వెండి ఆభరణాల తొడుగు....

వరంగల్‌ విమానాశ్రయంపై ముందడుగు!

వరంగల్‌ విమానాశ్రయంపై ముందడుగు!

ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల మామునూరు విమానాశ్రయం సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. విమానాశ్రయం కోసం సేకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కి అప్పగించింది.

మేడారంలో మరో కీలక ఘట్టం.. పలువురు ప్రముఖులు రాక..

మేడారంలో మరో కీలక ఘట్టం.. పలువురు ప్రముఖులు రాక..

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. గురువారం మేడారం చేరుకోనున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సైతం నేడు మేడారంలో వనదేవతలను దర్శించుకోనున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి