తొలకరి వానలు పడగానే విత్తనాలు నాటేందుకు తొందర పడవద్దని రైతులకు వరంగల్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అదనపు సంచాలకుడు రీసెర్చ్ ఎం.శ్రీధర్ వివరించారు.
రైతుల కష్టానికి ఫలితం దక్కుతోంది. ఉత్పత్తులకు మార్కెట్లో మద్దతు ధర లభిస్తోంది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం, మక్కజొన్నల రేట్లు పెరుగుతున్నాయి.
బీఆర్ఎస్ పాలనలో నిధులు, నియామకాలు, సాగునీటి వ్యవస్థల్లో వైఫల్యాలు జరిగాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. అవినీతి, నిర్లక్ష్యంతో పాలన సాగిస్తోందని వ్యాఖ్యానించారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పాలనపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటీకే పలు కీలక శాఖలు నిర్వీర్యం కాగా ఇంకొన్నిటి పట్టు సడలుతోంది.
లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ఎందుకు పనికి రాకుండా పోయిందని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్పై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చినా, ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఊహించని విధంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, ఏదైనా ప్రమాదాల బారిన పడినప్పుడు అత్యవసర వైద్యచికిత్సలు చేయడం చాలా ఖరీదుగా మారుతుంటాయి.
కాజీపేట రైల్ తయారీ కేంద్రం పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో ఈ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఉన్నతాధికారులు వివరించారు.
75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వరి రైతులకు మాటిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 8.5 లక్షల మంది రైతులకు రూ. 8,400 కోట్లు నగదు చెల్లించామన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వ ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీ చేయనున్నది.
వన్యప్రాణులు, పక్షులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతలను గుర్తు చేస్తూ.. గూడూరు అటవీశాఖ రేంజ్ పరిధిలోని జాతీయ రహదారి, అంతర్గత రహదారులకు ఇరువైపుల అటవీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పిల్లర్లపై వన్యప్రాణులు, పక్షుల చిత్రాలతో ఆందంగా తీర్చిదిద్దారు.