• Home » Telangana » Warangal

వరంగల్

Maoist party: ఆయన బతికే ఉన్నారు..  మావోయిస్టుల సంచలన లేఖ

Maoist party: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ

Maoist party: పూజార్ కంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ శనివారం ఓ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసుల తీరుపై సంచలన ఆరోపణలు చేసింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.

TG News: పట్టపగలు నడిరోడ్డుపై దారుణం.. చోద్యం చూస్తున్న జనం

TG News: పట్టపగలు నడిరోడ్డుపై దారుణం.. చోద్యం చూస్తున్న జనం

Telangana: రాజ్‌కుమార్‌ ఆటోలో ఉన్న సమయంలో అతడి ప్రత్యర్థి అక్కడకు చేరుకున్నాడు. వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో రాజ్‌కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆటోడ్రైవర్ కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న వ్యక్తులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు వ్యక్తి.. ఆపకుండా పదేపదే పొడిచాడు.

Singer Madhupriya: వివాదంలో  సింగర్ మధుప్రియ.. అసలు కారణమిదే

Singer Madhupriya: వివాదంలో సింగర్ మధుప్రియ.. అసలు కారణమిదే

Singer Madhupriya: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో గాయని మధుప్రియ పాట షూటింగ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది.

Minister Ponguleti: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..

Minister Ponguleti: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..

రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈనెల 16 నుంచి 26 వరకూ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 26న రైతు భరోసా అమలు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.

Minister Ponguleti: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు: మంత్రి పొంగులేటి..

Minister Ponguleti: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు: మంత్రి పొంగులేటి..

వరంగల్ రీజియన్‌కు తెలంగాణ ఆర్టీసీ కేటాయించిన 112 ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇవాళ(సోమవారం) 50 బస్సులను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు. హనుమకొండ బాలసముద్రం హయగ్రీవాచారి గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బస్సులను ప్రారంభించారు.

TG NEWS: పేలిన ప్రెషర్ బాంబ్..  భయాందోళనలో జనం

TG NEWS: పేలిన ప్రెషర్ బాంబ్.. భయాందోళనలో జనం

TELANGANA: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం ప్రెషర్ బాంబ్ పేలింది. ఈ సంఘటనలో వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Mallu Bhatti Vikramarka: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే

Mallu Bhatti Vikramarka: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే

Mallu Bhatti Vikramarka: రైతు రుణ మాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. రైతులకు రుణా మాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్​లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.

TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

Telangana: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మిర్చి పంట పొలంలో పులి అడుగులు గుర్తించిన రైతులు, కూలీలు తమ పనులను ఆపేసి భయంతో ఇళ్లకు పరుగులు తీశారు. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Cirme News: దారుణం.. మహిళపై కన్నేసిన కామాంధుడు.. ఆమె బహిర్భూమికి వెళ్లగా..

Cirme News: దారుణం.. మహిళపై కన్నేసిన కామాంధుడు.. ఆమె బహిర్భూమికి వెళ్లగా..

తెలంగాణ: ఆడవారిపై అత్యాచారాలు, హత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా మహిళలపై ప్రతి రోజూ లైంగిక దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజుకో అత్యాచార ఘటన వెలుగు చూస్తోంది. ఒక ఘటన జరిగి దాన్ని మరవకముందే మరో ఘటన కలకలం రేపుతోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి