• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

డీసీసీ అధ్యక్షులకు రాహుల్ మార్షల్ ఆర్ట్స్ క్లాస్

డీసీసీ అధ్యక్షులకు రాహుల్ మార్షల్ ఆర్ట్స్ క్లాస్

డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ డీసీసీ అధ్యక్షులకు క్లాస్ చెప్పారు. కాంగ్రెస్ ఐడియాలజీపై పాఠాలు చెప్పారు రాహుల్.

పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

పీఏసీ సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని ఆయన అన్నారు.

కోకాపేటలో రాజశ్యామల ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు యత్నం.. హరీశ్ ఆగ్రహం

కోకాపేటలో రాజశ్యామల ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు యత్నం.. హరీశ్ ఆగ్రహం

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాపేట్‌ విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు యత్నించడంపై హరీశ్ ఫైర్ అయ్యారు.

హైకోర్టు ముందుకు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరి

హైకోర్టు ముందుకు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరి

ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని హైకోర్టులో పోలీసులు హాజరుపర్చారు. యాదగిరి స్టేట్‌మెంట్‌ను హైకోర్టు రికార్డు చేస్తోంది.

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది..

హర్యానా నిట్ క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

హర్యానా నిట్ క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నిట్‌‌లో తెలంగాణకు చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్..

న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్..

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్నను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో వరుసగా వస్తున్న ట్విస్టులు కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి..

కొడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు కాంగ్రె‌స్‌ కైవసం

కొడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు కాంగ్రె‌స్‌ కైవసం

కొడంగల్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ సొంతం చేసుకుంది. కొడంగల్, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ గెలుపు

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ గెలుపు

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 24 వార్డుల్లో 13 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ఉమ్మడి రంగారెడ్డి ఫలితాలు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ఉమ్మడి రంగారెడ్డి ఫలితాలు

తెలంగాణ వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఈనెల11వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.



తాజా వార్తలు

మరిన్ని చదవండి