• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

రష్యా వ్యవసాయ భూముల పేరుతో రూ.1.10 కోట్ల సైబర్ మోసం..

రష్యా వ్యవసాయ భూముల పేరుతో రూ.1.10 కోట్ల సైబర్ మోసం..

విదేశీ పెట్టుబడుల పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి బాధితుడి నుంచి ఏకంగా రూ.1.10 కోట్లు కాజేశారు.

ఎరువు.. బరువు... ఒక్కసారిగా ధరలకు రెక్కలు

ఎరువు.. బరువు... ఒక్కసారిగా ధరలకు రెక్కలు

వికారాబాద్ జిల్లాలో వర్షాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పటి వరకు సగం మాత్రమే సాగు చేశారు.

లాఠీలు కాంగ్రెస్‌కు కొత్త కాదు.. దేశాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం: సీఎం రేవంత్

లాఠీలు కాంగ్రెస్‌కు కొత్త కాదు.. దేశాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం: సీఎం రేవంత్

అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వ, పోలీసుల పాశవిక దాడికి ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

అదుపుతప్పి మూడు వాహనాలను ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. ఒకరి మృతి

అదుపుతప్పి మూడు వాహనాలను ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. ఒకరి మృతి

రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి-పుప్పాలగూడ టోల్‌గేట్ వద్ద వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్.. బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

కొడంగల్‌లో నన్ను దెబ్బతీయాలని కుట్ర.. వాటిని తిప్పికొట్టండి: సీఎం రేవంత్

కొడంగల్‌లో నన్ను దెబ్బతీయాలని కుట్ర.. వాటిని తిప్పికొట్టండి: సీఎం రేవంత్

కొడంగల్ ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్‌కు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవడంలేదని సీఎం తెలిపారు.

శంషాబాద్‌లో కలకలం.. తెల్లటి సంచిలో రోజుల పసికందు

శంషాబాద్‌లో కలకలం.. తెల్లటి సంచిలో రోజుల పసికందు

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో కలకలం రేగింది. ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్) సర్వీస్ రోడ్డుపై రెండు రోజుల ఆడ శిశువు లభ్యమైంది. తెల్లటి సంచిలో పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.

BRSలోనే కొనసాగుతా: MLA మల్లారెడ్డి

BRSలోనే కొనసాగుతా: MLA మల్లారెడ్డి

తాను పార్టీ మారుతున్నారనే ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఆలోచన లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో దారుణం.. చెరువులో శవమై కనిపించిన యువతి

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో దారుణం.. చెరువులో శవమై కనిపించిన యువతి

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని దారుణం చోటుచేసుకుంది. శంకర్‌నగర్ సమీపంలోని చెరువులో ఓ యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది.

బహదూర్‌గూడలో ఉద్రిక్తత.. బుల్లెట్ ట్రైన్ భూసేకరణపై రైతుల నిరసన

బహదూర్‌గూడలో ఉద్రిక్తత.. బుల్లెట్ ట్రైన్ భూసేకరణపై రైతుల నిరసన

రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చేపట్టనున్న భూసేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు స్పష్టమైన హామీలు ప్రకటించిన తర్వాతే భూములు అప్పగిస్తామని రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

ఆశ్రమంలో గంజాయి సాగు.. గుట్టురట్టు చేసిన పోలీసులు..

ఆశ్రమంలో గంజాయి సాగు.. గుట్టురట్టు చేసిన పోలీసులు..

ఓ స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు చేయడం కలకలం రేపింది. ఆధ్యాత్మిక కేంద్రం ముసుగులో మత్తు పదార్థాల దందా చేస్తున్న ఆ స్వామీజీ గుట్టును పోలీసులు రట్టు చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి