Home » Telangana » Rangareddy
ఒకవైపు లోక్సభ ఎన్నికల సమరాంగణం కొనసాగుతుండగానే.. మరోవైపు మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది.
మండంలోని ఊటువల్లి తండాలో తాగునీటి కోసం తండా వాసులు అవస్థలు పడుతున్నారు.
మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో పన్నుల వసూళ్ల ద్వారా వచ్చిన రూ.25లక్షల నగదు దుర్వినియోగంపై ఆడిట్ అధికారుల నివేదిక ఆధారంగా అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
భానుడు భగ్గుమంటున్నాడు. ఉమ్మడి జిల్లా ప్రజలపై సెగలు కక్కుతున్నాడు. భానుడి భగభగలకు ఎండలు మండిపోతున్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కార్పొరేట్ జూనియర్ కాలేజీల యాజమన్యాలు సీట్లు అయిపోతున్నాయంటూ కృత్రిమ డిమాండ్ సృష్టించి అక్రమంగా ఫీజులు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
సాధారణ, పోలీస్ పరిశీలకుల సమక్షంలో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ప్రక్రియను చేవెళ్ల పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారి, శశాంక, వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి నిర్వహించారు.
వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 6గంటలకే కూలీలు పనిప్రారంభించి ఉదయం 11గంటలకల్లా పనిముగించుకుని ఇ ళ్లకు వెళ్లాలని పంచాయతీరాజ్ డిప్యుటీ కమిషనర్ రవీందర్ సూచించారు.
ఒకే పేరుతో ఇద్దరుంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో మనకు అనుభవమే. శ్రీను అనే పేరుతో ఇద్దరుంటే ఎవరిని ఎలా పిలవాలో తెలియక తికమక పడుతుంటాం.
ఓటువేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీఎం శోభారాణి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని స్ర్తీ శక్తిభవన్లో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలకు ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ పంచాయతీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నర్సింహారెడ్డి, బీకే ఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య అన్నారు.