• Home » Telangana » Nalgonda

నల్గొండ

Collector Hanumantha Rao Meets Nalini: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. నళినిని కలిసిన కలెక్టర్.. ఎందుకంటే..

Collector Hanumantha Rao Meets Nalini: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. నళినిని కలిసిన కలెక్టర్.. ఎందుకంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ నళినిని కలిశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. తెలంగాణ ప్రభుత్వం నళినికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని వివరించారు కలెక్టర్.

Bihar Workers Attack: దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత..

Bihar Workers Attack: దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత..

పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కలిసి వినతి చేశారు బిహార్ కూలీలు. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Komatireddy On Fake News: అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా

Komatireddy On Fake News: అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా

తనపై వచ్చే తప్పుడు వార్తలు, అబద్దాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఎంపీ, ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కాంగ్రెస్ పార్టీ అన్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్నా ఎంతో అభిమానమని తెలిపారు.

బాలికపై లైంగికదాడి కేసులో 21ఏళ్ల జైలు

బాలికపై లైంగికదాడి కేసులో 21ఏళ్ల జైలు

బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 21ఏళ్ల జైలు శిక్ష, రూ.30వేల జరిమానా విఽధిస్తూ నల్లగొండ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

అప్పులు తీర్చేందుకు దొంగగా మారిన కారోబార్‌

అప్పులు తీర్చేందుకు దొంగగా మారిన కారోబార్‌

అనారోగ్యం బారిన పడిన తల్లిదండ్రులకు వైద్యం నిమిత్తం అప్పులు తీర్చేందుకు ఓ కుమారుడు దొంగగా మారాడు. కారోబార్‌గా పనిచేస్తున్న గ్రామంలోనే ఏడాదిలో మూడు ఇళ్లలో దొంగతనాలు చేశాడు.

Telangana Economic Development: ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కీలక కార్యాచరణ

Telangana Economic Development: ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కీలక కార్యాచరణ

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే నిధులు అవసరం. దీంతో ఆదాయ వనరులను పెంచుకుని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

లోక్‌ అదాలత్‌ పరిష్కారాలు అత్యుత్తమం

లోక్‌ అదాలత్‌ పరిష్కారాలు అత్యుత్తమం

లోక్‌ అదాలత్‌ పరిష్కారాలు అత్యుత్తమమైనవని జిల్లా ప్రధాన న్యాయాధికారి జయరాజు అన్నా రు. శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ను భువనగిరిలోని జిల్లా కోర్టులో ఆయన ప్రారంభించి మాట్లాడారు. పరస్పర రాజీతో కేసులను పరిష్కరించుకోవడం తెలివైన నిర్ణయమన్నారు.

దసరాకు 705 బస్సులు

దసరాకు 705 బస్సులు

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లగొండ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోల నుంచి 705 స్పెషల్‌ బస్‌ స ర్వీసులను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నల్లగొండ రీజియన్‌ రూపొందించిన నివేదికకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఆమోదం తెలిపారు.

16 నుంచి కళాశాలలు బంద్‌

16 నుంచి కళాశాలలు బంద్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ఈ నెల 16 నుంచి బంద్‌ నిర్వహించనున్నాయి. గతంలో 40 రోజులు సమ్మె నిర్వహించగా, ప్రభుత్వం మూడు రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చింది.

సైబర్‌ క్రైం వలలో చిక్కి విలవిల

సైబర్‌ క్రైం వలలో చిక్కి విలవిల

స్మార్ట్‌ఫోనలు వచ్చాక సైబర్‌ క్రైం పెరిగిపోతున్నాయి. అమాయకుల భయాన్ని ఆసరా చేసుకుని దోచుకుంటున్నారు. వారం రోజుల కిం దట నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగికి వాట్సా్‌పకాల్‌ వచ్చింది. ముంబైలో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ వద్ద మీ ఆధార్‌కార్డు దొరికింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి