జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోనూ కొత్త జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పులతో పాటు గతంలో ఉన్న డిమాండ్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి.
మునిసిపల్ ఎన్నికల సన్నాహాలు ఒక్కోటి వేగంగా పూర్తవుతున్నాయి. సంక్రాంతి పండుగ ముగిసిన మరుక్షణమే మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు టైల్స్ తరలిస్తున్న డీసీఎం, సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్నాయి.. ఈ ప్రమాదవంలో ముగ్గురు మృతి చెందారు..
సావిత్రీబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకమని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రేఖ అన్నారు.
గ్రంథాలయాలు, విద్యాలయాలు విజ్ఞాన భాండాగారాలని పుస్తకాలు ఉన్నచోటనే దేవతలు ఉంటారని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కూరెళ్ల విఠలాచార్య అన్నారు.
తెలంగాణలో అభివృద్ధి పనులు జరగడం లేదని.. అయిన సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయని ఆరోపణలు చేశారు.
యాదగిరిగుట్ట పట్టణంలోని ఏడో వార్డులో పాతగుండ్లపల్లి ప్రాథమిక పాఠశాల వెనుక భాగాన ఉన్న సీసీరోడ్డు మధ్యలో మ్యాన్హోల్స్కు గత ఏడాది నుంచి వాటికి పై కప్పులు వేయకుండా సంబందిత అధికారులు వాటిని గాలికి వదిలివేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని బొల్లేపల్లి - జంపల్లి గ్రామాల మధ్య లోలెవల్ కల్వర్టుకు రక్షణ దిమ్మెలు, కల్వర్టు ధ్వంసమై ఉండడంతో వాహనాదారులకు ప్రమాదం పొంచి ఉంది.
మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగం గా రాష్ట్ర ఎన్నికల కమిషన ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించింది.
జిల్లా అంతటా నూతన సంవత్సర వేడుక లు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ వేడుకల కోసం మద్యం విక్రయాలు సాగాయి.