మిర్యాలగూడలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం నిలిచిపోయింది. ఇంజిన్లో సాంకేతిక లోపంతో గంటకు పైగా ఆగిపోయింది ఫలక్నుమా.
టోల్గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ - విజయవాడ 65 వ జాతీయ రహదారిపై దసరా రిటర్న్ జర్నీ రద్దీ కొనసాగుతోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.
దసరా పండగ సెలవులు గడిపేందుకు బంధువుల ఇంటికి వచ్చారు ముగ్గురు యువకులు. పండగ నేపథ్యంలో వాగులో స్నానం చేసేందుకు ఒకరు వాగులోకి దిగారు. వాగులో వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో అతడు గల్లంతయ్యాడు. ఆ తర్వాత..
విజయదశమి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రజలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.
పెద్ద పెద్ద పోలీసు అధికారులకు చెప్పినా ఏం చేయలేరంటూ రెచ్చిపోయింది. తాము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళమే అంటూ కానిస్టేబుల్ సుపుత్రుడు కూడా రెచ్చిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జొన్న మొక్క ఏకంగా 20 అడుగుల మేర పెరిగింది. స్థానికులు ఈ మొక్కను చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా..
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మదర డైయిరీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత కుమ్ములాట ఏర్పడింది. ఆ క్రమంలో ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మండిపడ్డారు.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఇండ్లకోటయ్యగూడెం వద్ద ఉన్న బీజోత్పత్తి క్షేత్రంలోని చేపలు ‘చేపా చేపా ఎందుకు పెరగట్లే అంటే పట్టించుకునే వారేరని అంటున్నట్లు ఉన్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.