• Home » Telangana » Nalgonda

నల్గొండ

రెవెన్యూ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం!

రెవెన్యూ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం!

భూ సంబంధిత వివాదాలపై ఎన్నిమార్లు ఫిర్యాదులిచ్చినా, ఎవరిని కలిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు చివరికి కోర్టును ఆశ్రయించడమో లేదా గ్రామాల్లో తగాదాలు, ఘర్షణలుపడడమో చేస్తున్నారు.

గెలిచినా.. ఓడినా లెక్కలు చెప్పాల్సిందే..

గెలిచినా.. ఓడినా లెక్కలు చెప్పాల్సిందే..

మునిసిపల్‌ ఎన్నికలు ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బుల వరద పారింది. అయితే నిబంధనల పరిమితి మేరకు వ్యయ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంటుంది. పోటీ చేసి గెలిచి నా.. ఓడినా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికల ఘట్టం ముగిసిన 45 రోజుల్లోపు వ్యయ వివరాలను అధికారులకు అందజేయాలి.

ముఖ గుర్తింపుతో అక్రమాలకు చెక్‌

ముఖ గుర్తింపుతో అక్రమాలకు చెక్‌

పేద విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాల కోసం ప్రభుత్వం వివిధ సంక్షేమ శాఖల ద్వారా వసతి గృహాలను నిర్వహిస్తోంది. ఈ వసతి గృహాల్లో అక్రమాలను కట్టడి చేసేందుకు సాంకేతిక పరికరాలను వినియోగంలోకి తెచ్చింది.

మెరుగైన వైద్య సేవలను అందించాలి

మెరుగైన వైద్య సేవలను అందించాలి

ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

చండూరులో రోడ్డుమీదే ఇరువర్గాల ఘర్షణ

చండూరులో రోడ్డుమీదే ఇరువర్గాల ఘర్షణ

నల్లగొండ జిల్లా చండూరులో ఆదివారం రాత్రి ఇరువర్గాల ఘర్షణతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

 అడ్డూ అదుపులేని ఇసుక దందా

అడ్డూ అదుపులేని ఇసుక దందా

ఆత్మకూరు(ఎస్‌), మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలం రామన్నగూడెంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.

మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్యకార్డు

మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్యకార్డు

మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల మూడో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల్లోని సభ్యులకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విడతల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు.

గుట్టను తొలిచి..కడీల వ్యాపారం

గుట్టను తొలిచి..కడీల వ్యాపారం

రెండేళ్లుగా అక్రమంగా మైనింగ్‌ జరుగుతున్నా అధికారుల అటుగా కన్నెత్తి చూడలేదు. గుట్టలను తొలచి బండలను కడీరాళ్లుగా మలిచి గుట్టుచప్పుడు వ్యాపారం చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.

వరి ఎండుతోంది

వరి ఎండుతోంది

ఓ వైపు రోజు రోజుకూ పెరుగుతున్న ఎండల ప్రభావం.. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడానికి తోడు అప్రకటిత విద్యుత్‌ కోతలతో మునుగోడు నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి. ప్రధానంగా పొట్ట దశలో ఉన్న వరి చేలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఎట్టకేలకు రైతులకు తీపి కబురు

ఎట్టకేలకు రైతులకు తీపి కబురు

రాష్ట్ర ప్రభు త్వం ఎట్టకేలకు రైతుభరో సా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యాసంగి సీజన్‌ ప్రారంభమై మూడు నెల లు దాటడంతో పాటు సీజన్‌ పూర్తి కావొస్తున్నా, ప్ర భుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి