• Home » Telangana » Nalgonda

నల్గొండ

మొహర్రం వేడుకలు ప్రారంభం

మొహర్రం వేడుకలు ప్రారంభం

యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో మంగళవారం మొహర్రం వేడుకలను ప్రారంభించారు.

 రైతులు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి

రైతులు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి

రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించుకుని, అధిక దిగుబడి సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి పి.వెంకటరమణారెడ్డి అన్నారు.

పనులు ఇలాగైతే ఎలా?

పనులు ఇలాగైతే ఎలా?

భువనగిరి ఖిల్లా అభివృద్ధి పనుల్లో జాప్యంపై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంచాయతీ కార్మికులకు బీమా భద్రత

పంచాయతీ కార్మికులకు బీమా భద్రత

గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.

డ్రగ్స్‌ నిర్మూలనకు పౌరులు సైనికులుగా మారాలి

డ్రగ్స్‌ నిర్మూలనకు పౌరులు సైనికులుగా మారాలి

సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు ప్రతి పౌరుడు సైనికుడిగా మారాలని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో యాంటి డ్రగ్‌ సోల్జర్‌ నమోదు ప్రక్రియ, డ్రగ్స్‌ నిర్మూలన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. మత్తు పదార్థాల నివారణ ప్రతఒక్కరి బాధ్యతన్నారు.

రాష్ట్రంలోనే ఆదర్శ, అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం

రాష్ట్రంలోనే ఆదర్శ, అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం

హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాలను రాష్ట్రంలోనే ఆదర్శ, అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

హరితం మాయం

హరితం మాయం

రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు హరితహారం పేరుతో మొక్కలు నాటి సంరక్షించే ప్రయత్నాలు చేస్తోంది.

ఫీజుల మోత

ఫీజుల మోత

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల మోత మోగుతోంది. యాజమాన్యాలు ప్రతీ ఏడాది ఫీజులు పెంచుతుండటంతో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పిల్లల భవిష్యత్తే తమ భవిష్యతగా భావించి అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు.

నల్లగొండలో విషాదం.. ఒకే ఇంట్లో నలుగురి మృతి

నల్లగొండలో విషాదం.. ఒకే ఇంట్లో నలుగురి మృతి

నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కేటీఆర్ సినిమా డైలాగులు మానుకోవాలి.. ప్రజల కోణంలో మాట్లాడాలి: ఎంపీ చామల

కేటీఆర్ సినిమా డైలాగులు మానుకోవాలి.. ప్రజల కోణంలో మాట్లాడాలి: ఎంపీ చామల

తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ఓ విజన్‌తో ముందుకెళ్తుంటే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి