• Home » Telangana » Nalgonda

నల్గొండ

భూముల విలువ పెంపునకు సన్నాహాలు

భూముల విలువ పెంపునకు సన్నాహాలు

రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ విలువలకు అనుగుణంగా బేరీజు వేస్తూ భూముల విలువను పెం చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆరు నెలల క్రితం ఉమ్మడి నల్లగొండ జిల్లా సాంపులు రిజిస్ట్రేషన్లశాఖ అధికారుల నుంచి భూముల ధరల వివరాలు, ఇతర అంశాలను ప్రభు త్వం సేకరించింది.

సన్న బియ్యమూ తీసుకోలే..

సన్న బియ్యమూ తీసుకోలే..

జాతీయ ఆహార భద్రత పథకం కింద పేదకుటుంబాలకు అందిస్తున్న సన్న బియ్యానికి సైతం కొంతమంది ఆసక్తి చూపడం లేదు.

యూరియా విక్రయం నిలిపివేత

యూరియా విక్రయం నిలిపివేత

:ఆహార పంటల సాగులో నానాటికీ పెరుగుతున్న ఎరువుల వినియోగాన్ని నియంత్రించడంతోపాటు, రైతులకు అందిస్తున్న సబ్సిడీ ఎరువులు అక్రమంగా తరలించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిఘా సారిస్తున్నాయి.

హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాం: రంగనాథ్

హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాం: రంగనాథ్

హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కావాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు.

Miryalaguda.. Another Goa!: మిర్యాలగూడ.. మరో గోవా!

Miryalaguda.. Another Goa!: మిర్యాలగూడ.. మరో గోవా!

పేకాట, క్యాసినో, మట్కా జూదానికి మిర్యాలగూడ డివిజన్‌ కేంద్ర బిందువుగా మారుతోంది. ఏపీ రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాలకు చేరువలో డివిజన్‌ సరిహద్దు విస్తరించి ఉండడంతో జూదరులు ఇక్కడకి వస్తున్నట్లు తెలుస్తోంది.

 The old ruling classes : పాత పాలకవర్గాలకే మళ్లీ బాధ్యతలు

The old ruling classes : పాత పాలకవర్గాలకే మళ్లీ బాధ్యతలు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల (పీఏసీఎస్‌) గత పాలకవర్గాలకే తిరిగి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు వెల్లడించడంతో సోమవారం పలువురు మాజీ చైర్మన్లతో పాటు ఆయా పాలకవర్గ డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు.

Double bedroom : డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడివక్కడే!

Double bedroom : డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడివక్కడే!

గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు ఈ నెలలోనైనా లబ్ధిదారులకు అందడం కష్టమే. ఇటీవల వీటిపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపికతో పాటు, ఆయా కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది.

 జిల్లా ఆస్పత్రిలో పార్కింగ్‌ పాట్లు

జిల్లా ఆస్పత్రిలో పార్కింగ్‌ పాట్లు

భువనగిరి జిల్లా ఆసుపత్రికి వాహనాల పార్కింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. అస్తవ్యస్త పార్కింగ్‌తోనే అం బులెన్సల రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారుతున్నదని ఆసుపత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టెండర్లు వద్దనడం విడ్డూరం

టెండర్లు వద్దనడం విడ్డూరం

యాదగిరిగుట్ట రూరల్‌, మే 3, (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట కొండపైన 114 దుకాణాల నిర్వహణకు టెండర్దు వద్దనడం విడ్డూరంగా ఉందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గుంటిపల్లి సత్యం, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రచ్చ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

 కొండపై  దుకాణాలు యథావిధిగా కొనసాగించాలి

కొండపై దుకాణాలు యథావిధిగా కొనసాగించాలి

యాదగిరిగుట్ట కొండపైన దాదాపుగా 60 ఏళ్లుగా కొనసాగిస్తున్న దుకాణాలను యథావిధిగా కొనసాగించాలని దేవస్థానం వర్తక సంఘం అధ్యక్షుడు గడ్డమీది మాధవులుగౌడ్‌, సంఘం ఉపాధ్యక్షులు తడక వెంకటేష్‌, కీసరి బాలరాజ్‌గౌడ్‌, నర్సింగ్‌రావు కోరారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి