వానాకాలంలో మూసీ సాగునీటి విడుదలపై రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతీసారి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అంద డం లేదు. కేవలం ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలని మూసీ ప్రాజెక్టును నిర్మించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి, విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందు లో భాగంగా ప్రభుత్వం ఈ నెల 11 నుంచి 17 వరకు విద్యావారోత్సవాలను నిర్వహించనుంది.
మండు వేసవి..తాగునీటికోసం అల్లాడే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో మిషన భగీరథ నీరు పైప్లైన లీకేజీల కారణంగా వృథా అవుతోంది.
ప్యారిస్లో ఈనెల 17 నుంచి 21 వరకు జరిగే 79వ కేన్స ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించే ఇంటర్నేషనల్ ఫ్యాషన షోలో పోచంపల్లి ఇక్కత వసా్త్రలు తళుక్కుమననున్నాయి.
డిండి ఎత్తిపోతల పథకం పనుల ను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభిం చింది.
నల్లగొండ క్రైం, మే 8 (ఆంధ్రజ్యోతి): రైస్ మిల్లర్ కొండా లక్ష్మయ్యను రెండు రోజుల క్రితం అరెస్టు చేయడంతోపాటు రిమాండ్కు తరలించారు.
ఎల్ఆర్ఎ్సకు దరఖాస్తుదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటికే జూలై 31 నాటికి రాయితీతో చెల్లించిన వారికి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
(ఆంధ్రజ్యోతి-తిరుమలగిరిరూరల్): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల తొండ గ్రామానికి చెందిన ఓడపల్లి వెంకన్న వృ త్తి రీత్యా పోలీస్ హెడ్ కాని స్టేబుల్. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నా వ్యవసాయంపై మక్కువతో సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుసు ్తన్నాడు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు నెలరోజులు కావొస్తున్నా.. ప్రక్రియ మాత్రం గాడిన పడలేదు. జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో జాప్యంతో ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయి.
ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతున్నదని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. భువనగిరిలోని 24వ వార్డులో గురువారం ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం లో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పట్టు వస్త్రాలను కానుకగా అందజేసి అభినందించి మాట్లాడారు.