సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. 2025న నవంబరు 4న చిలుకూరు పోలీసులు రాజే్షను అరెస్ట్ చేసి 10న రిమాండ్ చేశారు. హుజుర్నగర్ సబ్జైల్లో రాజేష్ అస్వస్ధతకు గురికావడంతో హైదరాబాద్కు తరలించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ధరావత నిఖిల్నాయక్ మృతి కేసును విచారణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఇప్పటివరకు సూర్యాపేట పోలీసులు, సీఐడీ విభాగాలు కేసు విచారించినా పురోగతి లేకపోవడంతో నిఖిల్నాయక్ తండ్రి ధరావత భాస్కర్ మే 8వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు.
బొమ్మలరామారం మండలంలోని సోలిపేట గ్రామంలో అంగనవాడీ కేంద్రం భవనం పైకప్పు పెచ్చులూడుతోంది.
నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఇంటర్సిటీ బస్సు, ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీని ఢీకొట్టింది.
నిలదీతలు, అనుమానాలు, సూచనల నడుమ సోమవారం భువనగిరి మునిసిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ నగరంలో ప్రధాన రోడ్డు కు ప్రభుత్వం నామకరణం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు.
రసాయన కంపెనీలో ప్రమాదాలను మరిచిపోయేలోగా మరో ఘటన ప్రజలను కలవరానికి గురిచేసింది. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో దిగుమతి కోసం తెస్తున్న రసాయన ద్రావణం కంటైనర్ నుంచి లీకై దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు ఆందోళన చెందారు.
అంతర్రాష్ట్ర నకిలీ పత్తి విత్తన విక్రయ ముఠా సభ్యుడిని యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తుర్కపల్లి పోలీ్సస్టేషనలో డీఎస్పీ శ్రీనివాసనాయుడు మంగళవారం వెల్లడించారు.
మునిసిపల్ ఎన్నికలు ముగిసి మూడు నెలలు దాటింది. పాలకవర్గాలు కొలువుదీరినా కోఆప్షన పదవుల కు మోక్షం కలగడం లేదు. ఎప్పుడు కో ఆప్షన పదవులకు ఎన్నికలు జరుగుతా యా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.