యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలో విధులకు రాకున్నా నెలనెలా వేతనం తీసుకుంటున్న వైనం వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ఉపాధిహామీ కార్యాలయంలో ఈసీ(ఇంజనీరింగ్ కన్సల్టెంట్)గా జీ శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నాడు. కాగా రోజూ హాజరు రిజిస్టర్లో సంతకం చేసి తిరిగి వెళ్లిపోతున్నాడు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడపట్టణంలోని సాగర్రోడ్డులోని మ్యాట్రిక్ ఎలకా్ట్రనిక్స్ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. దుకాణ యజమాని, వనటౌన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎలకా్ట్రనిక్స్ దుకాణం పైఅంతస్తు పెంట్హౌజ్లో షార్ట్సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల వ్యవధిలో మంటలు విస్తరించి దుకాణంలో అలుముకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.
వర్షం నీటి సంరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ సంచయ్ జనభాగీదారి (జేఎ్సజేబీ) 3.0లో ప్రజలంతా భాగస్వాములు కావాలని మునిసిపల్ చైర్పర్సన తంగేళ్లపల్లి శ్రీవాణి అన్నారు.
పోచంపల్లి పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు.
శిక్షణ కార్యక్రమాల ద్వారా అధ్యాపకుల్లో సామర్థ్యాలు మెరుగుపడతాయని ఎయిమ్స్ డైరెక్టర్ అమితఅగర్వాల్ అన్నారు.
చెక్ బౌన్స కేసుల పరిష్కారానికి బ్యాంకు అధికారులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఏ జయరాజు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆర్యదర్శి వీ.మాధవిలత అన్నారు.
నార్కట్పల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి):హైమాస్ట్ లైట్ల స్తంభం ఒక వైపునకు ఒరిగిన ఘటనలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులో సోమవారం భారీ నంది విగ్రహం పక్కనే హైమాస్ట్లైట్ల విద్యుత స్తం భం అడుగుభాగం తుప్పుపట్టి ప్రమాదకరంగా మారింది.
యాదాద్రిభువనగిరి జిల్లాలో వర్షాల కోసం గ్రామీణులు పూజలు చేస్తున్నారు. జలబిందెలతో అభిషేకాలు చేస్తున్నారు. చుట్టుకాముడు ఆడుతున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సర్వేపల్లిలో మహిళలు శివలింగాలకు జలాభిషేకాలు చేసి, చుట్టుకాముడు ఆడుతూ వరుణదేవున్ని ప్రార్థించారు.
మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆలేరు, భువనగిరి ప్రజల పాపం తగిలే కేసీఆర్ కాలు విరిగి ఫాంహౌస్ పాలయ్యారని విమర్శించారు.
నాగార్జునసాగర్ హిల్కాలనీలో కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో రోజు రోజుకూ జ్వర పీడిత రోగుల సంఖ్య పెరుగుతోంది. వానాకాలం ప్రారం భం కావడం, అడపాదడప వర్షాలు కురుస్తుండటంతో పారిశుధ్యం లోపిస్తోంది.