• Home » Telangana » Nalgonda

నల్గొండ

అన్నిరంగాల్లోనూ భవిష్యత డ్రోనటెక్నాలజీదే

అన్నిరంగాల్లోనూ భవిష్యత డ్రోనటెక్నాలజీదే

భవిష్యతలో అన్నిరంగాల్లో డ్రోన టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందని గుంటూరు విజ్ఞాన్స యూనివర్సిటీ ప్రొఫెసర్‌, రీసోర్స్‌పర్సన ఎన.ఉషారాణి అన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ  నీటి  విడుదల కొనసాగింపు

ఎస్‌ఎల్‌బీసీ నీటి విడుదల కొనసాగింపు

పెద్దవూర, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల పరిసర ప్రాంతాల్లో పొలాలకు ఎస్‌ఎల్‌బీసీ డీ 8/9 డిస్ర్టిబ్యూటర్ల ద్వారా నీటిపారుతుంది.

  ఇకపై ఆన్‌లైన్‌లోనే..

ఇకపై ఆన్‌లైన్‌లోనే..

డిజిటల్‌ విధానంలో ట్రేడ్‌ లైసెన్స్‌ల జారీ ఫ వివరాలు నమోదు చేస్తున్న మునిసిపల్‌ సిబ్బంది

బొలెరోను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరి మృతి

బొలెరోను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరి మృతి

సూర్యపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు.

అన్నీ కట్టేశాం, ఇంకా బాకీ ఏంటీ?

అన్నీ కట్టేశాం, ఇంకా బాకీ ఏంటీ?

మేం తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించాం, అయినా బాకీ చూపిస్తున్నారంటూ మహిళా సంఘ సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పీక్లాతండాలో సోషల్‌ఆడిట్‌ బృందం పర్యటించింది.

యువతకు ఉపాధి కల్పనకే ఏటీసీలు

యువతకు ఉపాధి కల్పనకే ఏటీసీలు

నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసమే రూ.46 కోట్లతో అడ్వాన్స టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని ఫణిగిరిగుట్ట వద్ద ఏటీసీని సందర్శించి, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.

అడ్డదారుల్లో ధాన్యం తరలిస్తే కఠిన చర్యలు: మంత్రి ఉత్తమ్

అడ్డదారుల్లో ధాన్యం తరలిస్తే కఠిన చర్యలు: మంత్రి ఉత్తమ్

: అడ్డదారుల్లో ధాన్యాన్ని తరలిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ధాన్యం ఎగుమతులు,దిగుమతులపై కట్టుదిట్టమైన నిఘా ఉంచామని స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణాశాఖ సరికొత్త ఆలోచన చేసింది. రాత్రివేళల్లో జరిగే ప్రమాదాల నివారణ కోసం వాహనాలకు క్యూఆర్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు ఏర్పాటు చేయాలని నిబంధనలు జారీ చేసింది.

భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శం

భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శం

రాష్ట్రంలోని భరోసా కేంద్రాల పని తీరు దేశంలోనే ఆదర్శంగా ఉందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు సైతం భరోసా కేంద్రాల నిర్వహణను అధ్యయనం చేసి వెళుతున్నారని తెలిపారు. సోమవారం భువనగిరిలో జిల్లా పోలీస్‌ కార్యాలయం, భరోసా కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు.

ఆధునికం.. ఆధ్యాత్మికం

ఆధునికం.. ఆధ్యాత్మికం

అద్భుత ఆధ్యాతిక క్షేత్రంగా రూపుదిద్దుకు న్న పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దేశవ్యాప్తంగా యాత్రీకులు సందర్శిస్తుం టారు. హైదరాబాద్‌ మహానగరం నుంచే కాకుండా, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం దివ్యక్షేత్రం సందర్శనకు రైల్వే సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి