• Home » Telangana » Nalgonda

నల్గొండ

సూర్యాపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. తనని దూరం పెడుతోందని..

సూర్యాపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. తనని దూరం పెడుతోందని..

సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఒక ఉన్మాది రెచ్చిపోయి, యువతిపై అత్యంత క్రూరంగా దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

 వీధి లైట్ల బిల్లుల విడుదలను నిలిపివేయాలి

వీధి లైట్ల బిల్లుల విడుదలను నిలిపివేయాలి

ఆత్మకూర్‌ (ఎస్‌) ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రామన్నగూడెం గ్రా మంలో ముగ్గురు కార్యదర్శులు తప్పుడు బిల్లులతో నిధులు డ్రా చేయడానికి యత్ని స్తున్నారని, బిల్లుల విడు దలను నిలిపివేయాలని గ్రామస్తులు బుధవారం ఎంపీడీవో హసీంకు బుధవారం ఫిర్యాదు చేశారు.

 నిర్మించారు..వదిలేశారు..

నిర్మించారు..వదిలేశారు..

(ఆంధ్రజ్యోతి-మఠంపల్లి) మండలంలోని యాతవాకిళ్ల గ్రా మం లో గత పాలక ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కంపచెట్లు పెరిగిఅధ్వానంగా మారా యి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రెండు పడక గదులు ఏడేళ్లుగా పంపిణీకి నోచుకోలేదు.

అర్చక సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

అర్చక సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

ధూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా సర్వసభ సమావేశం భువనగిరి పట్టణంలోని పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో నిర్వహించారు.

 కిరణ్‌కుమార్‌చార్యులకు ముఖ్య అర్చకుడిగా పదోన్నతి

కిరణ్‌కుమార్‌చార్యులకు ముఖ్య అర్చకుడిగా పదోన్నతి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో అర్చకుడిగా కొనసాగుతున్న ఉండ్రుకొండ కిరణ్‌కుమార్‌చార్యులు బుధవారం ముఖ్య అర్చకుడిగా పదోన్నతి పొందారు.

లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తాం

లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తాం

మేళ్లచెర్వు, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో నాగార్జున ప్రాజెక్టు కాల్వలతో సం బంధం లేకుండా లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ఆన్‌లైన్‌ సేవలేవీ?

ఆన్‌లైన్‌ సేవలేవీ?

పంచాయతీల్లో ఆన్‌లైన్‌ సేవలు అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో డిజిటల్‌ సేవలు అందించాలని గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.

మైనంపల్లిలో గ్రూప్‌-1 అధికారుల బృందం పర్యటన

మైనంపల్లిలో గ్రూప్‌-1 అధికారుల బృందం పర్యటన

దేవరకొండ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని మైనంపల్లి గ్రామపంచాయతీని మంగళవారం గ్రూప్‌-1 శిక్షణ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది.

పది విద్యార్థులకు అల్పాహారం

పది విద్యార్థులకు అల్పాహారం

విద్యా రంగంలో ఉన్నత ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే లక్ష్యంగా ప్రతేక్య చర్యలు చేపట్టింది. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు అర్ధాకలితో ఇంతకాలం వెళ్లదీశారు.

 పాఠశాల సమీపంలో వైన్స దుకాణం

పాఠశాల సమీపంలో వైన్స దుకాణం

కొండమల్లేపల్లి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని నల్లగొండ రోడ్డు బైపాస్‌ రోడ్డులో ఎస్‌పీఆర్‌ గౌతమి స్కూల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన వైన్స దుకాణం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి