సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వివాదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అర్వపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.
నల్లగొండ డివిజన్లోని ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇద్దరు ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయం సమాచారం. నకిలీ ఈసీలపై ఇప్పటికే కేటాయించిన ఒరిజినల్ ఈసీల నంబర్లు వేసి ఇస్తున్నారని, సదరు నకిలీ ఈసీల డబ్బును వీరు జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వం అందించే రేషన్సరుకుల కోసం నూతన పంచాయతీల్లోని లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వివిధరకాల సరుకులు పంపిణీ చేసినా ప్రస్తుతం అందజేస్తున్న ఒక్క రేషన్ బియ్యం కోసం కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.
యాసంగి సీజన్లో అంచనాలకు మించి వచ్చిన దిగుబడిని రికార్డు స్థాయిలో సేకరించిన ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించేందుకు పౌరసరఫరాలశాఖ సన్నాహాలు చేస్తోంది. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యాసం గి సీజన్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద నిల్వ సామర్ధ్యం లేకపోవడంతో ప్రైవేట్ ఇంటర్మీడియట్ గోదాముల్లో నిల్వ చేశా రు.
(ఆంధ్రజ్యోతి-దేవరకొండ): దేవరకొండ డివిజన పరిధిలోని కొమ్మెపల్లి గిరిజన గురుకుల పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీకి దూరంగా ఉంటున్నాననే మాటల్లో వాస్తవం లేదని, ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటున్నానని స్పష్టం చేశారు.
నల్లగొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు.
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీన పడ్డాయని మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్నగర్, గరిడేపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పనుల పరిశీలన చేసిన అనంతరం ఆయన మాట్లాడా రు.
చదువుకు, భద్రతకు దూరమై జీవనం సాగిస్తున్న చిన్నారుల సంక్షేమం, భవిష్యత్ లక్ష్యంగా ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు సాగనుంది. పోలీస్, కార్మిక, బాలలపరిరక్షణ తదిత ర ప్రభుత్వశాఖలు, గుర్తింపు పొందిన స్వ చ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్, లక్ష్య సాధన దిశగా సా గుతోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) భవితవ్యం కొలిక్కి రావడం లేదు. సొసైటీల పాలకవర్గాల గడువు ముగిసిన తరువాత నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారంటూ కొందరూ పీఏసీఎస్ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తిరిగి వారిని చైర్మన్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.