Home » Telangana » Nalgonda
సరిహద్దులో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు కళ్యాణ్కుమార్దాస్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రా మాపురం క్రాస్రోడ్డు వద్ద రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును తనిఖీ చేశారు.
రాష్ట్రం ఏర్పడి అనేక కష్టనష్టాలు పడి రైతాంగా న్ని ఆదుకుంటే కాంగ్రెస్ అసమర్ధ ప్రభు త్వం రైతులను, ప్రజలను ఆదుకోలేకపోయిందని మాజీ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎ్సది ఫా మ్హౌస్ పాలన అయితే రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రె్సది ప్రజాపాలన అని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
కాలు అడ్డంపెడితే సాగునీరు ప్రవహించే సాగర్ ఆయకట్టుపై కరువు ఛాయలు కమ్ముకున్నాయి. గడిచిన ఏడాదికాలంగా కర్షకులు సాగునీటి కోసం పడరాని పాట్లుపడుతున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పనిభారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక పనులతో అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. సిబ్బంది కొరతను సాకుగా చూపి అదనపు పనులు అప్పగిస్తున్నారని ఉద్యోగులు గగ్గోలుపెడుతున్నారు.
పంట చేతికి వచ్చినప్పుడు ధర లేక, ధర పెరిగాక దిగుబడి లేక నిమ్మ రైతులు ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 20వేల ఎకరాల్లో రైతులు నిమ్మ తోటలు సాగు చేశారు.
మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన బోడ నరేష్ (37)అనే తాపీమేస్త్రీ, అతని చిన్న కుమారుడు బోడ సాయి(11) ఇరువురు మోటకొండూరు మండలం చాడ గ్రామంలో ఈతకు వెళ్లి వ్యవసాయ బావిలో మృతిచెందిన విషాదకరసంఘటన విదితమే.
స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకుడు రాబర్ట్సింగ్ క్షేత్రిమాయుమ్ ఏఆర్వో, నోడల్ అధికారులకు సూచించారు.
ఐకేపీ కేందంల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని శనివారం రాజాపేట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో సిం గిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో మిల్లర్లు, లారీల యజమానులు(డ్రైవర్లు), హమాలీ, చాట వారు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మోత్కూరు పట్టణానికి చెందిన రైతు అవిశెట్టి కిరణ్కుమార్తోపాటు పలువురు రైతులు ఆరోపించారు.