నల్గొండ జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ అయ్యారు. ఇదే సమయంలో ఆమె నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆయనను పోలీసులకు అప్పగించారు కిడ్నాపర్లు. అసలేం జరిగిందంటే...
తైక్వాండో శారీరక, మానసిక ధృడత్వానికి దోహదపడుతుందని భువనగిరి పట్టణ సీఐ రమేష్ అన్నారు.
స్థానిక ఎన్నికల నిర్వహణను సమర్థంగా నిర్వహించాలని జిల్లా పరిషత సీఈవో శోభారాణి కోరారు.
సీపీఎం జిల్లా నాయకుడు చింతల భూపాల్రెడ్డి అందించిన పోరాట స్ఫూర్తితో పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆ పార్టీ జిల్లా నాయకుడు దండ అరుణ్ కుమార్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గురువారం (నేటి నుంచి) చేపట్టే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్డీవో కృష్ణారెడ్డి మండల ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.
మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు.
డ్రగ్స్కు వ్యతిరేకంగా ఓ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారని.. డ్రగ్స్కు దూరంగా ఉండాలంటూ విచిత్ర వేషధారణలో అవగాహన కల్పిస్తున్నారు.
స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆశావహుల అప్పుడే సందడి చేస్తున్నారు.
స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆశావహుల అప్పుడే సందడి చేస్తున్నారు.
యాదగిరిగుట్ట మునిసిపల్ కార్యాలయ భవన నిర్మాణం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.