డ్రగ్స్కు వ్యతిరేకంగా ఓ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారని.. డ్రగ్స్కు దూరంగా ఉండాలంటూ విచిత్ర వేషధారణలో అవగాహన కల్పిస్తున్నారు.
స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆశావహుల అప్పుడే సందడి చేస్తున్నారు.
స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆశావహుల అప్పుడే సందడి చేస్తున్నారు.
యాదగిరిగుట్ట మునిసిపల్ కార్యాలయ భవన నిర్మాణం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
చౌటుప్పల్ మాజీ సర్పంచ, సీపీఎం ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకుడు చింతల భూపాల్రెడ్డి పార్థివ దేహానికి బుధవారం అశ్రునయనాల మద్య బుధవారం అంత్యక్రియలను నిర్వహించారు.
భూదానపోచంపల్లి మండలంలోని జూలూరు గ్రామం నుంచి పిలాయిపల్లి గ్రామం వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులు ఎట్టకేలకు పూర్తి అయ్యాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇచ్చిన యాంటీ బయాటిక్ ఇంజక్షనే ఇందుకు కారణమని భావిస్తున్నారు.
నల్గొండ జిల్లాలో కవిత పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసి హోర్డింగ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. తనకు కోమటిరెడ్డికి ఎలాంటి పంచాయతీ లేదని.. కానీ హోర్డింగ్లను తొలగించారంటూ కవిత్ ఫైర్ అయ్యారు.
నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం స్టేజీ వద్ద ఉన్న శ్రీరేణుకా ఎల్లమ్మదేవి ఆలయం మాస్టర్ ప్లాన కాగితాలకే పరిమితమైంది.