తిరుమల తరహాలో యాదగిరీశుడి దివ్యక్షేత్రం అభివృద్ధికి అడుగులు పడను న్నాయి. నేడు జరిగే పాలక మండలి తొలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకా శాలు కన్పిస్తున్నాయి. ఇందులో భాగంగా డోనర్ పాలసీ, రవాణా, పార్కింగ్, వసతి, ప్రసాదాలపై చర్చించనున్నారు.
ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.
నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద వరుణ యాగం సోమవారం ఉదయం ప్రారంభమైంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహిస్తున్నారు.
నాగార్జునసాగర్లో నిర్వహించే వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్హౌస్ ప్రాంగణంలో యాగం నిర్వహించనున్నారు.
ఆలేరు, ఆగస్టు5 (ఆంధ్ర జ్యోతి) : ఆలేరు మునిసిపాలిటీలో తైబజార్ వేలం పాట నిర్వహించాలన్న యోచనను వెంటనే విరమించుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు
భువనగిరి గంజ్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ రవీందర్యాదవ్ అన్నారు.
ఇండోర్ స్టేడియం ప్రహరీ నిర్మాణానికి సర్వే నాలుగేళ్లుగా పెండింగ్లో విద్యుత్ టవర్ల పనులు పూర్తి
రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్ టెస్టింగ్ విధానం యాదాద్రిభువనగిరి జిల్లాలో అమల్లోకి రానుంది.
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం ద్వారా రెండు పంటలకు నీరు ఇచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇం దిరమ్మ గృహనిర్మాణ పథకంలో భాగంగా జిల్లాకు 18,163 ఇళ్లను మంజూరు చేసింది. దీంతో లబ్ధిదారు లు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా, పునాది, లెంటల్, స్లాబ్ దశలు పూర్తిచేసిన వాటికి బిల్లుల విడుదల ఆలస్యమవుతోంది.