• Home » Telangana » Nalgonda

నల్గొండ

Kishan Reddy: ఏం చేశారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్

Kishan Reddy: ఏం చేశారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని విమర్శించారు.

CM Revanth Reddy: పదేళ్ల దోపిడీ ఇంకా చాల్లేదా కేసీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు

CM Revanth Reddy: పదేళ్ల దోపిడీ ఇంకా చాల్లేదా కేసీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు

కేసీఆర్ హయాంలో పేదలకు రేషన్‌ కార్డులు ఇవ్వాలనే ఆలోచనే చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. పేదలందరికీ తమ ప్రభుత్వంలో రేషన్‌ కార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు.

వైభవంగా ఆళ్వార్‌ తిరునక్షత్రోత్సవం

వైభవంగా ఆళ్వార్‌ తిరునక్షత్రోత్సవం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఆళ్వార్‌ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు.

హామీలకే పరిమితమైన బీటీ రోడ్డు

హామీలకే పరిమితమైన బీటీ రోడ్డు

గిరిజనులకు బీటీ రోడ్డు హామీలకే పరిమితమైంది. కొన్ని సంవత్సరాలుగా సరైన రోడ్డు మార్గం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పట్టణ సమస్యలను పరిష్కరించాలి

పట్టణ సమస్యలను పరిష్కరించాలి

యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌ కోరారు.

 కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జయరాములు

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జయరాములు

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన బొలగాని జయరాములు సోమవారం రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Kidnap at Nalgonda: నల్గొండలో సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్.. అదే కారణం.!

Kidnap at Nalgonda: నల్గొండలో సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్.. అదే కారణం.!

నల్గొండ జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ అయ్యారు. ఇదే సమయంలో ఆమె నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆయనను పోలీసులకు అప్పగించారు కిడ్నాపర్లు. అసలేం జరిగిందంటే...

తైక్వాండోతో శారీరక, మానసిక దృఢత్వం

తైక్వాండోతో శారీరక, మానసిక దృఢత్వం

తైక్వాండో శారీరక, మానసిక ధృడత్వానికి దోహదపడుతుందని భువనగిరి పట్టణ సీఐ రమేష్‌ అన్నారు.

ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలి

ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలి

స్థానిక ఎన్నికల నిర్వహణను సమర్థంగా నిర్వహించాలని జిల్లా పరిషత సీఈవో శోభారాణి కోరారు.

 పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం

పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం

సీపీఎం జిల్లా నాయకుడు చింతల భూపాల్‌రెడ్డి అందించిన పోరాట స్ఫూర్తితో పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆ పార్టీ జిల్లా నాయకుడు దండ అరుణ్‌ కుమార్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి