మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అసమ్మతి గ ళం కాంగ్రె్సలో దుమారం రేపుతోంది. రాజగోపాల్రెడ్డి మంత్రి పదవి విషయంలో రోజుకో ఘటన తెరమీదకు వస్తోంది. తాజాగా ఈ నెల 10వ తేదీన ఒక టీ వీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క రాజగోపాల్రెడ్డి వాదనకు బలం చేకూర్చేలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
వానాకాలం వచ్చిందంటే చాలు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల గుండెల్లో దడ మొదలవుతుంది. హైదరాబాద్నగరంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన పక్షంలో... రాత్రికి రాత్రే మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.
కోదాడటౌన్, ఆగస్టు 9(ఆంద్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణతోనే జీవకోటి మనుగడ సాధ్యమని పరిరక్షణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ అన్నారు.
సూర్యాపేటటౌన్, : ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శంకర్ అన్నారు.
మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాల్లో పెరిగిపోతున్న కలుపు మొక్కలను తీయలేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నాగార్జునసాగర్, ఆగస్టు8 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో చేప ట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి జన్మదినం నవంబరు 8న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మూసీ నది ప్రక్షాళనకు ఇచ్చిన వాగ్దానం ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ప్రశ్నించారు. గురువారం భువనగిరిలో జరిగిన బీజేపీ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
అధికారుల ‘పల్లె నిద్ర’తో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని దూదివెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ పల్లెనిద్ర నిర్వహించారు.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, రహదారుల వెంట ఉన్న వ్యాపారుల స్వార్థం, మితిమీరిన రాజకీయ జోక్యంతో జిల్లా కేంద్రం భువనగిరిలో రహదారులు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి.
తల్లిదండ్రుల బాగోగులను విస్మరించిన కుమారులపై చర్యలు తప్పవని వయోవృద్ధుల ట్రిబ్యునల్ సబ్ డివిజనల్ చైర్మన, ఆర్డీవో ఎం.క్రిష్ణారెడ్డి అన్నారు.