• Home » Telangana » Nalgonda

నల్గొండ

గడువు పెంచినా స్పందన అంతంతే

గడువు పెంచినా స్పందన అంతంతే

మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. మొదటి నోటిఫికేషనలో ఈ నెల 18వ తేదీతో దరఖాస్తుకు అవకాశం ముగియగా, వ్యాపారుల నుంచి పెద్దగా దరఖాస్తులు రాకపోవడంతో ఈ నెల 23వ తేదీ వరకు గడువు పెంచారు.

ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేయాలి

ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేయాలి

మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో అసంపూర్తిగా ఆగిపోయిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణ పనులు పూర్తిచేసి, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ డిమాండ్‌ చేశారు.

చేనేత పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

చేనేత పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఎంఎ్‌సఎంఈ పథకాలపై చేనేత కళాకారులు అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భూదానపోచంపల్లి హస్తకళ వీవర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ చిక్క కృష్ణ కోరారు.

నత్తనడకన రోడ్డు పనులు

నత్తనడకన రోడ్డు పనులు

రాజాపేట మండలంలోని పాముకుంట-మొల్లగూడెం బీ టీ రోడ్డు పనులు నత్తకు నడకను నేర్పుతున్నాయి.

బాలాజీనాయక్‌ ఏజెంట్లలో  మొదలైన అలజడి

బాలాజీనాయక్‌ ఏజెంట్లలో మొదలైన అలజడి

అధికవడ్డీకి ఆశపడి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలానికి చెందిన రమావత బాలాజీనాయక్‌, మధునాయక్‌ ఉదంతంలో ఏజెంట్లలో అలజడి మొదలైంది. వడ్డీ విషయం బయటకు చెప్పవద్దని, చెబితే డబ్బులు రావని ద్వితీయశ్రేణి ఏజెంట్లు బాధితులను బెదిరించేవారు. దీంతో బాధితులు వెనుకడుగు వేశారు.

సరిహద్దులోని ఆర్టీఏ చెక్‌పోస్టుల మూసివేత

సరిహద్దులోని ఆర్టీఏ చెక్‌పోస్టుల మూసివేత

రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆర్టీఏ చెక్‌పోస్టులను బుధవారం నుంచి మూసివేశారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని 15 చెక్‌పోస్టులను మూసివేయాలని రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ

అప్పుపత్రాల కోసం మద్యం తాగించి వృద్ధురాలి హత్య

అప్పుపత్రాల కోసం మద్యం తాగించి వృద్ధురాలి హత్య

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో ఈ నెల 14న వృద్ధురాలి హత్య కేసును హుజూర్‌నగర్‌ పోలీసులు ఛేదించారు. బంగారు ఆభరణాలు, అప్పు పత్రాల కోసం మద్యం తాపించి మత్తులోకి వెళ్లాక వృద్ధురాలిని హత్య చేసిన ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.

మరణించినా మరొకరిలో జీవిస్తూ..

మరణించినా మరొకరిలో జీవిస్తూ..

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన యువకుడు బ్రెయినడెడ్‌ కాగా, కుటుంబ సభ్యులు అతడి అవయవాలు దానంచేసి ఆదర్శంగా నిలిచారు.

కొబ్బరికాయల ధరలకు రెక్కలు

కొబ్బరికాయల ధరలకు రెక్కలు

పూజల్లో వినియోగించే ప్రధానమైన కొబ్బరికాయల ధరలకు రెక్కలొచ్చాయి. అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో నిత్యం ఆరాధనలు, పూజలు కొనసాగుతాయి.

 ఆహ్లాదం.. అజిలాపురం బుగ్గజలపాతం

ఆహ్లాదం.. అజిలాపురం బుగ్గజలపాతం

ఎత్తయిన కొండల నుంచి జాలువారుతున్న జలపాతం. వాటి మధ్య పరుచుకున్న ప్రకృతి పచ్చదనం, చల్లటి గాలులు, పక్షుల కిలకిల రావాలతో నల్లగొండ జిల్లా మర్రిగూడ మం డలం అజిలాపురం బుగ్గజలపాతం పర్యాటకులను మైమరిపిస్తోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి