సాగుకు సరిపడా యూరియా అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. వానాకాలం సీజనలో ఎదుర్కొ న్న ఇబ్బందులను యాసంగిలో అధిగమించడానికి ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల్లో ఒక్కో రైతుకు పుస్తకాలు అందజేశారు.
ఎత్తిపోతల పథకాల్లో భూములు కోల్పోతున్న తమకు ఎకరానికి రూ.30 లక్షలు చెల్లించాలని, లేకుంటే భూములు ఇచ్చేదిలేదని రైతులు తేల్చి చెప్పారు.
లారీ డ్రైవర్ మద్యం మత్తు దంపతుల ప్రాణాలను తీసింది. మంగళవారం నల్లగొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. హాలియా సీఐ సతీ్షరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
మహిళ మెడలోని చైనను లాక్కోని పారిపోతుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది.
మండలంలోని వెల్లంకిలో ఈనెల 23, 24వ తేదీల్లో నిర్వహించే సీపీఎం మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు.
దినదిన ప్రవర్ధమానమవుతున్న యాదగిరిగుట్ట పట్టణం పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా రూపాంతరం చెందింది.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో నూతన పాలకవర్గం కొలువుదీరిన మరుసటి రోజైన ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామునే మంత్రి కోమటిరెడ్డి రంగంలోకి దిగారు. 46 వ డివిజన్ ప్రకాశం బజార్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం పనులను మంత్రి పరిశీలించారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గెలుపుపై భర్త నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు పవన్ కళ్యాణ్కు తాము ఇచ్చే బహుమానం అని అన్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది.
తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓ పెన్షనర్ తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం న్యాయం చేయాలని కోరుతూ ఓ లేఖను బ్యాలెట్ బాక్స్లో వేయడం సంచలనంగా మారింది.