(ఆంధ్రజ్యోతి-మఠంపల్లి) మండలంలోని యాతవాకిళ్ల గ్రా మం లో గత పాలక ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కంపచెట్లు పెరిగిఅధ్వానంగా మారా యి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రెండు పడక గదులు ఏడేళ్లుగా పంపిణీకి నోచుకోలేదు.
ధూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా సర్వసభ సమావేశం భువనగిరి పట్టణంలోని పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో అర్చకుడిగా కొనసాగుతున్న ఉండ్రుకొండ కిరణ్కుమార్చార్యులు బుధవారం ముఖ్య అర్చకుడిగా పదోన్నతి పొందారు.
మేళ్లచెర్వు, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో నాగార్జున ప్రాజెక్టు కాల్వలతో సం బంధం లేకుండా లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
పంచాయతీల్లో ఆన్లైన్ సేవలు అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో డిజిటల్ సేవలు అందించాలని గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
దేవరకొండ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని మైనంపల్లి గ్రామపంచాయతీని మంగళవారం గ్రూప్-1 శిక్షణ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది.
విద్యా రంగంలో ఉన్నత ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే లక్ష్యంగా ప్రతేక్య చర్యలు చేపట్టింది. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు అర్ధాకలితో ఇంతకాలం వెళ్లదీశారు.
కొండమల్లేపల్లి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని నల్లగొండ రోడ్డు బైపాస్ రోడ్డులో ఎస్పీఆర్ గౌతమి స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన వైన్స దుకాణం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
(ఆంధ్రజ్యోతి-గుర్రంపోడు): స్వచ్ఛ గ్రామాల కోసం గత ప్రభుత్వం ఇంటింటికీ తడి,పొడి చెత్త సేకరణకు శ్రీకారం చుట్టింది
భువనగిరి-రాయిగిరి ఈ రెండింటికి ఎదుట యాదగిరి.. కనురెప్ప కొట్టకుండా కనిపెట్టి చూడు.. కనిపించే ఆ దేవుడే యాదగిరి నరసన్న.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాదగిరిగుట్ట పంచనారసింహుల వార్షిక బ్రహోత్సవాలు రానే వచ్చాయి.