• Home » Telangana » Nalgonda

నల్గొండ

మహిళా సమస్యలపై పోరాటాలకు ప్రణాళికలు

మహిళా సమస్యలపై పోరాటాలకు ప్రణాళికలు

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి,, పోరాటాలకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ కోరారు.

భువన సుందరంగా..

భువన సుందరంగా..

భువనగిరి పట్టణ ప్రధాన రహదారి పువ్వులతో కనువిందు కానుంది.

కంటివైద్య శిబిరానికి అనూహ్య స్పందన

కంటివైద్య శిబిరానికి అనూహ్య స్పందన

మునిపంపుల భగతసింగ్‌ విజ్ఞాన కేంద్రంలో దేవిరెడ్డి రాంరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు దేవిరెడ్డి వీరేందర్‌రెడ్డి పద్మ (ఎనఆర్‌ఐ) సహకారంతో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత కంటి పొర చికిత్స శిబిరానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన వస్తోంది.

15 ఏళ్లుగా విధులు.. రూ.13 వేలే వేతనం

15 ఏళ్లుగా విధులు.. రూ.13 వేలే వేతనం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పలు బ్యాంకుల తరపున విధులు నిర్వహిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది చాలీచాలని వేతనంతో ఇబ్బందులు పడుతున్నారు.

బురద దారిలో  వెళ్లేదెలా

బురద దారిలో వెళ్లేదెలా

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం లింగంపల్లి క్రాస్‌రోడ్డు నుంచి అలుగునూరు గ్రామానికి వెళ్లే దారి అధ్వానంగా తయారైంది. గుంతలమయమైన దారి చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారుతోంది.

కారులో వచ్చి.. రైలుకు ఎదురు వెళ్లి

కారులో వచ్చి.. రైలుకు ఎదురు వెళ్లి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు.

 నాణ్యమైన పత్తికి మద్దతు ధర

నాణ్యమైన పత్తికి మద్దతు ధర

నార్కట్‌పల్లి, అక్టోబరు 23,(ఆంధ్రజ్యోతి) :సీసీఐ నిబంధనల మేరకు నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రైతులు మద్దతు ధర పొందాలని పత్తి కొనుగోలు జిల్లా ఇనచార్జి, రాష్ట్ర పశుసంవర్థక, వ్యవసాయ శాఖ సంచాలకుడు బీ.గోపి సూచించారు.

పశుసంపద ఆరోగ్యంతోనే  మానవుల ఆరోగ్యం

పశుసంపద ఆరోగ్యంతోనే మానవుల ఆరోగ్యం

రైతులు అన్నిరకాల జీవాల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలని, పశువులు ఆరోగ్యంగా ఉంటే మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారని పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్‌ కిషనకుమార్‌ అన్నారు.

 పునరావాసం.. నిరుపయోగం

పునరావాసం.. నిరుపయోగం

పులిచింతల ప్రాజెక్టు పునరావాస కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపు ప్రాంతాలైన మట్టపల్లి, సుల్తానపురం, గుండ్లపల్లి గ్రామాల నిర్వాసితుల కోసం పునరావాసాలు ఏర్పాటు చేశారు.

తెలుగు చదవలేరా?

తెలుగు చదవలేరా?

విద్యార్థులు తెలుగు కూడా చదవలేరా అంటూ కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మాధవరం గ్రామంలోని మండల పరిషత ప్రాథమికోన్నత పాఠశాల, అంగనవాడీ కేంద్రాలను ఆయన తనిఖీచేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి