రామన్నపేట నుంచి కొమ్మాయిగూడెం, సిరిపురం వెళ్లే దారిలో ఉన్న రైల్వే అండర్పా్సలో నిలిచిపోయిన వాననీటిని వెంటనే తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య రైల్వే అధికారులను డిమాండ్ చేశారు.
వర్షాలకు తడిసి రంగు మారిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చౌటుప్పల్ పట్టణంలోని ప్రభుత్వ భవనాలు వరద నీటిలో మునిగి పోయాయి. లక్కారం చెరువు నుంచి ప్రవహిస్తున్న అలుగు నీరు ఈ భవనాలలోకి చేరుకుంది.
మొంథా తుఫాన ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలతో బిక్కేరు వాగుకు వరద పెరిగింది.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. హుజూర్నగర్లో గురువారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించి ఏర్పాటుచేసిన యాదాద్రిభువనగిరి తుర్కపల్లి మండలం రామోజీనాయక్తండా ప్రాథమిక పాఠశాల నిరూపయోగంగా మారింది.
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఇటీవల భారీ వర్షాలకు చెరువులు అలుగు పోయడంతో చేపలన్నీ కొట్టుకుపోయాయి.
చిన్న నిర్లక్ష్యానికి ఓ విద్యుత ఉద్యోగి నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన గురువారం యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు శివారులో జరిగింది.
దేశంలో నివసించే 18 ఏళ్లు నిండిన వారందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్-326 ద్వారా కుల, మత, జాతి, లింగ, ప్రాంత, భాష అనే తారతమ్యం లేకుండా ఓటుహక్కు కల్పించారు.
తుఫాను కారణంగా భువనగిరిలో బుధవారం రోజంతా వర్షం కురిసింది. 54.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయింది.