ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పక్షం రోజుల్లో సాగు పరిస్థితులు తారుమారయ్యాయి. 15 రోజుల కింది వరకు అనావృష్టి ఉండగా ఇప్పుడు అతివృష్టి నెలకొంది.
నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఓపెన్ చేయడంతో పర్యటకులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది పర్యాటకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము లేదని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యతో కలిసి ప్రారంభించారు.
రాష్ట్రంలో కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని సీపీఐ జాతీ య సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్స్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఆర్కిటెక్ట్ మురళీతో కలిసి శుక్రవారం రాత్రి చౌటుప్పల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన సముదాయాన్ని రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు.
మత్స్యకారులకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఉచితంగా చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నెలాఖరులోగా టెండర్లు పూ ర్తి చేసి, సెప్టెంబరు 15లోగా చేప పిల్లల పంపిణీ ప్రక్రియను పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
అంకితభావంతో పనిచేస్తూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం భువనగిరిలోని జూనియర్ కళాశాల ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించా రు.
స్వాతంత్య్ర దినోత్సవానికి జిల్లా కలెక్టరేట్ సముదాయం విద్యుత్ దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉదయం 8.30గంటలకు కలెక్టర్ హనుమంతరావు పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
:రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి అన్నారు.
ప్రభుత్వం భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆర్వోఆర్ చట్టం స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. అనంతరం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంది.