• Home » Telangana » Nalgonda

నల్గొండ

ఉపాధి పథకాన్ని పటిష్ఠంగా అమలుచేయాలి

ఉపాధి పథకాన్ని పటిష్ఠంగా అమలుచేయాలి

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి న వీబీజీ-రాంజీ ఉపాధిహామీ పథకాన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో పటిష్టంగా అమలుచేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సభ్యు లు సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌పవార్‌ అన్నారు.

ధాన్యం కుంభకోణంలో అధికారులకూ ఉచ్చు!

ధాన్యం కుంభకోణంలో అధికారులకూ ఉచ్చు!

సీఎంఆర్‌ ధాన్యం అక్రమాల్లో భాగపంచుకున్న అధికారుల మెడకు ఉచ్చు బిగియనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. బియ్యం పక్కదారి పట్టిన విషయం తెలిసినా, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకే తిరిగి బియ్యం కేటాయించడంలో అధికారుల పాత్రపైనా విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది.

మార్చి మొదటివారంలో ఇళ్ల పంపిణీ

మార్చి మొదటివారంలో ఇళ్ల పంపిణీ

హుజూర్‌నగర్‌ పట్టణంలోని మోడల్‌కాలనీ ఇళ్లను మార్చి మొదటి వారంలో సీఎం రేవంతరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్‌కాలనీ ఇదేనన్నారు.

డాక్టర్లు మానవత్వంతో పని చేయాలి

డాక్టర్లు మానవత్వంతో పని చేయాలి

డాక్టర్లు మానవతా దృక్పథంతో పేదల కు వైద్య సేవలందించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. గురువారం నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ‘అద్వితీ- 2026’ పేరున నిర్వహించిన కళాశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు.

మొదటి రోజే 431 మంది గైర్హాజరు

మొదటి రోజే 431 మంది గైర్హాజరు

జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి ఫస్టియర్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి తెలుగు, సంస్కృతం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.

అధ్వానంగా రహదారులు

అధ్వానంగా రహదారులు

గుండాల మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్లు దెబ్బతినడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ధాన్యం అక్రమార్కుల్లో వణుకు

ధాన్యం అక్రమార్కుల్లో వణుకు

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌)లో అక్రమా లకు పాల్పడ్డ వారిపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. సివిల్‌ సప్లయిస్‌ సంస్థ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల్లో కీలక పాత్రధారి మహేందర్‌, అతడి భార్య పద్మను అరెస్ట్‌ చేశారు.

ముమ్మరంగా పొట్టిమర్రి బ్రిడ్జి పనులు

ముమ్మరంగా పొట్టిమర్రి బ్రిడ్జి పనులు

రాజాపేట మండలం పొట్టిమర్రి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు చురుకుగా సాగుతున్నాయి.

నల్గొండ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాప్‌లో రూ.10 లక్షల ఆస్తి నష్టం..

నల్గొండ జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాప్‌లో రూ.10 లక్షల ఆస్తి నష్టం..

నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది..

రంజానను ప్రశాంతంగా జరుపుకోవాలి

రంజానను ప్రశాంతంగా జరుపుకోవాలి

నేరేడుచర్ల, ఫిబ్రవరి20 (ఆంధ్రజ్యోతి): రంజాన వేడుకలను ముస్లింలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తహసీల్దార్‌ సురిగి సైదులు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి