• Home » Telangana » Nalgonda

నల్గొండ

ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ కంచె

ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ కంచె

సూర్యాపేట క్రైం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో మూత్రవిసర్జన చేస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అధికారులు స్పందించారు.

పోలీసులకు దొరక్కుండా.. వాహనం వేగం పెంచి

పోలీసులకు దొరక్కుండా.. వాహనం వేగం పెంచి

చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను ఓ యువకుడు స్కూటీతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.

 సాగర్‌కు భారీగా వరద

సాగర్‌కు భారీగా వరద

నాగార్జునసాగర్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి 4,85,472 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

Telangana: అన్ని విధాలా అండగా ఉంటాం..: కుమార్ రాజా

Telangana: అన్ని విధాలా అండగా ఉంటాం..: కుమార్ రాజా

బొమ్మలరామారం మండలంలోని రామలింగంపల్లి గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధికి పర్వ్యూ గ్రూప్‌ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ డాక్టర్ కుమార్ రాజా చిట్టూరి చేసిన విశేష కృషికిగానూ ఆయనకు గ్రామ ప్రజలు, పాఠశాల యాజమాన్యం..

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి

రసాయన ఔషధ పరిశ్రమలు, ప్రమాదకర కర్మాగారా ల్లో పకడ్బందీగా భద్రతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని పలు పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉధృతంగానే మూసీ

ఉధృతంగానే మూసీ

జి ల్లాలో మోస్తరుతోపాటు చిరుజల్లులతో కూడి న వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సగటున 11.0మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాజపేటలో 17.6 మి.మీ, పో చంపల్లిలో 17.3మి.మీ వర్షం కురిసింది.

ఎరువుల నిల్వలపై ఆరా

ఎరువుల నిల్వలపై ఆరా

వానాకాలం సీజన్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండగా, రెండు వారాల కిత్రం వరిని సాగుచేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్న రైతులు పంటల సాగుపై ఆశలు పెంచుకున్నారు. దీంతో వారం రోజులుగా వరి నాట్లు ఊపందుకున్నాయి.

Minister Uttam:  హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

Minister Uttam: హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

హుజుర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని జానపహాడ్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. అవకతవకల విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సదరు కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీబీ కేసు నమోదు చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

పేదలకు మెరుగైన వైద్యసేవలు

పేదలకు మెరుగైన వైద్యసేవలు

పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాం గ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

క్రీడలతో సమదృష్టి సాధ్యం

క్రీడలతో సమదృష్టి సాధ్యం

విద్యార్థి దశలో క్రీడలు ఎంతో ముఖ్యం. చదువుతో పాటు క్రీడాలకు ప్రాధాన్యమివ్వాలి. తద్వారా పిల్లలు ధృడంగా తయారవుతారు. ఒకప్పుడు క్రీడలకు విద్యాసంస్థల్లో ప్రాధాన్యమిచ్చేవారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి