కొండమల్లేపల్లి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పశువు లు, మూగ జీవాల క్రయ విక్రయాలకు కొండమల్లేపల్లి సంత పేరుగాంచింది.
వేములపల్లి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో నిర్వహిస్తున్న పార్వతీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.
రోగులకు అత్యుత్తమ వైద్య సేవలందిచాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతున్నా ఆస్తుల, క్రయ విక్రయదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచుగా నాన్ జ్యుడీషియల్ బాండ్ పేపర్ల కొరత ఏర్పడుతోంది.
రాష్ట్రంలో సంచలనం రేపిన ఽధాన్యం కేసు నీరుగార్చే ప్రయత్నాలపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సిన అధికారులు, పోలీసులు.. రాజకీయనేతలు, సంఘాల నేతల ఒత్తిళ్లకు లొంగి కేసును నీరుగార్చడం సమంజసం కాదని పేర్కొంటున్నారు.
ఆపన్నుల ఆసరాకోసం ప్రవేశపెట్టిన చేయూత పింఛన్ పథకం కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్ పేరుకుపోయాయి. 2023 ఎన్నికల ముందు కాంర గెస్ ఇచ్చిన హామీని నేటికీ నెరవేర్చకపోవడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గరిడేపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సుభా్షనగర్ గ్రామంలో రైతుల వ్యవసాయ మోటర్ల వైర్ చోరీకి గురయ్యాయి.
పెన్పహాడ్ మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని మాచారం గ్రామంలో ఓ వ్యక్తిపై అడవి పంది దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
జిల్లాలో నేటి నుంచి ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు కొనసాగనున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించే ఈ శిబిరాల్లో మహిళలు, వయోవృద్ధులు, పిల్లలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు.
విద్యుతశాఖలో పేరుకు ఒకరు, విధులకు మరొక రు అన్నట్లుగా కొందరు సిబ్బంది తీరు కనిపిస్తోంది. అంతరాయం లేకుండా విద్యుత అం దించాలన్న ప్రభుత్వం లక్ష్యం కొందరు సిబ్బందికి ఆసరాగా మారింది. కొందరు లైనమన్లు తమ స్థానంలో కనీస వేతనానికి యువకులను నియమించుకుని వారితో పనులు చక్కబెట్టిస్తున్నారు.