• Home » Telangana » Nalgonda

నల్గొండ

ఇందిరా మహిళా శక్తి భవనం ప్రారంభానికి సిద్ధం

ఇందిరా మహిళా శక్తి భవనం ప్రారంభానికి సిద్ధం

మహిళా సమభావన సంఘాలను అభివృద్ధి చేసి, మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తోంది.

భూగర్భజలాలు పాతాళానికి..

భూగర్భజలాలు పాతాళానికి..

ప్రకృతిలో జీవరాశికి అతి విలువైన వనరు నీరు. ప్రాణకోటికి అత్యంత అవసరమైంది నీరే. మన ఆహార అవసరాలను తీర్చడానికి సాగే వ్యవసాయం, వస్తు ఉత్పత్తుల పరిశ్రమలు, వాణిజ్యంనుంచి ప్రతీరంగానికి నీరు అత్యంత అవసరమైన ప్రకృతి ప్రసాదించిన వనరు.

28కౌన్సిలర్లు.. మూడు గ్రూపులు

28కౌన్సిలర్లు.. మూడు గ్రూపులు

హుజూర్‌నగర్‌ పట్టణంలోని పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. మునిసిపల్‌ ఎన్నికలలో గెలిచిన కౌన్సిలర్లలో ఆధిపత్య పోరు మొదలైంది.

బీరు.. జోరు

బీరు.. జోరు

మండే ఎండలు.. ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం అనే తేడా లేదు.. ఓవైపు ఎండల తీవ్రత.. మరో వైపు వడగాలులు.. ఉక్కపోత.

రాజకీయాల కోసమే..ప్రతిపక్షాల రాద్ధాంతం

రాజకీయాల కోసమే..ప్రతిపక్షాల రాద్ధాంతం

రాష్ట్రంలో ధాన్యం సేకరణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంటే.. రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే 57లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి, రూ.10,097 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.

‘ఆధార్‌’ కష్టాలు

‘ఆధార్‌’ కష్టాలు

మండల కేంద్రంలో ఆధార్‌ సేవా కేంద్రం లేకపోవడంతో 34 గ్రామాల ప్రజ లు నానాఅవస్థలు పడుతున్నారు. చిన్నపాటి ఆధార్‌ సవరణల కో సం కూడా నల్లగొండ, నకిరేకల్‌, సూర్యాపేట లేదా హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందని పలువురు వాపోయారు.

ఫీజు నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

ఫీజు నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

మిర్యాలగూడ అర్బన్‌, మే 28 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పగిడి జీడయ్యయాదవ్‌ కోరారు. న

 638 అడుగులకు మూసీ నీటిమట్టం

638 అడుగులకు మూసీ నీటిమట్టం

కేతేపల్లి, మే 28(ఆంధ్రజ్యోతి): మూసీ జలాశయ నీటిమట్టం 638 అడుగులకు చేరింది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఎగువ ప్రాంతాలు, హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.

ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి కోమటిరెడ్డి

ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి కోమటిరెడ్డి

బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అల్లా పట్ల ఉన్న అపారమైన విశ్వాసాన్ని, త్యాగనిరతిని చాటిచెప్పే గొప్ప పండుగ ఇదని వ్యాఖ్యానించారు.

ఈదురుగాలులు..వర్షం.. రైతులకు నష్టం

ఈదురుగాలులు..వర్షం.. రైతులకు నష్టం

రాజాపేట మండలం లో మంగళవారం రాత్రి ఈదురు గాలులు, వడగళ్లతో అకాల వర్షం కురిసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి