యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్గా, ఆలయ ఈవోగా వెంకట్రావు అప్పట్లో పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.
రవాణా, రియల్ రంగాలకు ఈ ఏడాది ప్రతికూల ఫలితాలే వచ్చాయి. వాహన కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గించినా రవాణా చార్జీలు పెంచటంతో అదనపు భారం పడినట్లయ్యింది.
ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఎం ప్రజా ప్రతినిధులు ముందుండాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు నేత్రానందంగా సాగాయి. వైష్ణవాలయాల్లో ఉతర్త ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు.
జర్నలిస్టుల హక్కులను హననం చేసే జీవో నెం.252ను సవరించాలని టీయూడబ్ల్యూజే (హెచ-143) యూనియన రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్ అన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి దివ్యక్షేత్రంలో శనివారం శాసో్త్రక్తంగా నిత్య పూజలు నిర్వహించారు.
రాష్ట్రంలో విద్యారంగ పరిమాణాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని టీఎ్సయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య అన్నారు.
ప్రభుత్వ పథకాలు, విద్యా, ఉద్యోగ అంశాలకు సంబంధించి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ప్రస్తుతం అత్యంత ఆవశ్యక్తంగా మారాయి. పుట్టిన ప్రతీ శిశువుకు భవిష్యతలో జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారింది.
ఇటీవల కొలువైన గ్రామ పాలకవర్గాలు పంచాయతీకి పక్కా భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నా యి.
విద్యాశాఖకు ఈ సంవత్సరం కలిసి వచ్చింది. 10, ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు విద్యార్థుల సంఖ్య పాఠశాలల్లో గణనీయంగా పెరిగింది.