చోరీ చేసిన ఫోన నుంచి రూ.లక్ష డ్రా చేసిన సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేట మండలం దూదివెంకటాపూర్లో శుక్రవారం వెలుగుచూసింది. ఎస్ఐ లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దూదివెంకటాపూర్ గ్రామానికి చెందిన భీమగాని సిద్ధులు కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టారు.
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యకి నుంచి రూ.5 లక్షలతో ఉడాయించిన ఉదంతం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో చోటుచేసుకుంది. కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోదాడకు చెందిన వేముల రామకృష్ణ హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఓ కన్సల్టెన్సీలో పనిచేస్తూ కుటుంబసభ్యులతో స్థానికంగా నివాసం ఉంటున్నాడు.
మఠంపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : రోడ్డుపై ట్రాక్టర్ టైర్ పంక్చర్ కావడంతో రాళ్లు పెడుతున్న రైతు ప్రాణం ఓ వాహన డ్రైవర్ నిర్లక్ష్యం బలితీసుకుంది. పంట విక్రయించి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో రైతు మృతి చెందాడు.
ఎండలు దంచికొడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో పెద్దమొత్తంలో ధాన్యం పేరుకుపోయింది.
పందెం గుండు పోటీలకు నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలకేంద్రం ప్రసిద్ధి చెందింది. 60 ఏళ్లుగా ఈ పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా ఆ గ్రామంలో సుమారు 120 కిలోలకు పైగా బరువున్న పందెం గుండు ఎత్తే పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
నిజామాబాద్లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సు, లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అంతేకాకుండా..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్లో ఆర్టీసీ బస్ స్టేషన ఎదురుగా వెహికల్ అండర్ పాస్ ఏర్పాటుకు ఎనహెచఏఐ అధికారులు అంగీకరించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
విద్యార్థుల భవిషతను దృష్టిలో పెట్టుకుని భవన యజమాని చూపిన విశాల హృదయాన్ని చులకన చేశారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిపోలో డ్రైవర్ వెంకన్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఎఫ్సీఐ (భారత ఆహార సంస్థ) లెవీ ద్వారా సేకరించే బాయిల్డ్ రైస్ కోటాను పెంచితేనే యాసంగి సీజనలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్ ప్రక్రియ సాఫీగా సాగనుంది.