• Home » Telangana » Medak

మెదక్

Sangareddy Pollution: రంగుమారిన పొలాలు.. ఆందోళనలో రైతులు

Sangareddy Pollution: రంగుమారిన పొలాలు.. ఆందోళనలో రైతులు

నల్లకుంట చెరువు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోయింది. దీంతో చుట్టు పక్కల ఉన్న వందల ఎకరాలలో పంట పొలాల్లో ఎరుపు రంగునీరు వచ్చి చేరింది.

Telangana Prajapalana: అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజాపాలన: పొన్నం ప్రభాకర్

Telangana Prajapalana: అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజాపాలన: పొన్నం ప్రభాకర్

Telangana Prajapalana: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ సాధన కోసం సకలజనులు పోరాడారని గుర్తుచేశారు.

Jagga Reddy Helps Vikas: మళ్లీ ఉదారత చాటుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

Jagga Reddy Helps Vikas: మళ్లీ ఉదారత చాటుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. దీంతో సంగారెడ్డి ప్రజలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Mother Attack on Daughter: అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని రెండేళ్ల కన్న కూతుర్ని చంపిన  తల్లి, మెదక్ జిల్లా శభాష్‌పల్లిలో దారుణం

Mother Attack on Daughter: అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని రెండేళ్ల కన్న కూతుర్ని చంపిన తల్లి, మెదక్ జిల్లా శభాష్‌పల్లిలో దారుణం

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లిలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని రెండు సంవత్సరాల కూతురిని ప్రియుడితో కలిసి చంపి పూడ్చిపెట్టింది ఒక తల్లి. అనంతరం వీరిద్దరూ గుంటూరుకి పారిపోయారు.

Hostel Building Collapse: కుప్పకూలిన హాస్టల్ భవనం.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం..

Hostel Building Collapse: కుప్పకూలిన హాస్టల్ భవనం.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం..

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో బాలుర గురుకుల హాస్టల్ భవనంలోని తరగతి గది మంగళవారం కుప్పకూలింది. ఈ ప్రమాదం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తప్పించుకున్నారు.

MP Raghunandhan Rao: అతడి ద్వారానే సెటిల్‌మెంట్లు చేసిన సంతోష్

MP Raghunandhan Rao: అతడి ద్వారానే సెటిల్‌మెంట్లు చేసిన సంతోష్

మోకిల్లాలో జరుగుతున్న విల్లా ప్రాజెక్ట్‌పై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అలాగే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావులపై వెంటనే ఏసీబీ డీజీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సూచించారు.

CM Revanth Reddy: వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

వరదల్లో చిక్కుకొని మృతిచెందిన వారికి, పంటలు నష్టపోయిన రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. పరిహారానికి సంబంధించి పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని ఫోన్‌లో చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు.

Officials Relief Operations in Siddipet: బాబోయ్.. భారీ వర్షంతో సిద్దిపేట‌ అతలాకుతలం

Officials Relief Operations in Siddipet: బాబోయ్.. భారీ వర్షంతో సిద్దిపేట‌ అతలాకుతలం

సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి, కమిషనర్ అనురాధ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Raghunandan Rao: అందుకే యూరియా ఆలస్యమైంది

Raghunandan Rao: అందుకే యూరియా ఆలస్యమైంది

కొంత మంది కావాలని యూరియా కొరత పేరిట చెప్పులను లైన్‌లో పెట్టించి మరి రాజకీయం చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను వారం రోజుల్లో తెలంగాణకు తీసుకు వస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Harish Rao: వైద్యం అందక విద్యార్థుల ఆవేదన.. రేవంత్ ప్రభుత్వం మౌనమెందుకు: హరీష్‌రావు

Harish Rao: వైద్యం అందక విద్యార్థుల ఆవేదన.. రేవంత్ ప్రభుత్వం మౌనమెందుకు: హరీష్‌రావు

రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 మందికి పైగా విద్యార్థులు విష జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించకుండా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. విద్యార్థులను గురుకులంలోనే ఉంచి అరకొర వైద్యం అందించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అని హరీష్‌రావు ప్రశ్నించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి