• Home » Telangana » Medak

మెదక్

రాజ్యసభ సభ్యుల ఎంపికపై కీలక చర్చ.. తెరపైకి  పలువురి పేర్లు

రాజ్యసభ సభ్యుల ఎంపికపై కీలక చర్చ.. తెరపైకి పలువురి పేర్లు

వికారాబాద్ వేదికగా జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల సమావేశంలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై పార్టీ అగ్రనేతలు మధ్య సోమవారం కీలక చర్చ జరిగింది. సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నేతలను పార్టీ అగ్రనేతలు సూచించారు.

రాహుల్‌ని ప్రధాని చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్

రాహుల్‌ని ప్రధాని చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్

ప్రజా జీవితంలో తానెప్పుడూ పైరవీలు చేయలేదన్నారు. గతంలో ప్రజాసమస్యలపై గళం విప్పిన తనపై కేసులు నమోదు చేశారని గుర్తు చేసుకున్నారు.

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి...

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి...

ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం మైసంపల్లి పెద్దమ్మ ఆలయం, వెంకటాపూర్‌ హనుమాన్‌ ఆలయం వార్షికోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు.

గుండబోయిన రాము ఏమయ్యాడు..?

గుండబోయిన రాము ఏమయ్యాడు..?

అడవిలో కేవలం 11 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారని, ఉమ్మడి జిల్లా నుంచి ఒకరే ఉన్నారని చెప్పడం కలకలం రేపుతోంది.

ప్రాణదాతలు.. విగతజీవులై..

ప్రాణదాతలు.. విగతజీవులై..

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు చెందిన ఓ యువ వైద్యురాలు ప్రేమలో మోసపోయానని ఆవేదన చెంది, గడ్డి మందు ఇంజెక్ట్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆ ముగ్గురు ఎక్కడా..!

ఆ ముగ్గురు ఎక్కడా..!

ఉమ్మడి మెదక్‌ జిల్లా అంటే తెలంగాణ ఉద్యమ గడ్డగానే చాలామందికి తెలుసు. కానీ అంతకుముందే విప్లవ పోరాటాలకు అడ్డాగా మెతుకుసీమ నిలిచింది.

మా ఊరి పేరు టికెట్‌లో ఉండదా?

మా ఊరి పేరు టికెట్‌లో ఉండదా?

‘‘మా ఊరి పేరు టీజీఎస్‌ ఆర్టీసీ టికెట్‌లో ఉండదా?’’ అంటూ గజ్వేల్‌ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామస్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం బంగ్లావెంకటాపూర్‌ నుంచి విడిపోయి మక్తమాసాన్‌పల్లి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది.

సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ.. వృద్ధురాలి బంగారం అపహరణ..

సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ.. వృద్ధురాలి బంగారం అపహరణ..

సంగారెడ్డి జిల్లా జోగిపేట బస్టాండ్‌లో 16 తులాల బంగారం చోరీ జరిగింది. హైదరాబాద్‌లో వివాహ వేడుకకు వెళ్తున్న వృద్ధురాలు చెగురి లక్ష్మి బ్యాగు నుంచి దుండగులు నగలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జోగిపేట పోలీసులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు..

చైర్మన్ ఎన్నిక వేళ.. ఇస్నాపూర్‌లో బిగ్ ట్విస్ట్

చైర్మన్ ఎన్నిక వేళ.. ఇస్నాపూర్‌లో బిగ్ ట్విస్ట్

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్‌లు జరుగుతున్నాయి.

సంగారెడ్డి, సదాశిపేటలో కాంగ్రెస్ గెలుపు.. జగ్గారెడ్డి ఏమన్నారంటే?

సంగారెడ్డి, సదాశిపేటలో కాంగ్రెస్ గెలుపు.. జగ్గారెడ్డి ఏమన్నారంటే?

సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ఇచ్చిన హామీ మేరకు రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి