తాను ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి ఆయన కోటాలోనే తన భార్య నిర్మలకు పదవిచ్చారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఏ పండుగ వచ్చినా ముందుండి సంగారెడ్డిలో కార్యక్రమాలు చేస్తానని చెప్పారు. జగ్గారెడ్డి ఎప్పుడు బలహీనుడు కాదని, అదిరేటొడు.. బెదిరేటోడు కాదని.. జగ్గారెడ్డి ఓ ఫైటర్ అని అన్నారు. ప్రాణికి చావుంది కానీ పైసాకు చావు లేదు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అక్టోబరు 9న అపహరణకు గురైన చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణీ డెలివరీ నిమిత్తం మంగళవారం రాత్రి జిల్లా ఆస్పతిలో చేరింది.
తాగునీటి కోసం ప్రజల అవస్థలు ముండ్రాయిలో ట్యాంకర్తో నీటి సరఫరా
సంగారెడ్డి జిల్లా మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణీ డెలివరీ నిమిత్తం మంగళవారం రాత్రి జిల్లా ఆస్పతిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సాధారణ కాన్పు సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు.
Telangana: గజ్వేల్లోని కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. ఆపై కళ్యాణ లక్ష్మీ , షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయాలని...
జిల్లా అటవీశాఖ అధికారి కొత్తపల్లి శ్రీనివాస్, ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి
పది మాసాల్లో రూ.90వేల కోట్ల అప్పు హైడ్రాను ఉపసంహరించుకోవాలి బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతా్పరెడ్డి
బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కవిత కోసం బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందాలు జరిగాయని.. అందుకే ఆమె బెయిల్పై బయటకు వచ్చారన్నారు. గురువారం నాడు గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు..
తూప్రాన్, అక్టోబరు 1: మహిళా చైర్పర్సన్ అయిన తనపై సంస్కారం లేకుండా మరోసారి మాట్లాడితే ఊరుకోమని మున్సిపల్ చైర్పర్సన్ మామిండ్ల జ్యోతికృష్ణ హెచ్చరించారు.
సంగారెడ్డి అర్బన్, అక్టోబరు 1: జిల్లాలో ఈ నెల 3 నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.