• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

కమిషనర్‌ చాంబర్‌లో కౌన్సిలర్‌ హల్‌చల్‌

కమిషనర్‌ చాంబర్‌లో కౌన్సిలర్‌ హల్‌చల్‌

వనపర్తి జిల్లా, అమరచింత మునిసిపల్‌ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

విహారం.. విషాదాంతం

విహారం.. విషాదాంతం

విహారయాత్ర విషాదాంత మైంది. ఉత్సాహంగా గోవాకు వెళ్లిన స్నేహితులు, తిరుగు ప్రయాణంలో గద్వాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

రేషన్ మాఫియాకు చెక్.. భారీగా బియ్యం పట్టివేత

రేషన్ మాఫియాకు చెక్.. భారీగా బియ్యం పట్టివేత

మహబూబ్‌నగర్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లిలో జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడింది.

ఇంటర్‌ ఫలితాల్లో కాస్త మెరుగు

ఇంటర్‌ ఫలితాల్లో కాస్త మెరుగు

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు గతంకంటే కస్త ఫరవాలేదనిపించాయి. ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. ఈ సారి బాలికలే పై చేయి సాధించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి ఏడాది ఫలితాల్లో మహబూబ్‌నగర్‌ 62.19 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది.

చిన్నంబావిలో కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తా

చిన్నంబావిలో కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తా

కొల్లాపూర్‌ తాలూకా చిన్నంబావి మం డలంలో కొత్తగా జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి, నాగర్‌కర్నూల్‌ డిస్ట్రిక్ట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ న్యా యమూర్తి తిరుమలాదేవి పేర్కొన్నారు.

 పాలమూరుకు కన్నీళ్లు  నల్లగొండకు సాగునీళ్లా?

పాలమూరుకు కన్నీళ్లు నల్లగొండకు సాగునీళ్లా?

డిండి ఎత్తిపోతల కాల్వతో పాలమూరుకు కన్నీళ్లు.. నల్లగొండకుసాగునీళ్లా అని పాలమూ రు జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య

సొంతంగా ఉపాధి పొం దేందుకు బార్బర్‌ దుకాణం నెలకొల్పేందుకు ఆన్‌లైన్‌ యాప్‌ల లో రుణం తీసుకోగా, తీసుకున్న రుణం చెల్లించాలని నిర్వాహకు లు వేధించడంతో తరుణ్‌కుమార్‌ (28) అనే యువకుడు ఆ త్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో శనివారం చోటుచేసుకున్నది.

నారీ శక్తి వందనం బిల్లుతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు: డీకే అరుణ

నారీ శక్తి వందనం బిల్లుతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు: డీకే అరుణ

పార్లమెంట్‌లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ప్రవేశ పెట్టనున్నారని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

రంగాలకు పెద్దపీట ఆరోగ్య, సంక్షేమ

రంగాలకు పెద్దపీట ఆరోగ్య, సంక్షేమ

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు.

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి

ఉపాధ్యాయ సమస్యల పరి ష్కారం పీఆర్టీయూ తెలంగాణతోనే సాధ్యమని వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి