• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

 ఖాళీ అవుతోన్న జలాశయం..!

ఖాళీ అవుతోన్న జలాశయం..!

శ్రీశైలం జలాశంలో రోజురోజుకు నీటి నిల్వలు తగ్గుము ఖం పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల పరి ధిలో ఉన్న కుడి, ఎడమ గట్టు భూగర్భ జలవి ద్యుత్‌ కేంద్రాలలో ముమ్మరంగా విద్యుదుత్పాదన తో పాటు సాగు, తాగు నీటి అవసరాలకు నీటి వినియోగం కొనసాగుతున్నది.

అమెరికా దురహంకారాన్ని ఖండించాలి

అమెరికా దురహంకారాన్ని ఖండించాలి

అమెరికా దురహంకారాన్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లి అన్నారు.

పాలక పక్షానికి రైతుల ఉసురు

పాలక పక్షానికి రైతుల ఉసురు

ప్రజాపాలన, రైతు రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చే స్తుందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి దుయ్యబట్టారు.

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో.. అది జీర్ణించుకోలేని భర్త చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం మరికల్‌ గ్రామంలో చోటు చేసుకున్నట్లు ఎస్‌ఐ విక్రం తెలిపారు.

మోదీని ఒప్పించి బీసీ రిజర్వేషన్‌ సాధిస్తాం

మోదీని ఒప్పించి బీసీ రిజర్వేషన్‌ సాధిస్తాం

: దేశప్రధాని నరేంద్రమోదీని ఒప్పించి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌ సాధిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృ ష్ణయ్య చెప్పారు. శనివారం జిల్లా కేంద్రం లో బీసీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మునిసిపల్‌ కౌ న్సిల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపొందిన బీసీ సర్పంచు, కౌన్సిలర్‌, కార్పొరేటర్లను సన్మానించారు.

99.78 శాతం హాజరు

99.78 శాతం హాజరు

పదో తరగతి పరీక్షలు జిల్లాలో శనివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించారు.

ఈద్‌కా తోఫా

ఈద్‌కా తోఫా

రంజాన్‌ పండుగ సందర్భంగా జిల్లాలో మైనారిటీలకు తోఫాలు అందించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

సిలిం‘డర్‌’!

సిలిం‘డర్‌’!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్నది ఒక సామెత.. ప్రస్తుత పరిస్థితికి ఈ సామెత సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు.

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని యాపట్లలో ఆంజనేయస్వామి దేవాలయం పునర్నిర్మాణం లో భాగంగా చివరి రోజు గురువారం భక్తిశ్ర ద్ధలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగా యి.

   రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మహ బూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలంలోని స్థాని క జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి