Home » Telangana » Mahbubnagar
మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును.. బెంగళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది.
అలంపూర్ చౌరస్తాలోని అలంపూర్ వెళ్లే రోడ్డు బురదమయంగా మారింది.
అన్ని ప్రభుత్వ శాఖలపై పట్టు సాధించాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ట్రైనీ ఐఏఎస్ అధికారులకు సూచించారు.
పాలమూరు విద్యాశాఖ పరిస్థితిలో మార్పు రావాలని జిల్లా విద్యాశా ఖాధికారి మధుసూదన్నాయక్ అన్నారు.
తీవ్రమైన ఎండలకు అటవీ ప్రాంతంలో చిన్న నీటి వనరులు ఎండిపోతున్నాయి.
కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ‘పాలమూరు - రంగారెడ్డి’కి కీలకస్థానం లభిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి 50 రోజులు గడిచినా.. వాటిని కొనుగోలు చేసే నాథుడే లేడన్నారు.
ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పోటీగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారు.
రైతులు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులను రైతులు వినియోగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.శంకర్, శ్రీరామ్ రైతులకు సూచించారు.
మం డే ఎండలను తట్టుకోలేక పోతున్నాం.. కొంచెం కొంచెం తగ్గరాదయ్యా సూరీడూ.. అని జనం వేడుకుంటున్నా రు.