• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

రాష్ట్రస్థాయిలో యువ అథ్లెట్లు సత్తాచాటాలి

రాష్ట్రస్థాయిలో యువ అథ్లెట్లు సత్తాచాటాలి

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీ ర్చిదిద్దడమే జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ లక్ష్య మని ప్రధాన కార్యదర్శి సోలపోగుల సాములు అన్నారు.

హెల్త్‌కార్డుల పేరుతో పరిహాసాన్ని ఆపాలి

హెల్త్‌కార్డుల పేరుతో పరిహాసాన్ని ఆపాలి

ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లతో హెల్త్‌కార్డుల పేరుతో చేస్తున్న పరిహాసాన్ని తక్షణమే ఆపాలని స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు డిమాండ్‌ చేశారు.

సామాజిక అణచివేత స్త్రీల అస్తిత్వానికి గొడ్డలిపెట్టు

సామాజిక అణచివేత స్త్రీల అస్తిత్వానికి గొడ్డలిపెట్టు

సమాజ సృష్టికర్త అయిన స్త్రీలపై వివక్ష, సామాజిక అణచివేత స్త్రీల అస్తిత్వానికి గొడ్డలిపెట్టులాంటిది.

అడివేశ్వరా.. మొర ఆలకించరా

అడివేశ్వరా.. మొర ఆలకించరా

ఆషాఢ ఏకాదశి సందర్భంగా జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలిలోని ఆలయాల్లో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాటమయ్యా.. వర్షం కురిపించవయా

కాటమయ్యా.. వర్షం కురిపించవయా

ఖరీఫ్‌ సీజన్‌ మొదలుకొని నేటికీ సరైన వర్షాలు కురవడంలేదని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయిలో కాటమయ్య స్వామికి శనివారం గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు.

అత్యవసర సేవల సామర్థ్యంపై దృష్టి

అత్యవసర సేవల సామర్థ్యంపై దృష్టి

జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని పలువిభాగాలను ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ప్రత్యేకంగా తనిఖీ చేశారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

వరదలొచ్చినా..!

వరదలొచ్చినా..!

డిసెంబరు వరకు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్‌ఎల్‌ఐ)లోని మూడు రిజర్వాయర్లను డిసెంబరు వరకు నింపాలనే లక్ష్యం పెట్టుకున్నది.

 ఆర్టీసీ డ్రైవర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు

ఆర్టీసీ డ్రైవర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలంలోని గుంతకోడూరు గ్రామం వద్ద కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారిపై జరిగిన ఆర్టీసీ బస్సు, కారు ప్రమాదం తెలిసిందే.

ఆయిల్‌ పామ్‌ సాగుకు పూర్తి సహకారం

ఆయిల్‌ పామ్‌ సాగుకు పూర్తి సహకారం

జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు రైతులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహాకారాలు అందుతాయని కలెక్టర్‌ ఖుష్భూ గుప్తా పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి