Home » Telangana » Mahbubnagar
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2027 నాటికి ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందుకు భూసేకరణ, పునరావాస పనులు మిషన్ మోడ్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జడ్చర్ల సభ వేదికపై నుంచి నిప్పులు చెరిగారు. నీ పదేళ్ల పాలన.. నా రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అంటూ కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిందేమీలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో నీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమీషన్లు దండుకొని ఒక్క ఎకరానికీ నీరు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్షాల వల్ల తడిసి న ధాన్యం కొనుగోలు చేయడం జ రుగుతుందని రైతులు అధైర్య పడా ల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు భరో సానిచ్చారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి అన్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీ వల విస్తృతంగా గుప్త నిధుల తవ్వకాలు చేపట్టే ముఠాను పోలీసులు ప ట్టుకుని రిమాండ్కు తరలించారు.
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
దేశ భవిష్యత్ నిర్మాణం తరగతి గదుల్లోనే ప్రారంభం అవుతుందని క్రీడాశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.
మహబూబ్నగర్ పట్టణ నడిబొడ్డున జరిగిన ఏటీఎం చోరీ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు.