• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2027 నాటికి ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందుకు భూసేకరణ, పునరావాస పనులు మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నీ 10 ఏళ్ల పాలన.. నా రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా: కేసీఆర్‌కు రేవంత్ సవాల్

నీ 10 ఏళ్ల పాలన.. నా రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా: కేసీఆర్‌కు రేవంత్ సవాల్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జడ్చర్ల సభ వేదికపై నుంచి నిప్పులు చెరిగారు. నీ పదేళ్ల పాలన.. నా రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

పాలమూరు జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి

పాలమూరు జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి

ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ చేసిందేమీలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.

ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు కొల్లగొట్టారు: సీఎం రేవంత్ రెడ్డి..

ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు కొల్లగొట్టారు: సీఎం రేవంత్ రెడ్డి..

గత ప్రభుత్వ హయాంలో నీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కమీషన్లు దండుకొని ఒక్క ఎకరానికీ నీరు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు అధైర్యపడొద్దు

రైతులు అధైర్యపడొద్దు

వర్షాల వల్ల తడిసి న ధాన్యం కొనుగోలు చేయడం జ రుగుతుందని రైతులు అధైర్య పడా ల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు భరో సానిచ్చారు.

  మెరుగైన విద్యే ప్రభుత్వ లక్ష్యం

మెరుగైన విద్యే ప్రభుత్వ లక్ష్యం

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు.

గుప్తనిధుల తవ్వకాల ముఠా పట్టివేత

గుప్తనిధుల తవ్వకాల ముఠా పట్టివేత

నల్లమల అటవీ ప్రాంతంలో ఇటీ వల విస్తృతంగా గుప్త నిధుల తవ్వకాలు చేపట్టే ముఠాను పోలీసులు ప ట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

అడ్డు తొలగించుకోవాలనే ప్రియురాలి హత్య

అడ్డు తొలగించుకోవాలనే ప్రియురాలి హత్య

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

దేశ భవిష్యత్‌ నిర్మాణం   తరగతి గదుల్లోనే ప్రారంభం

దేశ భవిష్యత్‌ నిర్మాణం తరగతి గదుల్లోనే ప్రారంభం

దేశ భవిష్యత్‌ నిర్మాణం తరగతి గదుల్లోనే ప్రారంభం అవుతుందని క్రీడాశాఖ మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి అన్నారు.

ఏటీఎం ఎత్తుకెళ్లిందెవరు?

ఏటీఎం ఎత్తుకెళ్లిందెవరు?

మహబూబ్‌నగర్‌ పట్టణ నడిబొడ్డున జరిగిన ఏటీఎం చోరీ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి