Home » Telangana » Mahbubnagar
రంజాన్ పండుగ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించడానికి దోహదపడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చటగా మూడోసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది.
ఉగాది పండుగను పురస్కరించుకుని అమర చింత రేసింగ్ బుల్స్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర స్థాయి మూడు బండ్ల గిరక లాగు పోటీలు హోరాహోరీగా కొనసాగాయి.
కల్వకుర్తి లో నిర్మిస్తున్న వంద ప డకల ఆసుపత్రి నిర్మాణా న్ని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బదా వత్ సంతోష్ అధికారు లను ఆదేశించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఏర్పాటు చేసిన 167వ జాతీయ రహదారి నిర్మాణంలో ఏర్పడిన పనులకు ఎట్టకేలకు గ్రహణం వీడనుంది.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందితేనే రైతుకు లాభం చేకూరుతోందని, గతంలో విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ కొత్త సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని పశుసంవర్ధక, స్పోర్ట్ అండ్ యూత్ సర్వీసెస్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పేరు మార్చి.. రైతు భరోసా కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేస్తోందని బీజేపీ నాయకుడు, 25వ డివిజన్ కార్పొరేటర్ పాండురంగారెడ్డి ఆరోపించారు.
సనాతన హిందూ ధర్మానికి విదేశాల్లో విశేష ఆ దరణ లభిస్తుందని భువనేశ్వరి పీఠా ధిపతి కమలానంద భారతి స్వామి అన్నారు.
వనపర్తి పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఓ ఇంట్లో బాత్రూమ్లో ఆదివారం ఐదు అడుగుల నాగుపాము కలవరం సృష్టిం చింది.
పదవ తరగతి బోర్డు పరీక్షలు నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైనట్లు డీఈవో రమేష్ కుమార్ తెలిపారు.