Home » Telangana » Mahbubnagar
కౌలు భూములలో జరిగిన అవకతవకల వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో శనివా రం వచ్చిన ‘తిలాపాపం తలా పిడి కెడు’.. కథనానికి ఆలయ అధికారుల్లో అలజడి సృష్టిం చింది.
విద్యార్థులకు అంబ్రెల్లా స్పెలింగ్ కూడా రాదా? అంటూ మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ ఉపాధ్యాయుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండల సమా వేశానికి మహిళా సర్పంచులకు బదులుగా వారి భర్త లు హాజరయ్యారు. అందుకు ఇతర సర్పంచులు అభ్యం తరం తెలిపారు. వారిని బయటకు పంపించాలని డి మాండ్ చేశారు.
ప్రస్తుత సమాజంలో కామవాంఛను తీర్చుకునేందుకు అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
ఎల్నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో సాగుచేసిన పంటలు వాడిపోతున్నాయి.
కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగు తున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సోమశిల - సంగమేశ్వరం మధ్య నడిపే బోటింగ్ సేవలను పూర్తిగా నిలిపివేసినట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నరసింహ ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు.
రాష్ట్ర సా ధనలో కీలక భూమిక పోషించిన ఉద్యమకారు లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అలంపూర్ తాలుకా తెలంగాణ ఉద్యమకారుల సం ఘం నాయకులు కోరారు.
నీట్ పేపర్ లీక్తో ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది.
ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.