Home » Telangana » Mahbubnagar
సంతోషంతో సర దాగా ఈతకు వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యో గి మృతి చెందిన సంఘటన వన పర్తి మండల పరిధిలోని చిన్నగుం టపల్లి గ్రామంలో ఆదివారం చో టు చేసుకుంది.
వారంతా కంప్యూటర్ల ముందు కూర్చొని పని చేసే సాప్ట్వే ర్ ఉద్యోగులు. ఉన్నత విద్యావంతు లు.
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో నాలుగవ యూనిట్ మరమ్మతు పనులను జూలై మొదటి వారంలోగా పూర్తి చేయాలని జెన్కో హైడెల్ డైరెక్టర్ పిల్లి బాలరాజు, సివిల్ డైరెక్టర్ అజయ్కుమార్ అన్నారు.
రాష్ట్రంలో తొలిసారిగా బీసీసీఐ ఆమోదంతో టీజీ-20 పోటీలు జరుగుతున్నాయి.
స్వేచ్ఛా వాతావరణంలో ఆడుతూ.. పాడుతూ గడపాల్సిన బాలలు పనిలో బందీ అవుతున్నారు. అక్షరాలు దిద్దాల్సిన సమయంలో పత్తి చేలలో పని చేస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ పులుల అభయారణ్యం ప్రాంతంలో ఆయుధాలతో సంచరిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అచ్చంపేట ఎఫ్డీవో చంద్రశేఖర్ తెలిపారు.
యూనియన్ ఆర్సెటీ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న శిక్షణ ద్వారా మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ పనులను నేర్చుకొని గ్రామీణ యువతులు, మహిళలు ఆర్థికంగా ఎదగాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు సూచించారు.
రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్.చౌహాన్ అన్నారు. రహదారి నియమాలను పాటి స్తూ ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలందరూ ఏకమై ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యురాలు సురవరం విజయలక్ష్మి పిలుపునిచ్చారు.
రైతుల శ్రేయస్సుకు ఫెస్టిసైడ్ డీలర్లు కట్టుబడి ఉండాలని, వ్యవసాయశాఖ అధికారులు ఫార్మర్ రిజిస్ట్రీని వేగవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు.