• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

ఎండ ప్రచండం

ఎండ ప్రచండం

ఉ మ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా ఎం డల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. శనివారం కూడా జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జలకళ తప్పింది

జలకళ తప్పింది

చిన్నచింతకుంట మండలంలోని ఊకచెట్టు వాగు కళ తప్పింది. నాడు నీటితో సవ్వడి చేసిన వాగు నేడు చుక్క నీరు లేక ఒట్టిపోయింది. రోజు రోజుకు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలతో ఎడారిని తలపిస్తోంది. వాగులో నీరు లేకపోవడంతో భూగర్భ జలం అడుగంటి, బోర్లు ఒట్టిపోతున్నాయి.

కదలని దస్త్రం

కదలని దస్త్రం

రాష్ట్రంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ దశాబ్దకాలంగా రైతులను ఊరిస్తూనే ఉంది. దరఖాస్తులు స్వీకరించి ఏళ్లు గడుస్తున్నా మోక్షం లభించడం లేదు. ప్రతీసారి ఊరించి.. ఉసూరుమనిపించినట్లుగా పరిస్థితి తయారవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

కార్మికులను వేధిస్తున్నారు

కార్మికులను వేధిస్తున్నారు

సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభు త్వం వేధింపులకు గురిచేస్తున్నదని బీఆర్‌ ఎస్‌ మాజీ మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌, సి.లక్ష్మారెడ్డి అన్నారు.

 నగరానికి శాశ్వత తాగునీటి ప్రణాళిక

నగరానికి శాశ్వత తాగునీటి ప్రణాళిక

పాలమూరులో శాశ్వత తా గునీటి పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించినట్లు ప్రభుత్వ విప్‌, ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

నేడు పీఎం సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌ ముగింపు

నేడు పీఎం సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌ ముగింపు

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సం సద్‌ ఖేల్‌ మహోత్సవ్‌లో భాగంగా క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం శుక్రవారం జిల్లా డీఎస్‌ఏ స్టేడియంలో నిర్వ హించనున్నారు.

కుక్కను తప్పించబోయి..

కుక్కను తప్పించబోయి..

కుక్కను తప్పించబోయి స్కూటీ అదుపు తప్పి భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన ఘటన నాగ ర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలంలోని కల్వ కుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై గురువారం చో టు చేసుకుంది.

తండ్రి, కుమారుడి మధ్య తోపులాట

తండ్రి, కుమారుడి మధ్య తోపులాట

తండ్రి, కుమారుడు తోపులాడగా తండ్రి కిందపడి మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య గురువారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంఽధించి సీఐ శ్రీను తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

చెత్త సేకరించే విషయంలో గొడవ

చెత్త సేకరించే విషయంలో గొడవ

ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చెత్త వస్తువులు సేకరించడంతో తనకు ఆదాయం తక్కువైతుందని చెప్ప డం, తరుచగా వారితో గొడవ పడటంతో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన కేసును పోలీసులు ఛేదించారు.

 కొన.. సాగిన సమ్మె

కొన.. సాగిన సమ్మె

ఆ ర్టీసీ సమ్మె కొన.. సాగింది. రెండో రోజూ అద్దె బస్సులు తప్ప అన్నీ ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యా యి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి