• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

గద్వాల చేనేత జరీ చీరలు ఎంతో ప్ర ఖ్యాతి చెందాయని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు.

అపర భద్రాద్రి శిర్సనగండ్ల

అపర భద్రాద్రి శిర్సనగండ్ల

నాగర్‌కర్నూల్‌ జిల్లా, చారకొండ మండలంలోని శిర్సనగండ్ల క్షేత్రం అపర భద్రాద్రిగా ప్రఖ్యాతి పొందింది.

సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు

సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు

సలేశ్వరం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

భవిష్యత్తు కోసం కన్నీళ్లను దిగమింగి..

భవిష్యత్తు కోసం కన్నీళ్లను దిగమింగి..

ఓ వైపు కన్న తండ్రి మరణం.. మరో వైపు భవిష్యత్తుకు కీలకమైన 10వ తరగతి పరీ క్షలు.. ఆ విద్యార్థులు బాధనంతా గుండె ల్లో అదిమిపట్టి, కన్నీళ్లను దిగమింగుకొని కేంద్రానికి వెళ్లి పరీక్ష రాశారు.

స్త్రీనిధి బకాయిలు రూ.10.88 కోట్లు

స్త్రీనిధి బకాయిలు రూ.10.88 కోట్లు

స్త్రీనిధి రుణాల వసూలులో జిల్లా చాలా వెనుకబడిందని, రికవరీ చేయడంలో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు.

యాసంగిలో ధాన్యం సేకరణకు చర్యలు

యాసంగిలో ధాన్యం సేకరణకు చర్యలు

2025-26 యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు.

రూ.3.50 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి?

రూ.3.50 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి?

రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పు చే సిన రూ.3.50 లక్షల కోట్లు ఎక్కడికిపోయాయో వెల్లడించాలని, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు.

శాసన సభ స్పీకర్‌ను కలిసిన విప్‌ యెన్నం

శాసన సభ స్పీకర్‌ను కలిసిన విప్‌ యెన్నం

రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యె న్నం శ్రీనివా్‌సరెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల విప్‌గా బాధ్యతలు తీ సుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీ ప్రాంగణంగా స్పీకర్‌ను కలిసి, సత్కరించారు.

ఉపాధి హామీ దక్కేనా

ఉపాధి హామీ దక్కేనా

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రోజురోజుకూ నిర్వీర్యం అవుతోంది. ఇప్పటికే పూర్తిగా కేం ద్రం ఆధీనంలోకి వెళ్లిన పథకంలో గుర్తించిన పనులు మినహా కొత్తవి చేయకుండా చట్టం చే శారు. దాంతో పనుల రకాల సంఖ్య తగ్గిపోయింది.

  రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గద్వాల జిల్లాలో శనివారం రాత్రి చోటు చేసుకుందని రైల్వేహెడ్‌కానిస్టేబుల్‌ అశోక్‌ తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి