Home » Telangana » Mahbubnagar
రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్ ఆదేశించారు.
గ్రామీణ ప్రాం తాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. ఆది వారం మండలంలోని ఇబ్రహ్నింపట్నం గ్రామం లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను నిలుపు దోపిడీకి గురవుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యుత్శాఖ అధికా రుల నిర్లక్ష్యంతో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమై సాగు చేసిన రైతు కు శోకం మిగిలిం ది.
వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. శివ అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, ఆయన కాళ్లు, చేతులను విరగొట్టి, తల పగలగొట్టి ఇంటి ముందు పడవేశారు.
ఎస్జీఎఫ్ అండర్-17 జాతీ యస్థాయి బాలుర క్రికెట్ టోర్నీ చాంపియన్ ఢిల్లీ జట్టు నిలిచింది.
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు తొలిసారి వస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మే 10వ తేదీన హైదరాబాద్కు ప్రధాని రానున్నట్లు ఎంపీ వెల్లడించారు.
విద్యుదా ఘాతానికి మహిళ మృతి చెందగా, ఆమె ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.
ఎస్జీఎఫ్ఐ జాతీయస్థాయి అండ ర్-17 బాలుర క్రికెట్ టోర్నీ రసవత్తరంగా కొనసాగుతున్నది. తమిళనాడు, ఉత్తరాఖండ్, ఢిల్లీ, డీఏవీ జట్లు సెమీస్కు చేరాయి.
ఎస్జీఎ ఫ్ఐ జాతీయ అండర్-17 బాలుర క్రికెట్ టో ర్నమెంట్లో బుధవారం నాటికి లీగ్ మ్యాచ్ లు ముగిశాయి.