• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

పోలీస్‌ బండి నడిచేదెలా?

పోలీస్‌ బండి నడిచేదెలా?

పోలీస్‌ స్టేషన్‌ల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. పోలీస్‌ స్టేషన్లకు ప్రభుత్వం ప్రతీ నెల ఇస్తు న్న మెయింటెనెన్స్‌ ఖర్చు రూ.25 వేల నుంచి రూ.50 వేలు ఏమాత్రం సరిపోవడం లేదు. ఒక్కో స్టేషన్‌ అధికారికి నెలకు 100-120 లీటర్ల డీజిల్‌ కోటా ఉంటుంది.

పంటల నష్టంపై చర్యలు తీసుకోవాలి

పంటల నష్టంపై చర్యలు తీసుకోవాలి

మక్తల్‌ - నారాయణపే ట- కొడంగల్‌ ఎత్తిపోత ల పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో కాం ట్రాక్టర్లు పైపులైన్‌ కోసం చేపట్టిన పనుల కార ణంగా రైతులు వేసుకు న్న పంటలపై మొర్రం, రాళ్లు, మట్టి పైపులు వే స్తూ పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి అన్నారు.

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

జిల్లాలో పల్స్‌ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలను ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పకవేయించాలని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

  పీర్ల రోజు చిచ్చు

పీర్ల రోజు చిచ్చు

మహ బూబ్‌నగర్‌ జిల్లా, మిడ్జిల్‌ మండలంలోని మ సిగుండ్లపల్లి గ్రామంలో పీర్ల పండుగ సంద ర్భంగా జరిగిన చిన్న వాగ్వాదం అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ కు దారితీసింది.

 ఆస్తి కోసం హత్య

ఆస్తి కోసం హత్య

ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే అల్లుడు, కూతురు సహకారంతో హత్య చేసింది.

ఊట్కూర్‌ జనసంద్రం

ఊట్కూర్‌ జనసంద్రం

నారాయణపేట జిల్లా ఊట్కూరులో మొహర్రం ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. తెల్లవారు జామున 5 గంటలకు ప్రారంభమైన పగలు సవారీ గ్రామ వీధుల గుండా కొనసాగుతూ 10 గంటల వరకు కొనసాగింది.

నీటి సంపులో పడి బాలుడి మృతి

నీటి సంపులో పడి బాలుడి మృతి

నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మ హబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం రాం చంద్రాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.

కార్పొరేషన్‌లో మరో డంపింగ్‌ యార్డు

కార్పొరేషన్‌లో మరో డంపింగ్‌ యార్డు

పాలమూరు కార్పొరేషన్‌ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణ కూడా పెరిగింది. దాంతో చిన్నదర్పల్లి శివారులో మరో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పురుడు పోయని దవాఖానాలు

పురుడు పోయని దవాఖానాలు

గ్రామీణ ప్రాంత గర్భిణులకు స్థానికంగా వైద్యసేవలు అందించడంతో పాటు పురుడు పోయాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో విఫల మవుతున్నాయి.

భార్య కాపురానికి రావడం లేదని  భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

వ నపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం ఆగారం గ్రామానికి చెందిన బొంకూరు బుడ్డయ్య(37) కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి