• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

 పల్లె పదవులకు రాజకీయ జోష్‌

పల్లె పదవులకు రాజకీయ జోష్‌

పల్లెపదవు లు దక్కించుకునేందుకు ఆశావహులు పె ద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తు న్నారు.

గెలుపు దిశగా ప్రణాళికలు రూపొందించాలి

గెలుపు దిశగా ప్రణాళికలు రూపొందించాలి

మండలంలోని అన్ని పంచాయతీ బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో సమావేశా న్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మక్తల్‌ లోని నివాసంలో నిర్వహించారు.

కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు

కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు

నారాయణపేట టౌన్‌, రూరల్‌, దామరగిద్దలో జరగనున్న పంచా యతీ ఎన్నికల ఏర్పాట్లను దృష్టి లో ఉంచుకుని, ఎస్‌ఐలు వెంక టేశ్వర్లు, రాముడు, రాజు ఆదివా రం నామినేషన్‌ కేంద్రాలను సం దర్శించారు.

బాల్య వివాహం చేసేందుకు ప్రయత్నిస్తే రెండేళ్లు జైలుశిక్ష

బాల్య వివాహం చేసేందుకు ప్రయత్నిస్తే రెండేళ్లు జైలుశిక్ష

బాల్య వివాహాలు చేయడం నేరమని, బాల్య వి వాహాలను నివారించడం అందరి కర్తవ్యమని జోగుళాంబ గద్వాల జిల్లా సంక్షేమాధికారి సునంద అన్నారు.

 సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

పలు అభివృద్ధి ప నులకు ప్రారంభోత్సవాల కోసం ముఖ్యమం త్రి ఎనుముల రేవంత్‌రెడ్డి డిసెంబరు 1వ తేదీన రానున్న సందర్భంగా అధికారులు ఏ ర్పాట్లలో నిమగ్నమయ్యారు.

నామినేషన్‌ వేస్తే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే

నామినేషన్‌ వేస్తే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే

గ్రామ పంచాయతీ ఎన్నికలలో నామినేషన్‌ వేసిన అ భ్యర్థుల నుంచి డిక్లరేషన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ సూచించారు.

కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక

కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక

స్థానిక ఎన్నికల్లో నిత్యం ప్రజల మధ్యలో ఉం టూ వారి సమస్యల పట్ల పోరాటం చేస్తున్న నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్థుల ఎం పిక ఉంటుందని బీఆర్‌ఎస్‌ గద్వాల నియోజక వర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు.

కట్టుదిట్టంగా భద్రత

కట్టుదిట్టంగా భద్రత

గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు.

ప్రారంభమైన మొదటి దశ నామినేషన్ల పర్వం

ప్రారంభమైన మొదటి దశ నామినేషన్ల పర్వం

మొదటి దశ సర్పంచ్‌ ఎన్నికల కోసం గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

 మరణించిన తరువాత కూడా సహాయపడదాం

మరణించిన తరువాత కూడా సహాయపడదాం

అవయవ దానం, శరీర దా నంతో మరణించిన తరువాత కూడా సహా యపడుదామని మెడికల్‌ కళాశాల ప్రిన్సిపా ల్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి