Home » Telangana » Mahbubnagar
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు.
యశోదారెడ్డి సాహిత్యంలో తెలంగాణతనం, మాండలిక సొగసు నిండి ఉన్నాయని వక్తలు కొనియాడారు.
నైట్ డ్యూటీలో అలసిపోయి టీ తాగేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఓ జూనియర్ డాక్టర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
మహి ళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గై నకాలజిస్టు శ్వేత, లియో నైన్ సంస్థ వ్యవ స్థాపకుడు సుభాష్ నాయక్ అన్నారు.
యువజ న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాల యం వద్ద జెండా ఆవిష్కరించారు.
వర్షాలు తక్కువగా కురుస్తున్నందున ఉన్నజలాలను నిల్వ చేసుకునేందుకు రైతులు పంట కుంటలను నిర్మించుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.
ఆబాలగోపాలం ఉత్సాహంగా జరుపుకునే పండు గలు, పర్వదినాలు మన సంస్కృతీ, సంప్రదా యాలకు ప్రతీక అని ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమోహన్ అన్నారు.
ఈ ఏడాది జూలైలో వర్షా లు ముఖం చాటేయడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కరువు మేఘాలు అలుముకున్నాయి.
సంచలనం కలిగించిన రూ.500 ల నకిలీ నోట్ల కేసులో నిందితులు 8 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించా రు.
చేప పిల్లల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టెండర్ల నిర్వ హణకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.