Home » Telangana » Mahbubnagar
ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతలు మొన్నటివరకు ధాన్యం అమ్ముకోవడానికి కల్లాల వద్ద పడిగాపులు కాస్తే... ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్ను ఉపయోగించి బస్తాలు బుకింగ్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాల యం ద్వారా ఆదివాసిలైన గోండులు, కోయ, చెంచు, కొలాం వంటి ట్రైబల్స్కు ఉచితంగా వి ద్యను అందిస్తామని యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఇంటింటి సర్వేను బీఎల్వోలు పకడ్బందీగా నిర్వహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రశ్నిస్తుంటూనే ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏరువాక పౌర్ణమిని సోమవారం రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని మ హబూబ్నగర్ నగరపాలక సంస్థ మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ అన్నారు.
ఎస్ఐఆర్ కా ర్యక్రమంపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అ వగాహన కల్పిస్తు ఓట్లు కోల్పోకుండా బీఆర్ఎస్ నాయకులు అందుబాటులో ఉండాలని కొడం గల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నా రు.
తన గానంతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన గాన గాంధర్వుడు మన సాయిచంద్ అని చెప్పవచ్చు. పాఠశాల స్థాయి నుంచే గాయకునిగా ఉన్న సాయిచంద్ రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అనే పాట ఓ వేదికపై పాడే అవకాశం వచ్చింది..
అర్హులైన వారికి రాజ్యాంగం కల్పించిన ఓటుహ క్కు దేశ భవిశత్తునే మార్చుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేక్షావళి ఆచారి తెలిపారు.