• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

 రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మండలంలోని షాపూర్‌ స్టేజీ సమీపంలో మూల మలుపు వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో సోలీపూర్‌ గ్రామానికి చెందిన పెద్ద ముక్కుల తరుణ్‌(23)మృతి చెందాడు.

దీర్ఘకాలిక సెలవులో గద్వాల ఆర్డీఓ

దీర్ఘకాలిక సెలవులో గద్వాల ఆర్డీఓ

గద్వాల ఆర్డీఓ అలివేలు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు.

మీ విజయాలు విద్యార్థులందరికీ ఆదర్శం

మీ విజయాలు విద్యార్థులందరికీ ఆదర్శం

రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ప్రత్యేక అవసరాల విద్యార్థులను కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అభినందించారు.

 సైన్స్‌ ద్వారానే సమస్యలకు పరిష్కారం

సైన్స్‌ ద్వారానే సమస్యలకు పరిష్కారం

సైన్స్‌ ద్వారానే అన్ని సమ స్యలకు పరిష్కారం దొరుకుతుందని ఏఎంవో దుంకుడు శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

 తల్లడిల్లుతున్న టమాట రైతు

తల్లడిల్లుతున్న టమాట రైతు

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో, పెట్టుబడి రాక రైతులు నిరాశ చెందుతున్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు.

 కారుకొండ అన్ని రంగాల్లో అభివృద్ధి

కారుకొండ అన్ని రంగాల్లో అభివృద్ధి

మండలంలోని కారుకొండ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ప్రభుత్వ పథకాలు గ్రామంలోని పేదలకు సంపూర్ణంగా అందించేందుకు సర్పంచ్‌ ఆళ్ల సంతోషి కృషి చేస్తుందని గ్రూప్‌ 1 అధికారులు ఆనంద్‌రెడ్డి, రాజ్యలక్ష్మీ, రోజాబాయి, పాలకుర్తి సందీప్‌, ఐశ్వర్య, అంబటి మహేష్‌ ప్రశంసించారు.

 అన్న దుకాణానికి నిప్పంటించిన చెల్లి

అన్న దుకాణానికి నిప్పంటించిన చెల్లి

చెల్లిల మధ్యన ఆస్తి వివాదం చిలికి, చిలికి గాలివాన లా మారి.. అన్న దుకాణానికే చెల్లెలు పెట్రోలు పోసి మ రీ నిప్పంటించిన ఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసు కుంది.

కాంగ్రెస్‌లో జోష్‌..!

కాంగ్రెస్‌లో జోష్‌..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మునిసిపాలిటీ ఎన్నికల సంరంభం ముగిసింది. కార్పొరేషన్‌ సహా, 18 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.

 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి