Home » Telangana » Mahbubnagar
ఎ న్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉద్యో గ, ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేసి, పీఆర్సీ ప్రకటించాలని స్టేట్ టీ చర్స్ యూనియన్(ఎస్టీయూ) జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు పులిపాటి లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
స్వాతంత్య్ర దినత్సోవ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జునఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాంధీ వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆ లపించకుండా వెళ్లిన తీరు బాధ్యతారాహిత్యమే గాక దేశ ప్రజలను అవమానించడమేనని బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు.
నాగుల పంచిమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం సర్వ సాధారణం. దేశ వ్యాప్తంగా సోమవారం నాగుల పంచమి వేడుకలను నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు.
నకిలీ పంచలోహ విగ్రహం, మహిమలు ఉన్నాయని ఓ రాయిని అధిక ధరకు విక్రయించడానికి యత్నించిన ముఠా సభ్యులు ఆరుగురిని జూబ్లీహిల్స్ టాస్క్ఫోర్స్, మైలార్దేవుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డీ వైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చే శారు.
పట్ట ణంలోని ఆర్యసమాజం ఆధ్వర్యంలో మూడు రో జులుగా నిర్వహిస్తున్న త్రిదవసీయ శ్రావణి యజుర్వేద గాయత్రీ మహాయజ్ఞం ఆదివారం పూర్ణాహుతితో ముగించారు.
ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకీలకు పాల మూరు జిల్లా గాయకుల ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్వర నీరా జనం పేరుతో ఘన ని వాళి ఆర్పించారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి జీఎస్ఎల్ వైద్య కళాశాల యాజమాన్యం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేసింది.
ఇటీవల విజిలెన్స్ అధికారులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రైస్మిల్లుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే..
వికారాబాద్ జిల్లా తాండూరులో ఎక్సైజ్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 52.88 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.