Home » Telangana » Mahbubnagar
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బం దులు లేకుండా మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ చెప్పారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసి 2కిలోల 710 గ్రామాల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు
కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న సంచులు ఎక్కడి వక్కడే నిలిచిపోయాయి. కాంటా పూర్తయిన మొక్క జొన్న బస్తాలు లక్షల్లో నిల్వ ఉన్నాయి.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని నాంచారమ్మపేట తండా సమీపంలోని బీమా కాలువలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసు కుంది.
చేనేత కార్మికుని మట్టి ఇల్లు(వంటగది) అకస్మా త్తుగా కూలి పడడంతో ఆ సమయంలో అ క్కడ ఎవరూ లేని కారణంగా పెను ప్రమా దం తప్పింది.
మండల కేంద్రంలోని పెద్దచెరువులో ఒండ్రుమట్టి తొలగి స్తేనే మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశం, నీ టి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుం దని స్థానిక మత్స్య, ముదిరాజ్ సంఘం నాయ కులు పేర్కొన్నారు.
రా నున్న బక్రీద్ పండుగ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో మం డలంలోని హిందూ, ముస్లిం మత పెద్దల తో ఎస్ఐ అశోక్బాబు శాంతి కమిటీ సమా వేశం ఏర్పాటు చేశారు.
జనాభా గణనలో పాల్గొనడం ప్రతీ ఒక్కరి బా ధ్యత అని, పౌరుల ఉజ్వల భవిష్యత్తుకు అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుకు గణన దోహపడుతుందని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు.
ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఓ బాలుడు మృతి చెందగా, మరొకరికి గా యాలైన సంఘటన గురువా రం చోటు చేసుకుంది.
పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభినందించారు.