Home » Telangana » Mahbubnagar
నామినేషన్ను వెనక్కి తీసుకోవాలంటూ తనపై సోమవారం రాత్రి దాడి చేశారని జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని సల్కాపురానికి చెందిన అభ్యర్థి ఆంజనేయులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా, వెల్దండ మండలంలోని రాఘాయిపల్లిలో ఓ అభ్యర్థి ఎదురుతిర గడంతో ఏకగ్రీవ తీర్మానం బెడిసికొట్టింది. మొదటి విడతలో ఎన్నికలు జరుగనున్న ఈ గ్రామపంచాయతీ ఎస్సీ జనరల్కు రిజర్వు అయ్యింది.
పురుగుల అన్నం, నీళ్ల చారు మాకొద్దంటూ మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజనం అధ్వాన్నంగా ఉంటోందని, ఉపాధ్యాయులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
పాఠశాలల్లో స్వచ్ఛత, పచ్చదనమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ పోటీల్లో జిల్లాలోని ఎనిమిది పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. మొత్తం 1,136 పాఠశాలలు, విద్యా సంస్థలు ఇందులో పాల్గొనగా, 343 పాఠశాలలు నాలుగు, ఐదు స్టార్ రేటింగ్లు సాధించాయి.
పంచాయతీ ఎన్నికల రెండోవిడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడతలోనూ చివరి రోజు అర్ధరాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. రెండో రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు రాగా, మంగళవారం తక్కువగానే ఉంటాయని భావించారు.
రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహిస్తూ అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు ఎన్నికల అధికారులకు సూచించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేస్తున్న ప్రతీ అభ్యర్థికి విధిగా ఎన్నికల వ్యయముల ఖాతా నిర్వహణ పత్రాలను అందజేయాలని ఎన్నికల అధికారులకు జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు.
ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్ల విజయోత్సవ సభ మొదట మక్తల్లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
మండలంలో మొదటిరోజు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా కొనసాగింది.
ప్రతిభతో పాటు నిత్యసాధన ద్వారా గద్వాల క్రీ డాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు.