Home » Telangana » Mahbubnagar
మునిసిపాలిటీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు మంగళవారం జిల్లాకేంద్రం తో పాటు జిల్లాలోని పలుప్రాంతాల్లో సమస్యా త్మక కేంద్రాలను ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దారుణాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.
గోదావరి నీళ్లతో తాండూరు, వికారాబాద్, పరిగి ప్రజల కాళ్లు కడుగుతామని, వికారాబాద్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ పరిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలది చీకటి ఒప్పందమని రేవంత్ విమర్శించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని కోదండాపురం గ్రామంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) మహిళల టోర్నీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జటు ఫైన ల్కు చేరింది. శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలోని క్రికెట్ మై దానంలో సెమీఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్-ఖమ్మం జట్లు తలబడ్డాయి.
పోలీసులు రక్షణ కల్పించి ఉంటే న్యాయవాది స్వప్న బతికి ఉండేదని న్యాయవాదుల స మాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు.
కల్వ కుర్తి పట్టణంలోని గిరిజన బాలికల గురుకులాన్ని గ్రూప్-1 ఆఫీసర్ల బృందం పరిశీలించింది.
‘మినీ ట్యాంక్బండ్ను మహబూబ్నగర్కు తలమానికంగా తీర్చిదిద్దాలనుకు న్నాం. కానీ నేడు దాన్ని చూస్తుంటే గుండె తరక్కుపోతుంద’ని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కన్నీటిపర్యంతమయ్యారు.
మునిసిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ ముద్రణలో అప్రమత్తంగా ఉం డాలని మహబూబ్నగర్ కలెక్టర్ విజయేందిరబోయి అన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కోసం ఎంపిక చేసిన జిల్లా కేంద్రంలోని ప్రింటింగ్ ప్రెస్ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తెలంగాణలో పరిస్థితులను రెండేళ్లుగా నిశితంగా గమనిస్తున్నామని, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ అన్నారు.