Home » Telangana » Mahbubnagar
మొన్న జరిగిన పంచాయతీ, నిన్న జరిగిన మునిసిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి మహ బూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.
రాత్రి పొలం దగ్గర పడుకొన్న వ్యక్తి గొంతుకోసి హత్య చేసిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం మోదీ పూర్ గ్రామంలో చోటుచేసుకొంది.
నేటి నుంచి కలెక్టరేట్లోకి ప్రవేశించే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పక ధరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు.
పశువులు సైతం సిగ్గు పడేలా కాళ్లతో తన్ని పసిపాపతో పాటు భారత రాజ్యాంగాన్ని ఖననం చేశారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరిశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కంచనపల్లి గ్రామంలోని మన ఊరు, మనబడి కార్యక్రమంలో చేసిన పనులకు బిల్లులు రావడంలేదని విసుగుచెందిన గుత్తేదారు ఆంజనేయులు బుధవారం పాఠశాల గేటుకు తాళం వేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర అత్యంత కీలకమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
నారాయణపేట చేనేత చీరలకు, సంప్రదాయ హ్యాండ్లూమ్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం నేత కార్మికులు భౌగోళిక సూచిక(జీఐ) సర్టిఫికేట్ పొందాలని జీఐ అధీకృత యూజర్ సీఈఓ తేజస్ అన్నారు.
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 35, నారాయణపేట జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.
జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలోని ఊరచెరువులో ఈతకు వెళ్లి గల్లంతయిన ఇద్దరు యువకుల మృతదేహలు మంగళవారం లభ్యమయ్యాయి.