• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

గూడ్స్‌ వాహనాల్లో ప్రజలను తరలించొద్దు

గూడ్స్‌ వాహనాల్లో ప్రజలను తరలించొద్దు

పట్టణ పరిసరాల్లో రూరల్‌ ఎస్‌ఐ రాముడు ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు.

రైల్వే స్టేషన్‌లో రూ. 50వేలు చోరీ

రైల్వే స్టేషన్‌లో రూ. 50వేలు చోరీ

హైదరాబాద్‌కు వెళ్లేందుకు హడావుడిగా వచ్చిన ఓ వ్యక్తి గద్వాల రైల్వేస్టేషన్‌లో టికెట్‌ తీసుకుంటుండగా అతని జేబులో నుంచి రూ. 50వేలు చోరీ జరిగిన సంఘటన ఆదివారం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకొంది.

 నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌

నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌

సామాజిక బాధ్యతతో తాగునీరు అందించే సంస్ధ స్మాట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆస్తులపై కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

 సోమశిలకు సినీనటుడు అల్లు అర్జున్‌

సోమశిలకు సినీనటుడు అల్లు అర్జున్‌

నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా గడిపే ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ తన కు టుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులతో కలి సి శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూ ర్‌ మండలం సోమశిల గ్రామం దగ్గర కృ ష్ణానదిని గోప్యంగా సందర్శించారు.

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

చి న్నంబావి మండల పరిధిలోని వీపనగండ్ల గ్రా మానికి చెందిన తెలుగు కొట్టం పెద్ద మౌలాలి (59) చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు.

 డిండి ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి

డిండి ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి

గత రెండు నెలలుగా దుందుభీ నది ప్ర వహిస్తుండడంతో డిండి ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంటోంది.

యువజనోత్సవాలు విజయవంతం చేయాలి

యువజనోత్సవాలు విజయవంతం చేయాలి

యువజన ఉత్సవాల్లో విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు చెప్పారు.

నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి

నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి

నర్సింగ్‌ కళాశాల భవనం ప్రారంభోత్సవానికి ముందే పనులను పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

కృష్ణానదిలో ఆనంద విహారం

కృష్ణానదిలో ఆనంద విహారం

రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో ఏసీ లాంచీ ప్రయాణం నేటి నుంచి ప్రారంభం కానున్నది.

టెంకాయల వేలంలో  టెండ‘రింగ్‌’

టెంకాయల వేలంలో టెండ‘రింగ్‌’

: జోగుళాంబ గద్వాల జిల్లాలోని జములమ్మ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన టెంకాయల వేలంలో టెండర్‌దారులు బాహాటంగా రింగ్‌ అయ్యారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి