• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

డీసీసీలకు తలనొప్పి..!

డీసీసీలకు తలనొప్పి..!

మొన్న జరిగిన పంచాయతీ, నిన్న జరిగిన మునిసిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.

 వ్యక్తి దారుణ హత్య

వ్యక్తి దారుణ హత్య

రాత్రి పొలం దగ్గర పడుకొన్న వ్యక్తి గొంతుకోసి హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం మోదీ పూర్‌ గ్రామంలో చోటుచేసుకొంది.

హెల్మెట్‌ ఉంటేనే కలెక్టరేట్‌లోకి అనుమతి

హెల్మెట్‌ ఉంటేనే కలెక్టరేట్‌లోకి అనుమతి

నేటి నుంచి కలెక్టరేట్‌లోకి ప్రవేశించే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ తప్పక ధరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశించారు.

రాజ్యాంగాన్ని ఖననం చేశారు

రాజ్యాంగాన్ని ఖననం చేశారు

పశువులు సైతం సిగ్గు పడేలా కాళ్లతో తన్ని పసిపాపతో పాటు భారత రాజ్యాంగాన్ని ఖననం చేశారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరి గౌరిశంకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేసిన పనికి బిల్లులు ఇవ్వడంలేదని   పాఠశాల గేటుకు తాళం

చేసిన పనికి బిల్లులు ఇవ్వడంలేదని పాఠశాల గేటుకు తాళం

మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం కంచనపల్లి గ్రామంలోని మన ఊరు, మనబడి కార్యక్రమంలో చేసిన పనులకు బిల్లులు రావడంలేదని విసుగుచెందిన గుత్తేదారు ఆంజనేయులు బుధవారం పాఠశాల గేటుకు తాళం వేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో. యువత పాత్ర కీలకం

ప్రజాస్వామ్య పరిరక్షణలో. యువత పాత్ర కీలకం

ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర అత్యంత కీలకమని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

‘పేట’ చేనేత చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

‘పేట’ చేనేత చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు

నారాయణపేట చేనేత చీరలకు, సంప్రదాయ హ్యాండ్‌లూమ్‌ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం నేత కార్మికులు భౌగోళిక సూచిక(జీఐ) సర్టిఫికేట్‌ పొందాలని జీఐ అధీకృత యూజర్‌ సీఈఓ తేజస్‌ అన్నారు.

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో బుధవారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 35, నారాయణపేట జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆ చిన్నారి ఘటన మానవత్వానికే మాయనిమచ్చ: కేటీఆర్‌

ఆ చిన్నారి ఘటన మానవత్వానికే మాయనిమచ్చ: కేటీఆర్‌

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.

చెరువులో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

చెరువులో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలోని ఊరచెరువులో ఈతకు వెళ్లి గల్లంతయిన ఇద్దరు యువకుల మృతదేహలు మంగళవారం లభ్యమయ్యాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి