• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

రెండో ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బంది కేటాయింపు

రెండో ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బంది కేటాయింపు

మునిసిపల్‌ ఎన్నికల కౌం టింగ్‌ కోసం రెండవ ర్యాండమైజేషన్‌ ద్వారా కౌంటింగ్‌ సిబ్బంది కేటాయింపున పూర్తి చేసినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ తెలిపారు.

రాజ్యాంగ విలువల విధ్వంసాన్ని అడ్డుకుందాం

రాజ్యాంగ విలువల విధ్వంసాన్ని అడ్డుకుందాం

ఇష్టారాజ్య పాలనతో దేశంలో సాగుతున్న రా జ్యాంగ విలువల విధ్వంసాన్ని సంఘటితంగా ఎ దుర్కొందామని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌ రెడ్డి అ న్నారు.

మహబూబ్‌నగర్‌ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. విజేత ఎవరంటే?

మహబూబ్‌నగర్‌ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. విజేత ఎవరంటే?

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగ్గా.. వాటికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలిలా ఉన్నాయి.

కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉండాలి

కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉండాలి

ఎన్నికలు ఈ రోజు వరకు మాత్రమే ఉంటాయని, రేపటి నుంచి అందరం అన్నదమ్ము ల్లా, ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉండాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

ముంచుతారా? గట్టెక్కిస్తారా?

ముంచుతారా? గట్టెక్కిస్తారా?

కార్పొరేషన్‌, మునిసిపల్‌ ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులు గెలవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. తొక్కని గడపలేదు, మొక్కని దేవుళ్ళు లేరు. చివరకు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ చేశారు.

సిలిండర్‌ గ్యాస్‌ లీకై ఆస్తి నష్టం

సిలిండర్‌ గ్యాస్‌ లీకై ఆస్తి నష్టం

సిలిండర్‌ గ్యాస్‌ లీక్‌ కావడం తో సుమారుగా రూ. 2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిన సంఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత పట్టణా నికి వెళ్లే పరిధిలోని మెయిన్‌రోడ్డులోని ఓ ఇంటిలో చోటు చేసుకుంది.

 కలకలం రేపిన కలెక్టరేట్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

కలకలం రేపిన కలెక్టరేట్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

నారాయణపేట పట్టణ పరిధి లోని ఎస్సీవాడలో విషాద సంఘటన చోటుచే సుకుంది.

గద్వాల ఎమ్మెల్యేపై ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

గద్వాల ఎమ్మెల్యేపై ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు.

హెచ్‌సీఏ వన్‌డే లీగ్‌లో   మహబూబ్‌నగర్‌ గెలుపు

హెచ్‌సీఏ వన్‌డే లీగ్‌లో మహబూబ్‌నగర్‌ గెలుపు

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అండర్‌-19 వన్‌డే టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు విజయం సాధించింది.

జనరల్‌ ప్రయోగ పరీక్షలకు 339 మంది హాజరు

జనరల్‌ ప్రయోగ పరీక్షలకు 339 మంది హాజరు

ఇంటర్మీడియట్‌ రెండో విడత ప్రయోగ పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారి హృదయరాజు మంగళవారం పరిశీలించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి