Home » Telangana » Mahbubnagar
వైద్య పరీక్షలకు వచ్చి నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో స్కానింగ్ సెంటర్లో మగ బిడ్డను జన్మనిచ్చిన కేజీబీవీ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్యాదవ్ బుధవారం వెల్లడించారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు త మ ఉజ్వల భవిష్యత్ కోసం చారిత్రక నేపథ్యం ఉన్న మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి సూచించారు.
నల్లమల అభయారణ్యంలో శనివారం సఫారీ యా త్రికులకు రెండు పెద్ద పులులు కనిపించాయి.
ఎన్నికల సమయం లో నేతన్నలకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా కార్మికుల ఖాతాల్లో డబ్బులు మా త్రం జమ కావడం లేదు.
నాగర్కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
గిరిజన సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో మోడల్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ అకా డమిలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాల కోసం జి ల్లాకు చెందిన గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అ భివృద్ధి అధికారి జనార్దన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పర్యావరణ రక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పించేం దుకు మండల కేంద్రానికి చెందిన 20 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఆది వారం సైకిల్ యాత్ర చేపట్టారు.
జాతీయరహదారిపై రాంగ్రూట్లో వెళ్లి, ఎదురుగా వచ్చిన మరో బైకును ఢీకొన్నసంఘటనలో బైక్పై నుంచి పడి ఓ మహిళ మృతి చెందింది.
యూరియా కోసం రైతులు ధ ర్నా చేశారు. యాప్లో బుకింగ్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడు తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటర్ పరీక్ష రాసేందుకు పలుగ్రామాల విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. నిత్యం ఇబ్బందిపడుతూ ప్రైవేటు వాహనంలో పరీక్షకు హాజరవుతున్నారు.