Home » Telangana » Mahbubnagar
దిగువ కృష్ణా బేసిన్కు వరద ఇంకా వస్తూనే ఉంది. ఈ బేసిన్కు సాధారంగా జూన్ చివరి వారం నుంచి వరద ప్రారంభమై.. సెప్టెంబరు వరకు ఈ ప్రాంతాల్లో కురిసే వర్షాలతో కొనసాగుతుంది. ఎప్పుడో ఒక సంవత్సరం అక్టోబరులో కూడా స్వల్పంగా వరద వస్తుంది.
ఇరువర్గాల మధ్య 5 రోజుల క్రితం ఘర్షణ జరిగింది. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు నమోదు చేయకపోడంతో బాధిత కుటుంబ సభ్యులు స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి పట్టణంలోని రామలింగేశ్వరస్వామి, పాలెంలోని వేంక టేశ్వరస్వామి ఆలయాల ఆవరణల్లో సోమవారం రాత్రి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చారు.
నాగర్కర్నూల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు విష యంలో రైతులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపా రు.
ఇతర రాష్ట్రాల నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోకి సన్న ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు జిల్లా సరిహద్దు ల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
వనపర్తి మండలంలో సాగునీటికి నోచుకోని 13 గ్రామా లకు ఇక నుంచి పుష్కలంగా సాగు నీరు అందనుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నా రు.
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు కోసం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి హైదరాబాద్కు పాదయాత్ర మానవపాడు స్టేజీ వద్దకు రాగానే, సోమవారం మండలానికి చెందిన అఖిలపక్షం నాయకులు, న్యాయవాదులకు మద్దతు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగా ణ’ రచయిత అందెశ్రీ మృతి బాధాకరమని ప్రి న్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా అన్నారు.
పేద ప్రజల సొంతిటి కల నెరవేరిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు.
ఢిల్లీలో బాంబుపేలుళ్ళతో పాలమూరులో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది. ఎస్పీ జానకి ఆదేశాల మేరకు పోలీసులు వా హనాల తనిఖీలను ముమ్మరం చేశారు.