కనుల పండుగగా కోటి దీపోత్సవం
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:33 PM
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి పట్టణంలోని రామలింగేశ్వరస్వామి, పాలెంలోని వేంక టేశ్వరస్వామి ఆలయాల ఆవరణల్లో సోమవారం రాత్రి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చారు.
బిజినేపల్లి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి పట్టణంలోని రామలింగేశ్వరస్వామి, పాలెంలోని వేంక టేశ్వరస్వామి ఆలయాల ఆవరణల్లో సోమవారం రాత్రి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది మహిళలు తరలివచ్చి దీపాలు వెలిగించారు. బిజినేపల్లి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగింది. అంతకు ముందు ఆలయ పూజారులు కార్తీక దీపం విశిష్టతను వివరించారు.