• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

ముదురుతున్న వివాదం

ముదురుతున్న వివాదం

జూరాల ప్రాజెక్టు కేంద్రంగా ఏడాదిగా వివాదాలు నెలకొంటున్నాయి. ప్రాజెక్టు భద్రత విషయమై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నది.

ఆ సారా తాగితే ఆరోగ్యం.. ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల ఆదాయం.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఆ సారా తాగితే ఆరోగ్యం.. ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల ఆదాయం.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సారా తాగి 110 ఏళ్ల బతికారని.. కానీ నేడు మద్యం తాగి 80 ఏళ్లు మాత్రమే బతుకుతున్నారన్నారు.

గట్టు బ్లాక్‌ సమగ్ర అభివృద్ధే ధ్యేయం

గట్టు బ్లాక్‌ సమగ్ర అభివృద్ధే ధ్యేయం

గట్టు బ్లాక్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా జోగుళాంబ గద్వాల జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు.

అక్రమ నియామకాలు?

అక్రమ నియామకాలు?

మహబూబ్‌నగర్‌ జిల్లాలో సమగ్రశిక్ష కార్యాలయంలో పని చేసేందుకు ఎక్కువ మంది మక్కు వ చూపుతున్నారు.

14ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా తప్పనిసరి

14ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా తప్పనిసరి

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు 14 ఏళ్ల బాలికలకు హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ టీకా ప్రత్యేక కార్యక్రమాన్ని వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు.

నర్సాయిపల్లిలో చిరుత కలకలం

నర్సాయిపల్లిలో చిరుత కలకలం

నాగర్‌కర్నూల్‌ జి ల్లా కోడేరు మం డల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు గుర్తించి ఫారెస్టు అధికారు లకు సమాచారం ఇచ్చారు.

 ఈతకు వెళ్లి నీటిలో మునిగి..

ఈతకు వెళ్లి నీటిలో మునిగి..

ఈత సరదా విద్యార్థి జీవితాన్ని బలి తీసుకున్న సంఘటన మల్దకల్‌ మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో చోటుచేసుకుంది.

స్వచ్ఛ నారాయణపేటగా తీర్చిదిద్దుదాం

స్వచ్ఛ నారాయణపేటగా తీర్చిదిద్దుదాం

చె త్త చెదారాన్ని రోడ్డడపై వేయకుండా ఇంటి ముంగిట్లో వచ్చే చెత్త ఆటోల్లో వేసి స్వచ్ఛ నారా యణపేటగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగ్యస్వా ములు కావాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కొంత శ్వేత, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల అన్నారు.

శేషాద్రి ఆశయాలను కొనసాగించాలి

శేషాద్రి ఆశయాలను కొనసాగించాలి

శేషాద్రి విశ్వసించిన శాస్త్రీయ భావజాలాన్ని కొనసాగిస్తూ సమసమాజ నిర్మా ణానికి కృషి చేయడమే నిజమైన నివాళి అని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రాజు అన్నా రు.

కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులు పూర్తిగా వినియోగిస్తాం: మంత్రి ఉత్తమ్

కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులు పూర్తిగా వినియోగిస్తాం: మంత్రి ఉత్తమ్

దక్షిణ తెలంగాణ రైతులకు సమృద్ధిగా సాగు, తాగు నీరు అందిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వేగవంతానికి భారీగా నిధులు కేటాయింపులు చేస్తామని ప్రకటించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి