Home » Telangana » Mahbubnagar
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
నల్లమల అటవీ ప్రాంతం సహజసిద్ధమైన అందాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, జలపాతాలకు పెట్టింది పేరు.
పరీక్ష రాయడానికి విద్యార్థులు మెల్లగా వస్తున్నారని విద్యార్థులనుద్దేశించి ఉపాధ్యాయుడు జోక్ వేశా రు..
ఏ తగాదాలు ఉన్నాయో తెలి యదు కానీ ఓ యువకుడి (28)ని హత్య చేసి దుండగులు తగులబెట్టి హత్య చే శారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలోని యన్మనగండ్ల గేట్ సమీపంలో గురువారం తెల్లవారు
‘ఆంధ్ర జ్యోతి’ కథనానికి ఇరిగేష న్ అధికారులు స్పందించా రు. ‘భూ మాయ-రేకులకుంట శిఖం భూమి అక్రమ రిజిస్ట్రేషన్’ శీ ర్షికన గురువారం పబ్లిష్ అయిన కథనంతో ఆ ప్రదేశానికి అధికారులు తరలివచ్చారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు అం గన్వాడీ కేంద్రాల్లో పెండింగ్లో ఉన్న వివిధ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు.
కోదండాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు.
అటవీశాఖ పరిధిలోని భూముల జోలికొస్తే సహించేది లేదని, విధి నిర్వహణలో ఉన్న అటవీ ఉద్యోగులపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎఫ్వో రోహిత్ గోపిడి హెచ్చరించారు.
సీసీఐ నిబంధనల మేరకే పత్తి కొనుగోళ్లు జరగాలని గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
మా దాసి కురవ, మాదారి కురవలకు వెంటనే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని డి మాండ్ చేస్తూ బుధవారం ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.