Home » Telangana » Mahbubnagar
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి పేర్కొన్నారు.
గిరిజన, బంజారాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర క్రీడా, మత్స్య శాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మరెడ్డిపల్లి తం డాలో నిర్వహించిన సంత్ సేవాలాల్ 287 జయంతి వేడుకల్లో కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్ రాజ్తో కలిసి పాల్గొన్నారు.
ప్రభుత్వానికి మైనారిటీ గురుకులాల అద్దె తడిసి మోపెడవుతోంది. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించాలన్న ఉద్దేశంతో గత ప్ర భుత్వం ఉమ్మడి జి ల్లా వ్యాప్తంగా మైనారిటీ గురుకులాలను ప్రారంభించింది.
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ అకాడమిక్ పరీక్షల ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి విశ్వేశ్వర్ ఆదేశించారు.
వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల ను తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధిం చవచ్చని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు.
సంపూర్ణత అభియాన్లో వందశాతం ల క్ష్యాలను పూర్తి చేసేలా సంబంధిత శాఖ ల అధికారులు చిత్తశుద్ధ్దితో పనిచేయాల ని ఆస్పిరేషనల్ ప్రోగ్రాం సెంట్రల్ ప్రభా రి ఆఫీసర్ మానస గంగోత్రికాట అన్నా రు.
డివిజన్ల సంఖ్య కూడా పెరిగింది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క డంపింగ్ యార్డ్తోనే ఏళ్లతరబడి నెట్టుకువస్తున్నారు.
నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని తోగాపూర్ శివారులో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమం చేపట్టింది.
జనరల్ ఆసుప త్రికి వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్యసే వలు అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో జాతీయ రహదారిపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.