• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందితేనే రైతుకు లాభం చేకూరుతోందని, గతంలో విద్యుత్‌ సమస్యలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేస్తూ కొత్త సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని పశుసంవర్ధక, స్పోర్ట్‌ అండ్‌ యూత్‌ సర్వీసెస్‌ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు పేరు మార్చి.. రైతు భరోసా కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేస్తోందని బీజేపీ నాయకుడు, 25వ డివిజన్‌ కార్పొరేటర్‌ పాండురంగారెడ్డి ఆరోపించారు.

సనాతన ధర్మానికి విదేశాల్లో విశేష ఆదరణ

సనాతన ధర్మానికి విదేశాల్లో విశేష ఆదరణ

సనాతన హిందూ ధర్మానికి విదేశాల్లో విశేష ఆ దరణ లభిస్తుందని భువనేశ్వరి పీఠా ధిపతి కమలానంద భారతి స్వామి అన్నారు.

 బాత్‌రూంలో ఐదడుగుల నాగుపాము

బాత్‌రూంలో ఐదడుగుల నాగుపాము

వనపర్తి పట్టణ కేంద్రంలోని టీచర్స్‌ కాలనీలో ఓ ఇంట్లో బాత్‌రూమ్‌లో ఆదివారం ఐదు అడుగుల నాగుపాము కలవరం సృష్టిం చింది.

ప్రారంభమైన పది పరీక్షలు

ప్రారంభమైన పది పరీక్షలు

పదవ తరగతి బోర్డు పరీక్షలు నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైనట్లు డీఈవో రమేష్‌ కుమార్‌ తెలిపారు.

 ఖాళీ అవుతోన్న జలాశయం..!

ఖాళీ అవుతోన్న జలాశయం..!

శ్రీశైలం జలాశంలో రోజురోజుకు నీటి నిల్వలు తగ్గుము ఖం పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల పరి ధిలో ఉన్న కుడి, ఎడమ గట్టు భూగర్భ జలవి ద్యుత్‌ కేంద్రాలలో ముమ్మరంగా విద్యుదుత్పాదన తో పాటు సాగు, తాగు నీటి అవసరాలకు నీటి వినియోగం కొనసాగుతున్నది.

అమెరికా దురహంకారాన్ని ఖండించాలి

అమెరికా దురహంకారాన్ని ఖండించాలి

అమెరికా దురహంకారాన్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లి అన్నారు.

పాలక పక్షానికి రైతుల ఉసురు

పాలక పక్షానికి రైతుల ఉసురు

ప్రజాపాలన, రైతు రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చే స్తుందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి దుయ్యబట్టారు.

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో.. అది జీర్ణించుకోలేని భర్త చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం మరికల్‌ గ్రామంలో చోటు చేసుకున్నట్లు ఎస్‌ఐ విక్రం తెలిపారు.

మోదీని ఒప్పించి బీసీ రిజర్వేషన్‌ సాధిస్తాం

మోదీని ఒప్పించి బీసీ రిజర్వేషన్‌ సాధిస్తాం

: దేశప్రధాని నరేంద్రమోదీని ఒప్పించి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌ సాధిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృ ష్ణయ్య చెప్పారు. శనివారం జిల్లా కేంద్రం లో బీసీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మునిసిపల్‌ కౌ న్సిల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపొందిన బీసీ సర్పంచు, కౌన్సిలర్‌, కార్పొరేటర్లను సన్మానించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి