• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

వెలగని సోలార్‌.. కాంతులు

వెలగని సోలార్‌.. కాంతులు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘సూర్యఘర్‌’ పథకానికి జిల్లాలో ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లే దు. పథకం ప్రారంభించి రెండేళ్లు అవుతున్నా జిల్లాలో కేవలం 284 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

హంతకులను శిక్షించాలి

హంతకులను శిక్షించాలి

వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన కొంగళ్ల శివ(26)ను హత్య చేసిన దుండగులను వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బంధువులు జాతీయ రహదారిపై రా స్తారోకో నిర్వహించారు.

 ఆర్టీసీ డ్రైవర్‌ చాకచక్యం

ఆర్టీసీ డ్రైవర్‌ చాకచక్యం

వనపర్తి జిల్లా డిపోకు చెందిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుకు ఆత్మకూరు పట్టణ కేంద్రంలో తృటిలో ప్రమాదం తప్పింది. ఆత్మకూరు పట్ట ణ వాసులు, ప్రయాణికులు తెలిపిన సమా చారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

సామూహిక వివాహాలు పేదలకు వరం

సామూహిక వివాహాలు పేదలకు వరం

సామూహిక వివాహాలు పేదలకు వరం అని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి

రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి

బీసీ రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే బిక్ష కాదని.. తమ హక్కు అని వనపర్తి జిల్లా బీసీ నేతలు వ్యాఖ్యానించారు.

వేగం పుంజుకున్న ధాన్యం కొనుగోళ్లు

వేగం పుంజుకున్న ధాన్యం కొనుగోళ్లు

ఆత్మ కూరు మండలంలోని ఆ యా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం కొనుగోళ్లు వేగ వంతం చేసినట్లు ఆత్మకూ రు సింగిల్‌ విండో అధ్యక్షు డు కృష్ణమూర్తి ఆదివారం తెలిపారు.

నిజాలు నిర్భయంగా రాయాలి

నిజాలు నిర్భయంగా రాయాలి

వార్తా పత్రికల్లో నిజాలు నిర్భ యంగా రాసి ఆదర్శంగా నిలవాలని సామాజిక కార్యకర్త కమ్మరి గోపి పిలుపునిచ్చారు.

బీసీలకు 42శాతం అమలు చేయాలి

బీసీలకు 42శాతం అమలు చేయాలి

బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు భిక్ష కాదు - ముమ్మా టికీ హక్కు అని బీసీ జేఏసీ కో-చైర్మన్‌ మున్నూ రు రాజు అన్నారు.

కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్‌ వంతెన పనులు

కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్‌ వంతెన పనులు

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాలు పూర్తిస్థాయిలో వాటి నివారణకు ఎన్‌హె చ్‌ఏఐ హైవే అథారిటీ ఆధ్వర్యంలో అండర్‌ వంతెన నిర్మాణాలు చేపడుతున్నారు.

 వరి కోతకు యంత్రాల కొరత

వరి కోతకు యంత్రాల కొరత

మొన్నటి వరకు రైతులు యూరియా కోసం పడరాని కష్టాలు పడ్డాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి