Home » Telangana » Mahbubnagar
మహబూబ్నగర్ మునిసిపల్ కార్పొరేషన్కు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్న ఆదాయా న్ని అంచనా వేసి రూపొందించిన రూ. 91.80 కోట్ల బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించింది.
జిల్లాలో విత్తనపత్తి కంపెనీలు, ఆర్గనైజర్ల చేతిల్లో జిల్ల రైతులు పెద్దఎత్తున మోసపోతున్నారని, వెంటనే రైతులకు న్యాయం చే యాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితీ జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్కుమార్ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్కు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు.
పాఠశాలకు వెళ్లి అందరి విద్యార్థులతో కలిసి తరగతి గదిలో పాఠాలు విని, సరదాగా తోటి విద్యార్థులతో గడిపిన ఆ విద్యార్ధి మణిదీప్కుమార్(14) మధురక్షణాలు రోడ్డు ప్రమాదంతో ఆవిరయ్యాయి.
నమూనా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావే శం నిర్వహించడం ద్వారా విద్యార్ధుఽల్లో నాయక త్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదపడుతుందని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు.
గద్వాల చేనేత జరీ చీరలు ఎంతో ప్ర ఖ్యాతి చెందాయని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా, చారకొండ మండలంలోని శిర్సనగండ్ల క్షేత్రం అపర భద్రాద్రిగా ప్రఖ్యాతి పొందింది.
సలేశ్వరం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
ఓ వైపు కన్న తండ్రి మరణం.. మరో వైపు భవిష్యత్తుకు కీలకమైన 10వ తరగతి పరీ క్షలు.. ఆ విద్యార్థులు బాధనంతా గుండె ల్లో అదిమిపట్టి, కన్నీళ్లను దిగమింగుకొని కేంద్రానికి వెళ్లి పరీక్ష రాశారు.
స్త్రీనిధి రుణాల వసూలులో జిల్లా చాలా వెనుకబడిందని, రికవరీ చేయడంలో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు.
2025-26 యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు.