• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

 ప్రారంభమైన పది మూల్యాంకనం

ప్రారంభమైన పది మూల్యాంకనం

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లా కేం ద్రంలో ని మహబూబ్‌నగ ర్‌ గ్రామర్‌ స్కూల్‌లో బుఽధవారం మఽఽధ్యా హ్నం నుంచి ప్రారంభమైంది.

పారాక్వాటేస్తోంది

పారాక్వాటేస్తోంది

పార్వాకాట్‌ డైక్లోరైడ్‌ మందు ప్రజల ఉసురు తీస్తోంది. దీనిని రైతులు పంట పొలాల్లో కలుపు మొక్కలను నివారించేందుకు వినియోగిస్తున్నారు. ఇది విచ్చలవిడిగా విక్రయిస్తుండటంతో రైతులు కూడా అదేస్థాయిలో తీసుకెళ్లి పిచికారి చేస్తున్నారు. అయితే ఈ మందు వాడే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

స్వయం ఉపాధితో ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి

స్వయం ఉపాధితో ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి

విద్యావంతులైన యువత ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా స్వయంఉపాధితో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ రామలింగేశ్వరగౌడ్‌ అన్నారు.

వైద్య పరీక్షల్లో వెనుకబడటంపై కలెక్టర్‌ ఆగ్రహం

వైద్య పరీక్షల్లో వెనుకబడటంపై కలెక్టర్‌ ఆగ్రహం

గట్టు అస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాంలో నిర్ధేశించిన 38 ఇండికేటర్స్‌లో వందశాతం లక్ష్యాలను సాధించడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు.

బీసీలకు న్యాయం చేయాలి

బీసీలకు న్యాయం చేయాలి

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో బీసీ కులాల గణన చేపట్టి, చట్ట సభలలో బీసీలకు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానా లను పెంచాలని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షు డు కృష్ణయాదవ్‌ డిమాండ్‌ చేశారు.

40 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

40 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

జిల్లాకేంంద్రంలోని ప్రభుత్వ మార్కెట్‌ లైన్‌ పాఠశాలలో 1986 సంవత్సరపు పదో తరగతి చదివిన విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఏర్పా టు చేశారు.

 కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం

కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం

కటింగ్‌ చేయించుకునేందుకు వచ్చి తిరిగి ఇంటికి వె ళ్లేందుకు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండ గా.. వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు.

వనపర్తి జిల్లా గోవర్ధన్‌గిరిలో నాటు బాంబుల కలకలం..

వనపర్తి జిల్లా గోవర్ధన్‌గిరిలో నాటు బాంబుల కలకలం..

వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం గోవర్ధన్‌గిరికి చెందిన పశువుల కాపరి మేకలి శేఖర్ నాటు బాంబులు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతి రోజూ లాగానే ఇవాళ(ఆదివారం) పశువులను మేపేందుకు గ్రామ శివారులోని పంట పొలాల వైపునకు వెళ్లాడు. అయితే..

ఫిల్టర్‌ ఇసుక డంపులు నేలమట్టం

ఫిల్టర్‌ ఇసుక డంపులు నేలమట్టం

మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలో చేపడుతున్న ఫిల్టర్‌ ఇసుక దందాపై ‘వాగుల్లో తోడేళ్లు’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

పెండింగ్‌ కేసులు పరిష్కరించుకోవాలి

పెండింగ్‌ కేసులు పరిష్కరించుకోవాలి

పెండింగ్‌ కేసులను పరిష్కరించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సి.సామ్‌కోషి అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ శ్రావణ్‌ కుమార్‌, జిల్లా ప్రధాన న్యాయాధికారి ప్రేమలతతో కలిసి ప్రారంభించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి