Home » Telangana » Mahbubnagar
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు తొలిసారి వస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మే 10వ తేదీన హైదరాబాద్కు ప్రధాని రానున్నట్లు ఎంపీ వెల్లడించారు.
విద్యుదా ఘాతానికి మహిళ మృతి చెందగా, ఆమె ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.
ఎస్జీఎఫ్ఐ జాతీయస్థాయి అండ ర్-17 బాలుర క్రికెట్ టోర్నీ రసవత్తరంగా కొనసాగుతున్నది. తమిళనాడు, ఉత్తరాఖండ్, ఢిల్లీ, డీఏవీ జట్లు సెమీస్కు చేరాయి.
ఎస్జీఎ ఫ్ఐ జాతీయ అండర్-17 బాలుర క్రికెట్ టో ర్నమెంట్లో బుధవారం నాటికి లీగ్ మ్యాచ్ లు ముగిశాయి.
కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూ సుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాఽ ద్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు.
సమాజంలో సురక్షిత వాతావ రణం నెలకొనాలంటే ప్రతీ ఉద్యోగి అప్రమ త్తంగా ఉండాలని కార్యాలయాల్లో లింగ సమా నత్వం, మహిళల గౌరవం సంస్థ బాధ్యతగా భా వించాలని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్ అన్నారు.
మొన్నటివరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభానికి ప్రధాన కారణమైన ఇరాన్- ఇజ్రాయిల్- అమెరికా యుద్ధం దాదాపుగా ముగిసింది.
ఏపీ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆదివారం తెల్లవారుజామున ప్ర మాదవశాత్తు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి ప్రమాదానికి గురైం ది.
కొ ల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల గ్రామ రహదారిలో ఉన్న ఎకో పార్కు ప్రకృతి సౌంద ర్యాన్ని ఆస్వాదిస్తూ, శారీరక దృఢత్వం కోసం శనివారం ఉదయం ప్రముఖ యోగా మాస్టర్ పతంజలి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో యోగా సాధకులు భారీ ట్రెక్కింగ్ నిర్వహించారు.
ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.