• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

గిరిజన క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

గిరిజన క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

గిరిజన సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో మోడల్‌ స్పోర్ట్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ అకా డమిలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాల కోసం జి ల్లాకు చెందిన గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అ భివృద్ధి అధికారి జనార్దన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొక్కలు నాటండి.. భూమిని కాపాడండి

మొక్కలు నాటండి.. భూమిని కాపాడండి

పర్యావరణ రక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పించేం దుకు మండల కేంద్రానికి చెందిన 20 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఆది వారం సైకిల్‌ యాత్ర చేపట్టారు.

రాంగ్‌రూట్‌లో వెళ్లి బైకును ఢీకొట్టిన మరో బైకు

రాంగ్‌రూట్‌లో వెళ్లి బైకును ఢీకొట్టిన మరో బైకు

జాతీయరహదారిపై రాంగ్‌రూట్‌లో వెళ్లి, ఎదురుగా వచ్చిన మరో బైకును ఢీకొన్నసంఘటనలో బైక్‌పై నుంచి పడి ఓ మహిళ మృతి చెందింది.

  యూరియా కోసం రైతుల రాస్తారోకో

యూరియా కోసం రైతుల రాస్తారోకో

యూరియా కోసం రైతులు ధ ర్నా చేశారు. యాప్‌లో బుకింగ్‌ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడు తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రయాణం కూడా పరీక్షే !

ప్రయాణం కూడా పరీక్షే !

ఇంటర్‌ పరీక్ష రాసేందుకు పలుగ్రామాల విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. నిత్యం ఇబ్బందిపడుతూ ప్రైవేటు వాహనంలో పరీక్షకు హాజరవుతున్నారు.

డీసీసీలకు తలనొప్పి..!

డీసీసీలకు తలనొప్పి..!

మొన్న జరిగిన పంచాయతీ, నిన్న జరిగిన మునిసిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి మహ బూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.

 వ్యక్తి దారుణ హత్య

వ్యక్తి దారుణ హత్య

రాత్రి పొలం దగ్గర పడుకొన్న వ్యక్తి గొంతుకోసి హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం మోదీ పూర్‌ గ్రామంలో చోటుచేసుకొంది.

హెల్మెట్‌ ఉంటేనే కలెక్టరేట్‌లోకి అనుమతి

హెల్మెట్‌ ఉంటేనే కలెక్టరేట్‌లోకి అనుమతి

నేటి నుంచి కలెక్టరేట్‌లోకి ప్రవేశించే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ తప్పక ధరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశించారు.

రాజ్యాంగాన్ని ఖననం చేశారు

రాజ్యాంగాన్ని ఖననం చేశారు

పశువులు సైతం సిగ్గు పడేలా కాళ్లతో తన్ని పసిపాపతో పాటు భారత రాజ్యాంగాన్ని ఖననం చేశారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరి గౌరిశంకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేసిన పనికి బిల్లులు ఇవ్వడంలేదని   పాఠశాల గేటుకు తాళం

చేసిన పనికి బిల్లులు ఇవ్వడంలేదని పాఠశాల గేటుకు తాళం

మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం కంచనపల్లి గ్రామంలోని మన ఊరు, మనబడి కార్యక్రమంలో చేసిన పనులకు బిల్లులు రావడంలేదని విసుగుచెందిన గుత్తేదారు ఆంజనేయులు బుధవారం పాఠశాల గేటుకు తాళం వేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి