Home » Telangana » Mahbubnagar
రా నున్న బక్రీద్ పండుగ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో మం డలంలోని హిందూ, ముస్లిం మత పెద్దల తో ఎస్ఐ అశోక్బాబు శాంతి కమిటీ సమా వేశం ఏర్పాటు చేశారు.
జనాభా గణనలో పాల్గొనడం ప్రతీ ఒక్కరి బా ధ్యత అని, పౌరుల ఉజ్వల భవిష్యత్తుకు అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుకు గణన దోహపడుతుందని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు.
ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఓ బాలుడు మృతి చెందగా, మరొకరికి గా యాలైన సంఘటన గురువా రం చోటు చేసుకుంది.
పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభినందించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషాషేక్ ఆదేశించారు.
గ్రామీణ ప్రాం తాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. ఆది వారం మండలంలోని ఇబ్రహ్నింపట్నం గ్రామం లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను నిలుపు దోపిడీకి గురవుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యుత్శాఖ అధికా రుల నిర్లక్ష్యంతో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమై సాగు చేసిన రైతు కు శోకం మిగిలిం ది.
వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. శివ అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, ఆయన కాళ్లు, చేతులను విరగొట్టి, తల పగలగొట్టి ఇంటి ముందు పడవేశారు.
ఎస్జీఎఫ్ అండర్-17 జాతీ యస్థాయి బాలుర క్రికెట్ టోర్నీ చాంపియన్ ఢిల్లీ జట్టు నిలిచింది.