• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

ఇంటి ఆవరణలో 12 పాములు

ఇంటి ఆవరణలో 12 పాములు

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామంలో మేకల శివుడు ఇంటి ఆవరణలో ఏకంగా ఒకేసారి 12 జర్రిపోతు పాము పిల్లలు కనిపించి కలకలం రేపాయి.

 విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుదాఘాతంతో రైతు మృతి

మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లి న రైతు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందిన సం ఘటన ఆదివారం ఉదయం మండల పరిధిలోని గుండె వాల్యా నాయక్‌ తండా గ్రామ పంచా యతీలో జరిగింది.

గిరిజనులకు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా: ఎమ్మెల్యే హరీశ్ రావు..

గిరిజనులకు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా: ఎమ్మెల్యే హరీశ్ రావు..

గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్‌ని 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మె్ల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనతా ఆయనకే దక్కుతుందన్నారు.

చేరికలపై ఫోకస్‌!

చేరికలపై ఫోకస్‌!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకత్వంపై ఫోకస్‌ పెట్టారు. ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు దక్కక, ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతున్న వారిని తనతో కలుపుకుని పోయేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.

 సలేశ్వరుడా.. సల్లంగ చూడు..

సలేశ్వరుడా.. సల్లంగ చూడు..

మహిమాన్విత సలేశ్వర లింగమయ్య దర్శనం కోసం రెండు తెలుగు ఉభయ రాష్టాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లా పూర్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర పర్యా టక, ఎక్సైజ్‌, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.

అక్రమ రిజిస్ర్టేషన్‌పై కేసు నమోదు

అక్రమ రిజిస్ర్టేషన్‌పై కేసు నమోదు

గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కా ర్యాలయంలో చిరునామా ఒకరిది.. ఫొటో మరొకరిది పెట్టి అక్రమ రి జిస్ర్టేషన్‌ చేసిన విషయంపై బాధితుడు కృష్ణ బుధవారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే.

విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి

విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి

వాణిజ్యశాస్త్ర విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగావకాశాలు ఉంటాయని పీ యూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ అన్నారు.

డి ఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలి

డి ఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలి

హైదరాబాద్‌-బెంగళూరు మధ్య డిఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సింగ్‌ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కోరారు.

రాష్ట్ర పండుగగా బావోజీ జాతర

రాష్ట్ర పండుగగా బావోజీ జాతర

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని బంజారాల ఆరాధ్య దైవం, దేశంలోనే అతిపెద్ద జాతర గురులోక మాసంత్‌ బావోజీ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి