Home » Telangana » Mahbubnagar
‘వరుస సెలవులు.. సమయానికి రారు’ ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ బీఎం సం తోష్ అన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని వేంకటశ్వర కాలనీలో మంగళవా రం రాత్రి ఇంటి ముందుకు రక్తపింజరి వచ్చింది.
మహబూబ్నగర్ జిల్లా జ డ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వా సితుల పునరావాస ప్యాకేజీ పెంపునకు సంబంధించిన అంశాన్ని కేబి నెట్లో ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి కోరారు.
బలవంతపు భూసేకరణ చేయొద్దంటూ నా గర్కర్నూల్ జిల్లా బల్మూరు తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు ది గారు.
దళిత యువకుడిపై దాడి చేసి, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
రైతు లు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని అలం పూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.
లక్ష్మీబాయి
దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి సుస్థిర, సమర్థపాలన అందించారని కాంగ్రెస్ శ్రేణులు కొనియాడారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల ఉన్నతి.. తెలంగాణ ప్రగతి పేరున ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.