Home » Telangana » Karimnagar
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు పర్సన్ ఇన్చార్జి కమిటీ (పీఐసీ) చైర్మన్గా రెండోసారి గడ్డం విలాస్రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు.
కమీషన్ల కోసమే కాళే శ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దోచుకుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు పేర్కొన్నారు. నందన గార్డెన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వైద్య సిబ్బంది ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీరామ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఈ-బస్సులకు ఆరు రోజులుగా బ్రేకులు పడ్డాయి.
సింగరేణి అధికారులు పోరుబాట పట్టారు. సమస్యలు పరిష్కరిం చాలని ఆరు నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆం దోళనలు నిర్వహిస్తున్నారు. సింగరేణి అధికారుల సం ఘం(సీఎంఓఏ) ఎనిమిది ప్రధాన డిమాండ్లతో నెల రోజులుగా ప్రత్యక్ష పోరాటాలకు దిగింది.
అంటరాని వారికి సమానత్వం అందించడానికి బాబు జగ్జీవన్రామ్ ఎంతో కృషి చేశాడని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సోమవారం కొత్తూర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధా న్యతనిచ్చి పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఐదు రోజులుగా రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేస్తున్నది. జూన్ 30న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందిస్తున్న రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను త్వరలో జారీ చేయనున్నది.