• Home » Telangana » Karimnagar

కరీంనగర్

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

జిల్లాలో సుమారు 12 వేల మంది విద్యార్థులు రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి అందించే ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్‌ కోయశ్రీహర్ష స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో కేజీబీవీ, గురుకుల విద్యాసంస్థలు, ఆదర్శ పాఠశాలల వంట మనుషులతో సమీక్ష నిర్వహించారు.

Karimnagar:  పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి: డీఎంహెచ్‌వో

Karimnagar: పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి: డీఎంహెచ్‌వో

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత పరిశ్రభ్రత పాటిస్తూ పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు.

Karimnagar:  ఈ చెత్త మాకొద్దు..

Karimnagar: ఈ చెత్త మాకొద్దు..

హుజూరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన చెత్తతో హుజూరాబాద్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ మాకొద్దని ప్రజలు అంటున్నారు.

Karimnagar: ఆస్తిపన్నుపై 5శాతం రాయితీని సద్వినియోగం చేసుకోండి

Karimnagar: ఆస్తిపన్నుపై 5శాతం రాయితీని సద్వినియోగం చేసుకోండి

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరపు ఆస్తిపన్ను మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించిన వారికి 5 శాతం రిబేట్‌ను ఇస్తుందని,

అంగనవాడీ కేంద్రాల్లో ‘తొలిముద్ద’

అంగనవాడీ కేంద్రాల్లో ‘తొలిముద్ద’

అంగనవాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

‘రవాణా’ శాఖ ఖజానా గలగల

‘రవాణా’ శాఖ ఖజానా గలగల

జిల్లా రవాణా శాఖకు ఆశించిన రీతిలోనే ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనూ ఖజానా గలగలలాడింది.

గోదావరి నీటిశుద్ధి పనుల్లో తీవ్ర జాప్యం...

గోదావరి నీటిశుద్ధి పనుల్లో తీవ్ర జాప్యం...

పవిత్ర గోదావరి జలాలు తాగేందుకు కాదు కదా స్నానాలకు కూడా పనికి రాకుండా పోయాయి.

అనర్హులకు చెక్‌

అనర్హులకు చెక్‌

ఆహార భద్రతకార్డుల్లో అనర్హులను ఏరివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

జిల్లాలో ప్రసిద్ధి గాంచిన బ్రమరాంభ మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో కోడె మొక్కులు, మల్లన్నకు బోనాలు, ఒగ్గు పూజారులతో పట్నాలు వేసి మొక్కులు సమర్పించారు.

రెండేళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దాడులు

రెండేళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దాడులు

రెండేళ్ల పాలనలో ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌, హరీష్‌రావు, మహిపాల్‌రెడ్డి ఆఫీసులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆఫీసు పై దాడి చేయటాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి