Home » Telangana » Karimnagar
ఖరీఫ్ సాగుకు ఎల్నినో గండం తప్పేట్టు లేదు. జూలై చివరి వారంలో ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు వరి నాట్లు పూర్తి చేశారు. అడపా దడపా కురిసిన వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైనా భూగర్భ జలాలు పెరగకపోవడం, బావులు, చెరువులు, కుంటల్లోకి నీరు రాకుండా పోయింది.
జిల్లాలోని రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని తరలిం చేందుకు మోక్షం లభించింది. పదిహేడు నెలలుగా రేషన్ షాపుల్లోనే ఉన్న బియ్యాన్ని తీసుకుని వేలం వేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో టెండర్ ప్రకటన విడుదల చేసేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్హాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎండీ గౌతమ్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడ నరసింగరావు, కలెక్టర్ బి సత్యప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ సర్కార్ మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈక్రమంలోనే బీసీ సామాజిక వర్గంలో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ప్రభుత్వం ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని ప్రకటించింది.
బీర్పూర్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అధికారుల కు రైతులంటే అంత చుల కనగా ఉందా?. నెల రోజు లు గడుస్తున్నా లిఫ్ట్ ఇరి గేషన్లలో
మెట్పల్లి రూరల్/టౌన్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థి దశలోనే మంచి లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
జగిత్యాల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రారంభాలు...పరిశీలనలు...లబ్ధిదారులతో ముఖాముఖి....సమావేశం..సమీక్ష... వినతి పత్రాల స్వీకరణలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
శుక్రవారం మహిళలు వరలక్ష్మీర వతాలను ఘనంగా నిర్వహించారు. ఆలయప్రాంగణాలు భక్తు లతో కిటకిటలాడాయి.
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్ సూచించారు.
టీఎస్ఆర్టీసీలో అధికారం లో ఉన్న గత యూనియన్లు కార్మికల సమస్యలను గాలికొదిలేశాయని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఈ వెంకన్న అన్నా రు.