• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ఇందిరమ్మ ఇళ్లకు ‘రామ్‌జీ’.. రాంరాం

ఇందిరమ్మ ఇళ్లకు ‘రామ్‌జీ’.. రాంరాం

పేదవాళ్ల సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్‌జీతో భారాన్ని మోపారు.

చేపల వేట నిషేధం

చేపల వేట నిషేధం

జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లో జూలై, ఆగస్టు మాసాల్లో మత్స్యకారులు చేపలు పట్టవద్దని మత్స్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

కాళేశ్వరం చుట్టూ రాజకీయాలు..

కాళేశ్వరం చుట్టూ రాజకీయాలు..

‘పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి’ అనే నానుడిని బీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయ వ్యూహంగా మలుచుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను తీవ్రంగా దెబ్బతీసిన కాళేశ్వరం ప్రాజెక్టునే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గురి పెట్టేందుకు ప్రధాన అస్త్రంగా మార్చుకుంటోంది.

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

ప్రసుత్త వానాకాల సీజన్‌లో ప్రబలే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి ఎంజేలా ఆల్ర్ఫెడ్‌ అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సిరిసిల్ల పాతబస్టాండ్‌ వద్ద బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నాయకులు చెప్పులు పాలీష్‌ చేస్తూ నిరసన చేపట్టారు.

రెవెన్యూ అధికారులు సమయపాలన పాటించాలి

రెవెన్యూ అధికారులు సమయపాలన పాటించాలి

రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

రుణాల దుర్వినియోగం, మోసాలపై కఠిన చర్యలు

రుణాల దుర్వినియోగం, మోసాలపై కఠిన చర్యలు

రుణాల దుర్విని యోగం, మోసాలకు సంబంధించిన కేసులపై నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, చట్టపరమైన చర్యలు తీసుకుని, నిబం ధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, స్త్రీనిధి రుణాల పంపిణీ, రికవరీ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ ఆదేశించారు.

సింగరేణిపై ప్రేమ ఉంటే బొగ్గు బ్లాక్‌లను ఇప్పించండి

సింగరేణిపై ప్రేమ ఉంటే బొగ్గు బ్లాక్‌లను ఇప్పించండి

సింగరేణిపై ఉంటే వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులను కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో విలేక రుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి నిర్వహించిన సమావేశం వల్ల జరిగిన ప్రయోజనం శూన్యమన్నారు.

శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేయాలి

శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేయాలి

నేరాల దర్యాప్తును శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. మంగళవారం కమిషనరేట్‌లో కాళేశ్వరం జోన్‌ స్థాయి పోలీస్‌ డ్యూటీమీట్‌ను ఆయన ప్రారంభించారు.

సివిల్‌ సమస్యలు కోర్టులో తేల్చుకోండి

సివిల్‌ సమస్యలు కోర్టులో తేల్చుకోండి

సివిల్‌ సమస్యలపై ప్రజలు పోలీస్‌స్టేష న్లను ఆశ్రయించవద్దని, వాటిని కోర్టుల పరిధిలో పరిష్కరించుకోవాలని డీసీపీ రాం రెడ్డి సూచించారు. మంగళవారం పోలీస్‌ స్టేషన్‌ను ఏసీపీ జి.కృష్ణ, సీఐ కె.ప్రవీణ్‌కు మార్‌తో కలిసి సందర్శించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి