Home » Telangana » Karimnagar
ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదవి, ఉన్నత స్థానాలకు ఎదిగి తమ ప్రాంతంలోని మిగతా విద్యార్థులకు స్పూర్తిగా నిలవాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి పీఎంశ్రీ పాఠశాలల క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. ఉదయం నిర్వహించిన ఖో-ఖో, వాలీబాల్ పోటీల ఫైనల్ మ్యాచ్లను జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి కర్ర అశోక్రెడ్డి ప్రారంభించారు.
బాల్య వివాహలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఆయన మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు.
కొత్తపల్లి మండలంలోన్లి యూరియా విక్రయ కేంద్రాలను కలెక్టర పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకం నిల్వల రిజిస్టర్ను పరిశీలించారు.
అధికారుల్లో జవాబుదారీ తనం పెంచేందుకు ఆర్టీఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారులకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాస్రావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, మోసినా ఫర్వీన్, దేశాల భోపాల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కా రానికే ప్రజాబాట నిర్వహిస్తున్నామని విద్యుత్ శాఖ రూరల్ ఏఈ రవిచందర్ అన్నారు. మం గళవారం బ్రాహ్మణపల్లిలో విద్యుత్ శాఖ ఆధ్వ ర్యంలో ప్రజాబాట నిర్వహించారు.
గ్రామ పంచాయ తీల పాలకవర్గం ఎలాంటి విబేధాలు లేకుండా ఏకాభిప్రాయంతో ముందుకు సాగితేనే గ్రామాలు అభివృద్ధి దిశలో ఉంటాయని జిల్లా పరిషత్ సీఈవో నరేందర్ అన్నారు. మండలంలోని 10 గ్రామాల పంచాయతీలకు చెందిన 98 మంది వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు.
నిబంధనల ప్రకారం పంచా యతీ పాలన కొనసాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళ వారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పంచా యతీలలో 3వ విద్యుత్ వైర్ లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రాంతాల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
సుల్తానాబాద్ మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మెల్యే సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఈ నెల 16న జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో ఏకాభిప్రాయం సాధించడంలో జరిగిన అలస్యంతో మంగళవారం నిర్వహించారు.
కరీంనగర్ కార్పొరేషన్లో కమలం వికసించింది.