• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించాలి

ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించాలి

మండల ప్రజలకు సమర్ధవంతమైనా సేవలను అందేలా ప్రభత్వ అదికారులు పనిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం కలెక్టర్‌ పర్యటించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, భూ సమస్యలపై ప్రజలు అందించిన పెండింగ్‌ దరఖస్తులను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్‌ గిరిని ఆదేశించారు.

ఎర్లీబర్డ్‌ స్కీమ్‌పై విస్తృత ప్రచారం

ఎర్లీబర్డ్‌ స్కీమ్‌పై విస్తృత ప్రచారం

నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలలో 2026-27 ఆర్థిక సంవత్సరపు ఆస్తిపన్నులను ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రిబేట్‌ను ఇస్తూ ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీబర్డ్‌ స్కీమ్‌పై కార్పొరేషన్‌ విస్తృత ప్రచారం చేస్తోంది.

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.ప్రమోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఆసుపత్రిలో మంగళవారం ఆరోగ్య అవగాహన కల్పించారు.

పారదర్శకంగా జనగణన నిర్వహించాలి

పారదర్శకంగా జనగణన నిర్వహించాలి

నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టనున్న జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ అధికారులను ఆదేశించారు.

అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి

అత్యుత్తమ వైద్య సేవలు అందించాలి

వైద్యులు సిబ్బంది ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ మన్ననలు పొందాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

రోడ్డు పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తాం

రోడ్డు పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తాం

మండలంలో చెడిపోయిన రోడ్ల మరమ్మతుల పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

‘ప్రజావాణి’.. పట్టించుకునే వారేరీ..

‘ప్రజావాణి’.. పట్టించుకునే వారేరీ..

కక్కర్ల రాజయ్య సుందరగిరి గ్రామానికి చెందిన పేద రైతు.. ప్రభుత్వం ఎకరా పది గుంటల భూమి లావోణి పట్టాగా ఇచ్చింది.

వైభవంగా రంగనాయకుల స్వామి రథోత్సవం

వైభవంగా రంగనాయకుల స్వామి రథోత్సవం

సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ళ గ్రామంలో మానేరు తీరాన వెలసిన రంగ నాయకుల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

డ్రైనేజీలపై గోడలు నిర్మించవద్దు

డ్రైనేజీలపై గోడలు నిర్మించవద్దు

రామగుండం నగరపాలక సంస్థ పరిధి లోని ప్రధాన నాలాలపై గోడలు నిర్మించవద్దని రామగుండం నగర మేయ ర్‌ మహంకాళి స్వామి ప్రజలను కోరారు. కార్పొరేషన్‌ 52వ డివిజన్‌లో డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్‌ చిదురాల నాగరాజుతో కలిసి సోమవారం డివిజన్‌ బాట నిర్వహించారు.

ఈట్‌ రైట్‌పై అవగాహన ర్యాలీ

ఈట్‌ రైట్‌పై అవగాహన ర్యాలీ

ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని తీసుకోవాలని బయట హోటళ్ళు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో తయారు చేసే ఆహారాన్ని తినవద్దని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఫుడ్‌ సేఫ్టీ డేను నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి