• Home » Telangana » Karimnagar

కరీంనగర్

46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

భానుడు భగభగమంటున్నాడు. 15 రోజులుగా ఎండలు దంచికొట్టుతున్నాయి. ఆదివారం జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం ఏడుగంటలకే సూర్యుడు సురసురమంటున్నాడు.

జిల్లాలో కేంద్ర బలగాల సెంటర్లు

జిల్లాలో కేంద్ర బలగాల సెంటర్లు

జిల్లాలో అసోం రైఫిల్స్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మూడు సంస్థల గ్రూప్‌ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు జిల్లాలోని మూడు మండలాల్లో 14 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తు రాష్ట్ర కేబినెట్‌ శనివారం తీర్మానించింది. చొప్పదండి మండలం లోని రుక్మాపూర్‌ గ్రామంలో అసోం రైఫిల్స్‌ సెంటర్‌ ఏర్పాటు కానున్నది.

‘ఉపాధి’ కమిటీలు

‘ఉపాధి’ కమిటీలు

ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీ స్థాయిలో నిఘా పర్యవేక్షణ (విజిలెన్స్‌ మానిటరింగ్‌) కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధి హామీ పథకంలో అవినీతికి అడ్డుకట్ట పడనుంది.

ధాన్యం సేకరణే ప్రధాన టార్గెట్‌

ధాన్యం సేకరణే ప్రధాన టార్గెట్‌

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కలెక్టర్‌ నుంచి మొదలుకొని ఇతర అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. జిల్లా యంత్రాంగానికి ధాన్యం సేకరణ ప్రధాన టార్గెట్‌గా మారింది. నైరుతి రుతుపవనాలు అండమాన్‌ దీవులకు చేరాయని, ఈనెల 26న కేరళలోకి ప్రవేశించి పది రోజుల్లో తెలంగాణలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న క్రమంలో రైతులు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చెందుతున్నారు.

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్‌

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్‌

సిరిసిల్ల ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేసి వారి నుంచి 17.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 14.5గ్రాముల వెండి ఆభరణాలు, మూడు బైక్‌లు, ఆటోలు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు.

మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాలి

మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాలి

రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన మొక్కల నాటే లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను అదేశించారు.

ఘనంగా మహిళా వారోత్సవాలు

ఘనంగా మహిళా వారోత్సవాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 25వ తేదీని నుంచి 30వ తేదీవరకు జిల్లా వ్యాప్తంగా మహిళా వారోత్సవాలను ఘనంగా చేపట్టి విజయ వంతం చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు.

యువత ఉపాధికి సబ్సిడీ రుణాల మంజూరు

యువత ఉపాధికి సబ్సిడీ రుణాల మంజూరు

యువతి, యువకులకు ఉపాధి మార్గాల కోసం సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

యుద్ధ ప్రాతిపాదికన ధాన్యం తరలింపు

యుద్ధ ప్రాతిపాదికన ధాన్యం తరలింపు

జిల్లాలో ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

జిల్లాలో పుంజుకున్న ధాన్యం కొనుగోళ్లు

జిల్లాలో పుంజుకున్న ధాన్యం కొనుగోళ్లు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కాస్త ఆలస్యం అయినా వేగం పుంజుకుంటున్నాయి. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అధికారుల నిరంతర పర్యవేక్షణతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలిస్తుండడంతో కొనుగోళ్లలో వేగం పెరి గింది. క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఎదురైనప్పటికీ, వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ, రోజుకు కనీసం 15 వేల మెట్రిక్‌ టన్నులకు తగ్గకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇదే సమయానికి 42 వేల టన్నులు వెనుకబడినప్పటికీ వేగం పెరిగింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి