Home » Telangana » Karimnagar
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన ఇంజక్షన్ను ఇవ్వడమే కాకుండా, తేదీలను మార్ఫింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రైవేట్ కొరియర్ సంస్థలను తలదన్ని ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ కార్గో విభాగం ఆర్టీసీకి లాభాలను ఆర్జించి పెడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విభాగం ద్వారా యేటా 100 నుంచి 120 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా కరీంనగర్ రీజియన్ నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు సమకూరుతున్నాయి.
గర్భం దాల్చిన నాటిన నుంచి చిన్నారుల ఎదుగుదల వరకు పౌష్టికాహారం అందించే ఆరోగ్య కేంద్రాలుగా అంగన్వాడీలు పనిచేస్తున్నాయి. చిన్నారులకు ఆటపాటలతో ప్రీ ప్రైమరీ విద్యను అందించడంతోపాటు గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలకు పౌష్టికాహారం అందిస్తున్నారు.
జిల్లాలో అతివేగం, మద్యం మత్తు, నిద్రమత్తు, రోడ్ల దుస్థితి కారణంగా వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణాలు పెరుగుతున్నాయి.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుక వస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు 21 రకాల వస్తువులు గల కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
సైబర్ నేరస్థుల వలలో చిక్కుకుని వారి మాయమాటలను నమ్మి మోసపోవద్దని సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ కోరారు.
పేద ప్రజ ల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందు కు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించా రు.
రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ అధికారుల నేర సమీక్ష సమావేశం నిర్వహిచారు. నమోదైన కేసులు, పెండింగ్ ఉన్న పాత కేసులపై సీపీ ప్రత్యేకంగా దృష్టి సారించారు.