• Home » Telangana » Karimnagar

కరీంనగర్

Raajanna siricilla :  రోళ్లు పగులుతున్నాయి..

Raajanna siricilla : రోళ్లు పగులుతున్నాయి..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. ఈసారి మాత్రం పెద్దల మాట వాస్తవమని ప్రజలు అల్లాడిపోతున్న తీరును చూస్తే తెలుస్తోంది.

Jagitiala :  మత్స్య శాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు

Jagitiala : మత్స్య శాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు

జగిత్యాల, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మత్స్య శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సంవత్సరాలుగా ఖాళీలు భర్తీ కాకపోవడం వల్ల క్షేత్ర స్థాయిలో మత్స్య కారులకు అందాల్సిన ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు, చేప పిల్లల పంపిణీ, ఇతర పనుల పర్యవేక్షణకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

peddapalli :  ధాన్యం కొను‘గోల్‌మాల్‌’

peddapalli : ధాన్యం కొను‘గోల్‌మాల్‌’

అన్నదాతలకు మద్దతు ధర చెల్లించి ఆదుకోవాలనే ప్రభుత్వ లక్ష్యా న్ని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకొంటు న్నారు.

మంత్రి పదవి కోసం అసత్య ఆరోపణలు సరికాదు..

మంత్రి పదవి కోసం అసత్య ఆరోపణలు సరికాదు..

మంత్రి పదవీకోసం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌ నేతలపై అసత్యపు ఆరోపణలు చేయడం సరైంది కాదని, ముందుగా తన నియోజకవర్గం వేముల వాడ ప్రాంతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్‌ చేశారు.

మూల మలుపులు..  ప్రమాదాలకు నెలవులు

మూల మలుపులు.. ప్రమాదాలకు నెలవులు

మండలంలోని పలు గ్రామల్లో ప్రమాదకరంగా ఉన్న మూల మలుపులు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

పిల్లల కదలికలపై దృష్టి సారించాలి

పిల్లల కదలికలపై దృష్టి సారించాలి

పిల్లల కదలికలపై తల్లిదం డ్రులు నిత్యం దృష్టి సారించాలని అలాగే ఈత పేరుతో పిల్లల ప్రాణా లనుకొల్పోకుండా జాగ్రత్తలు చేపట్టాల ని ఎస్పీ మహేష్‌ బీ గీతే కోరారు.

పంటల అవశేషాల దహనంపై అవగాహన కల్పించాలి

పంటల అవశేషాల దహనంపై అవగాహన కల్పించాలి

పంటల అవశేషాల దహనంపై రైతులకు అవ గాహన కల్పించడంతోపాటు ఈనెల చివరిలోగా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదే శించారు.

శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనాలు అమలుచేయాలి

శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనాలు అమలుచేయాలి

ప్రభుత్వం సవరించిన వేతనాలను పునఃపరిశీలన చేసి శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనం నిర్ణయించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం యూనియన్‌ ఆఫీస్‌లో జరిగింది. ఈసందర్భంగా ఐ కృష్ణ మాట్లాడారు.

నే రాల నియంత్రణకు ప్రజలు సహకరించాలి

నే రాల నియంత్రణకు ప్రజలు సహకరించాలి

నేరాల నియంత్రణ కు ప్రజలు సహకరించాలని, ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్‌ అని డీసీపీ రాం రెడ్డినాయక్‌ అన్నారు. గోదావ రిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరి ధిలో తిలక్‌నగర్‌లో నేర నియంత్రణ, ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం రాత్రి వన్‌టౌన్‌ సీఐ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వ హించారు.

రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం

రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం

రైతు ప్రభు త్వమని చెప్పుకునే ముఖ్యమంత్రి, మంత్రులు, రైతు లను గాలికి వదిలి తమాషా చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కటింగ్‌లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదివారం మండల కేంద్రంలో రాస్తా రోకో చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి