• Home » Telangana » Karimnagar

కరీంనగర్

లోక్‌ అదాలత్‌తో సమన్యాయం

లోక్‌ అదాలత్‌తో సమన్యాయం

లోక్‌ అదాలత్‌లతో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేశ్‌ అన్నారు. శనివారం మండల న్యాయ సేవాఽధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్‌అదాలత్‌ నిర్వహించారు.

నేరస్థులకు శిక్షపడడంలో లైజనింగ్‌ అధికారులదే కీలకపాత్ర

నేరస్థులకు శిక్షపడడంలో లైజనింగ్‌ అధికారులదే కీలకపాత్ర

నేరస్థులకు శిక్షలు పడడంలో కోర్టు డ్యూటీ, లైజనింగ్‌ అధికారుల పాత్ర కీలకమని పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. శనివారం కమిషనరేట్‌లో సమీక్ష సమా వేశంలో పలు సూచనలు చేశారు. కేసుల దర్యాప్తు, చార్జిషీట్‌ దాఖలు, కోర్టు విచారణ, సాక్షుల హాజరు అంశంలో అధికారులు నిబంధనలు పాటించాలన్నారు.

తప్పుల తడకగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

తప్పుల తడకగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

పాత రేషన్‌ కార్డుల స్థానంలో ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో అన్ని గ్రామాలకు ఒకే పేరు ముద్రించారు. మండలంలో 15వేల రేషన్‌ కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. మొదటి విడతగా శనివారం 22 గ్రామాల్లో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు.

Karimnagar:  నేషనల్‌ ఇంటెలిజన్స్‌ గ్రిడ్‌ను వినియోగించుకోవాలి

Karimnagar: నేషనల్‌ ఇంటెలిజన్స్‌ గ్రిడ్‌ను వినియోగించుకోవాలి

కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ ఇంటెలిజన్స్‌ గ్రిడ్‌ను కమిషనరేట్‌ పోలీసులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీపీ

Karimnagar:  చింతకుంట చిన్నారులు పుస్తకావిష్కరణ

Karimnagar: చింతకుంట చిన్నారులు పుస్తకావిష్కరణ

భగత్‌నగర్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు రాసిన చింతకుంట చిన్నారులు పుస్తకాన్ని

భూభారతి, ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి

భూభారతి, ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి

జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ, భూభారతి, సాదాబైనామా, ఎస్‌ఐఆర్‌లపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌లకు జ్ఞానోదయం కావాలి

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌లకు జ్ఞానోదయం కావాలి

అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లను వినియోగించు కోవడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్త మ్‌కుమార్‌ రెడ్డికి జ్ఞానోదయం కావాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీ జీవన్‌ రెడ్డి అన్నారు.

ప్రణాళిక ప్రకారం రాజన్న ఆలయ పనులు

ప్రణాళిక ప్రకారం రాజన్న ఆలయ పనులు

వేములవాడ రాజరాజేశ్వ రస్వామి ఆలయ అభివృద్ధి నిర్మాణ పనులను ప్రణాళిక ప్రకారం చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

మొక్కలను నాటి సంరక్షించాలి

మొక్కలను నాటి సంరక్షించాలి

మొక్కలను నాటి సంరక్షిం చాలని ఎస్పీ మహేష్‌ బీగీతే కోరారు.

పత్తికి పెరిగిన మద్దతు ధర

పత్తికి పెరిగిన మద్దతు ధర

పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 2026-27 మార్కెటింగ్‌ సీజన్‌కు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667గా నిర్ణయించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి