• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు

ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు

ఖర్చు తక్కువగా ఉండి అత్యధి క లాభాలు రావాలంటే రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై ఆసక్తి చూపాలని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌పామ్‌ రీసర్చ్‌ సంస్థ ప్రఽధాన శాస్త్ర వేత్త డాక్టర్‌ రాంచంద్రుడు అన్నారు. సుల్తానాబాద్‌ మండలం కొదురు పాకలో గురువారం మెగా అయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వ హించారు.

ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడమే లక్ష్యం

ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడమే లక్ష్యం

శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హమీలను ఒక్కొక్కటికీగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని దాంతో పాటు ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పూర్తి పారదర్శకత

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పూర్తి పారదర్శకత

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఆనలైన విధానంలోనే కొనసాగుతున్నదని కలెక్టర్‌ కోయశ్రీహర్ష తెలిపారు.

వర్షాకాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

వర్షాకాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేష్‌ బి.గితే అన్నారు.

రాజీ మార్గంతో కేసులను పరిష్కరించుకోవాలి

రాజీ మార్గంతో కేసులను పరిష్కరించుకోవాలి

కోర్టులల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంతోనే పరిష్కరించుకుని ఖర్చులను తగ్గిం చుకోవాలని, తద్వారా దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ నుంచి ఉపశమనం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి, నీరజ అన్నారు.

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబల కుండా అయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని, పక్కా ప్రణా ళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశిం చారు.

వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు పాటుపడాలి

వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు పాటుపడాలి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ఇంకా అందని ‘చేయూత’...

ఇంకా అందని ‘చేయూత’...

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు చేయూత పథకం ద్వారా అందిస్తామని ప్రకటించింది. అయితే.. అవి నేటికీ మంజూరు కాలేదు.

జలాశయాలు, చెరువుల్లో చేపల వేట నిషేధం

జలాశయాలు, చెరువుల్లో చేపల వేట నిషేధం

జగిత్యాల జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లో మత్స్యకారులు చేపలు పట్టవద్దని మత్స్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఏదీ ‘చేయూత’

ఏదీ ‘చేయూత’

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు చేయూత పథకం ద్వారా అందిస్తామని ప్రకటించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి