Home » Telangana » Karimnagar
ప్రజలతోపాటు బాధితుల సమస్యలను పరిష్కరించడమే పోలీసుల లక్ష్యమని ఎస్పీ మహేష్ బిగీతే అన్నారు.
మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికురాలు గాజనవేణ మల్లమ్మ వడదెబ్బతో మృతి చెందడానికి కారణమైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీని వెంటనే విధుల నుంచి తొలగించాలని, మల్లమ్మ కుటుంబానికి రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సి పల్ కార్పొరేషన్ పారిశుధ్య కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు.
మండలంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధ్యానం తడిసిపోయింది. పత్తిపాక కొనుగోలు కేంద్రంలో సోమవారం సాయంత్రం వర్షం పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వర్షం కురియడంతో ధాన్యంపై కవర్లు కప్పే సమయం కూడా రైతులకు లభించలేదు.
తిమ్మాపూర్, మే25 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరి సహకారంతో జనగణన పూర్తి చేయాలని జిల్లా అదనపు సెన్స్స్ ఆఫీసర్ కిషన్రావు పేర్కొన్నారు.
రాష్ట్రం లో 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం నిల్వ చేసేం దుకు గోదాంల నిర్మాణాలకు చర్యలు చేపడుతు న్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగే శ్వర్రావు తెలిపారు. రాఘవపూర్లోని జీఎంఆర్ గోదాంలను సోమవారం సందర్శించారు.
గణేశ్నగర్, మే 25 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం
కొనుగోలు కేంద్రాలలో ఉన్న ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, ప్రతిపక్షాల ఉచ్చులో పడి రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. సుల్తానాబాద్ సహకార సంఘంలో సోమవారం రైతులకు జీలుగు విత్తనాల బస్తాలను పంపిణీ చేశారు.
కరీంనగర్ టౌన్, మే 25 (ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ
కరీంనగర్ రూరల్, మే 25 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జిల్లాలో కలకలం రేపుతోంది.