Home » Telangana » Karimnagar
వేములవాడ అర్బన్ మండలం అనుపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలను అందేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించి ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ ఆదేశించారు.
లోటు వర్షపాతం నమోదవు తున్నందున, ఎల్నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్స హించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్
జమ్మికుంట రూరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలదే కీలక పాత్ర అని సీపీ గౌస్ ఆలం అన్నారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల
కరీంనగర్ టౌన్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని
జమ్మికుంట, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పేపర్లెస్ విధానాన్ని అమలు చేస్తూ డిజిటల్ డాక్యూమెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
సాగు నీటి లభ్యత లేని ప్రాం తాల్లో రైతులు వరి సాగు చేయవద్దని, సూపర్ ఎల్నినో ప్రభావంపై విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరా బాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళి కలను రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ సమగ్రాభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ లో మాట్లాడారు.
రామగుండాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని గురువారం రామగుండం స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ప్రతినిధులు మద్దెల దినేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.