Home » Telangana » Karimnagar
జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసి, చిన్నారులకు నాణ్యమైన విద్యనందిం చాలని ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు కలెక్టర్ కోయశ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.
సింగ రేణిని భ్రష్టుపట్టించిన చరిత్ర బీఆర్ఎస్దని, తొమ్మిదేళ్లలో సింగరేణిలో దొంగ లెక్కలు చూపించి సంస్థను నాశనం చేశారని రామగుం డం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నా రు.
జిల్లాలో చేపడుతున్న భూముల సర్వే, రీ సర్వే మరింత వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో త్వరలో పెద్ద ఎత్తున చేపట్టబోతున్న వనమహోత్సవానికి అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, టూవీలర్ నడిపే ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకోవాలని సీపీ గౌస్ ఆలం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పదవులు అధికార పార్టీ నేతల్లో మళ్లీ ఆశలు పెంచాయి.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఎగువ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి నీటి ప్రవాహం పెరగడం లేదు.
ఒకవైపు కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల పోటాపోటీ క్యాంపెయినింగ్, ఇంకోవైపు గురుకులాల్లో వసతితో కూడిన ఉచిత విద్య ఉన్నప్పటికీ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ యేడాది ప్రవేశాలు పెరుగుతున్నాయి.
ప్రగతి పోర్టల్ కింద అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు.