• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

జిల్లాలో వరి ధాన్యం కొను గోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అధికారును ఆదేశించారు. మండలంలోని రామన్నపేట, తక్కళ్ల పల్లి, బల్వంతాపూర్‌లోని కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యం కొను గోల్లు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లా డుతూ ధాన్యం తూకం, నిలువ, రవాణా ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని తూకం వేసిన ధాన్యంను సకాలంలో మిల్లులకు తరలించాలని నిర్వహకులతో పేర్కొన్నారు.

బాధితులకు సత్వర న్యాయం అందించాలి

బాధితులకు సత్వర న్యాయం అందించాలి

పోలీసుస్టేషన్‌కు వచ్చె బాధితుల కు న్యాయపరంగ, పారదర్శకంగా విచారణ జరిపి సత్వర న్యాయం జరిగేలా చూడాలని పోలీస్‌ అధికారులను జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డే సందర్బంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది ఆర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

పెట్రోల్‌ ధర తగ్గించే వరకు ఉద్యమం

పెట్రోల్‌ ధర తగ్గించే వరకు ఉద్యమం

జగిత్యాల, మే 25(ఆంధ్రజ్యోతి): పెరిగిన పెట్రోల్‌. డీజిల్‌ధరలు తగ్గించేవరకు కాం గ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ను నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

‘ప్రజావాణి’ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

‘ప్రజావాణి’ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు ఎప్పటికప్పు డు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ ఆదేశించారు.

పౌష్టికాహార లోపంతో మహిళ లు అనారోగ్యం

పౌష్టికాహార లోపంతో మహిళ లు అనారోగ్యం

పౌష్టికాహార లోపంతో చాలా మంది మహిళ లు అనారోగ్యం పాలవుతున్నారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి అన్నారు.

వేములవాడ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు

వేములవాడ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు

వేములవాడలో జరుగుతున్న అభి వృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.

సమస్యల పరిష్కారమే పోలీసుల లక్ష్యం

సమస్యల పరిష్కారమే పోలీసుల లక్ష్యం

ప్రజలతోపాటు బాధితుల సమస్యలను పరిష్కరించడమే పోలీసుల లక్ష్యమని ఎస్పీ మహేష్‌ బిగీతే అన్నారు.

కమిషనర్‌ను విధుల నుంచి తొలగించాలి

కమిషనర్‌ను విధుల నుంచి తొలగించాలి

మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికురాలు గాజనవేణ మల్లమ్మ వడదెబ్బతో మృతి చెందడానికి కారణమైన రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీని వెంటనే విధుల నుంచి తొలగించాలని, మల్లమ్మ కుటుంబానికి రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మున్సి పల్‌ కార్పొరేషన్‌ పారిశుధ్య కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు.

అకాల వర్షం... తడిసిన ధాన్యం

అకాల వర్షం... తడిసిన ధాన్యం

మండలంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధ్యానం తడిసిపోయింది. పత్తిపాక కొనుగోలు కేంద్రంలో సోమవారం సాయంత్రం వర్షం పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వర్షం కురియడంతో ధాన్యంపై కవర్లు కప్పే సమయం కూడా రైతులకు లభించలేదు.

Karimnagar:   ప్రజల సహకారంతో జనగణన పూర్తి చేయాలి

Karimnagar: ప్రజల సహకారంతో జనగణన పూర్తి చేయాలి

తిమ్మాపూర్‌, మే25 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరి సహకారంతో జనగణన పూర్తి చేయాలని జిల్లా అదనపు సెన్స్‌స్‌ ఆఫీసర్‌ కిషన్‌రావు పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి