Home » Telangana » Karimnagar
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మరింత పౌష్టికాహారాన్ని అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తొలి ముద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రజా ప్రభుత్వం లో విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
అరైవ్-అలైవ్ కార్యక్రమాలు పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా మిగతా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి ఆదేశించారు.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభు త్వ ధ్యేయమాని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నిబంధనల ప్రకారం తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొను గోలు చేసి 24గంటల్లోగా కేటాయించిన రైస్మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదే శించారు.
కోల్సిటీ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ఐబీ కాలనీలో పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం నిర్మించిన నూతన భవనాలను గురువారం రామగుండం పోలీస్కమిషనర్ అంబర్ కిశోర్ఝా పరిశీలించారు.
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీవీఏఈజేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సీఐటీయూ పూర్తి మద్దతు ప్రకటించింది.
కళ్యాణ్నగర్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఆర్ఎఫ్ఫీఎల్ దందాకు ప్రధాన సూత్రధారి మాజీఎమ్మెల్యే కోరుకంటి చందరేనని, తనను సబ్ కాంట్రాక్టర్గా చిత్రీకరించారించి బలిపశువును చేశారని, నేనే పెద్ద బాధితున్ని అని గోపగోని మోహన్గౌడ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్లో చేరికపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే తాను గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.