• Home » Telangana » Karimnagar

కరీంనగర్

పల్లెల్లో పలకరింపులు..

పల్లెల్లో పలకరింపులు..

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

 ఇసుక అక్రమ రవాణాకు చెక్‌

ఇసుక అక్రమ రవాణాకు చెక్‌

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకవచ్చింది.

మహిళలే మహారాణులు

మహిళలే మహారాణులు

మున్సిపల్‌ పోరులో మహిళలు ప్రభంజనం సృష్టించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మండల స్థాయి అధికారులకు సూచించారు.

నేరాల ఛేదనలో పోలీస్‌ జాగిలాల సేవలు కీలకం

నేరాల ఛేదనలో పోలీస్‌ జాగిలాల సేవలు కీలకం

నేరాల ఛేదనలో పోలీస్‌ జాగిలాల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ అశోక్‌ కుమార్‌ పేర్కోన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధి మంజూరు

పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధి మంజూరు

పార్టీలకు అతీతంగా, అర్హులైన వారందరికి సీఎం సహాయనిధి ద్వారా నిధులను మంజూరు చేస్తున్నాని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

ఫర్టిలైజర్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ఫర్టిలైజర్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ఎరువుల కోసం రైతులు పడే ఇబ్బందులు తొలగించేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ఫర్టిలైజర్‌ యాప్‌ను రైతులు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు.

పంటల సాగుకు నీరు అందించాలి

పంటల సాగుకు నీరు అందించాలి

రంగనాయక సాగర్‌ నుంచి ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌ వరకు కెనాల్‌ను నిర్మించి పంటల సాగుకు నీరందించి రైతులను అదుకోవాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గుంటి వేణు డిమాండ్‌ చేశారు.

ధర తగ్గించడంపై పత్తి రైతుల ఆందోళన

ధర తగ్గించడంపై పత్తి రైతుల ఆందోళన

పత్తికి మద్దతు దర దక్కక రైతులు ఆందోళన నిర్వహించారు. గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌కు 200 మందికి పైగా రైతులు పత్తిని తీసుకవచ్చారు. క్వింటాలు పత్తికి 6 వేల నుంచి 6,500 రూపాయలు పెట్టడంతో రైతులు ఆందోళనకు దిగారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి