• Home » Telangana » Karimnagar

కరీంనగర్

భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ

భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ భీమేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.

పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి

పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి

టెక్స్‌టైల్‌, పవర్‌లూమ్‌ పరిశ్రమల అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి, అల్‌ ఇండియా టెక్స్‌టైల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ కరుమలయన్‌ డిమాండ్‌ చేశారు.

ధర్మశాల పునరుద్ధరణకు నిధులు కేటాయించాలి

ధర్మశాల పునరుద్ధరణకు నిధులు కేటాయించాలి

వేములవాడ శ్రీ రాజారాజజేశ్వర స్వామి దేవస్థా నంలోని టీటీడీ ధర్మశాల, కల్యాణ మండపం పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని జనసేన పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌ బండారి కృష్ణప్రియ రాజ్‌కుమార్‌ అన్నారు.

జిల్లా కాంగ్రెస్‌ నాయకులతో రాష్ట్ర ఇన్‌చార్జి సమీక్ష

జిల్లా కాంగ్రెస్‌ నాయకులతో రాష్ట్ర ఇన్‌చార్జి సమీక్ష

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పొలిటికల్‌ అపైర్స్‌ కమిటీ(పీఏసీ)సమీక్ష సమావేశాన్ని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సచిన్‌ సావంత్‌ నిర్వహించారు.

శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

కళాకారులు శిక్షణ ద్వారా తమ కళానైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సీపీఐ సీనియర్‌ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

97 జీవోను రద్దు చేయాల్సిందే..

97 జీవోను రద్దు చేయాల్సిందే..

పాలిటెక్నిక్‌ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న 97 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు.

సమ్మేళనం పోస్టర్‌ ఆవిష్కరణ

సమ్మేళనం పోస్టర్‌ ఆవిష్కరణ

మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌లో ఆదివారం హలో స్వేరో చలో గంగాధర పోస్టర్‌ను స్వేరో ప్రతిని ధులు ఆవిష్కరించారు. ఈ నెల 30న జరగనున్న జ్ఞాన సమ్మేళనంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని దాసరి ఉష కోరారు.

పోలీసులు దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి

పోలీసులు దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి

పోలీసులు దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్‌ఐ చంద్ర కుమార్‌ అన్నారు. ఆదివారం సుల్తానాబాద్‌లో నిర్వహిం చిన 10 కే రన్‌ కార్యక్రమాన్ని ఎస్‌ఐ చంద్రకుమార్‌ పోలీసు సిబ్బందితో కలిసి ప్రారం భించారు.

ఘనంగా జానపద కళోత్సవాలు

ఘనంగా జానపద కళోత్సవాలు

ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకుని కృషి కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గోదా వరిఖని ఆర్‌టీసీ డిపో సమీపంలోని ఫంక్షన్‌ హాల్‌లో జానపద కళోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం

ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామిని నెరవేర్చలేదని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు ఎస్‌ వీరయ్య ఆరోపించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి